Mahaa Daily Exclusive

పత్తి రైతులకు కొత్త భారం….!

పత్తి రైతులకు మరోసారి కేంద్ర ప్రభుత్వం చేదు అనుభవాన్ని అందించింది. ఇప్పటికే మార్కెట్‌లో తగిన ధరలు దక్కక తీవ్రంగా నష్టపోతున్న రైతులకు, బీటీ-2 పత్తి విత్తన ధర పెంపు మరింత గుదిబండిగా మారింది. రూ.

ఓటేసిన ప్రజలకు సీఎం రేవంత్ వెన్నుపోటు పొడుస్తున్నారు కేసీఆర్ కుటుంబంపై ప్రజల్లో విశ్వాసం పోయింది – కిషన్ రెడ్డి

అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకిచ్చిన ఆరు గ్యారెంటీలను పూర్తిగా అమలు చేయడంలో విఫలమైందని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆరోపించారు. సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్‌‌రెడ్డి అధ్యక్షతన పదాధికారుల

హెచ్ సీయూ భూముల వివాదం టీజీఐఐసీ చేసిన ప్రకటనను ఖండించిన రిజిస్ట్రార్…!

గచ్చిబౌలి భూములపై హెచ్‌సీయూ రిజిస్ట్రార్ సోమవారం కీలక ప్రకటన చేశారు. 2024 జూలై‌లో అక్కడ ఎలాంటి సర్వే నిర్వహించలేదని హెచ్‌సీయూ రిజిస్ట్రార్ స్పష్టం చేశారు. ఇప్పటి వరకూ భూమి ఎలా ఉందని ప్రాథమిక పరిశీలన

బెట్టింగ్ యాప్స్‌ వ్యవహారంపై సిట్ ఏర్పాటు 90 రోజుల్లో నివేదిక అందించాలి ఆదేశాలు జారీ చేసిన డీజీపీ జితేందర్‌…!

బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు డీజీపీ జితేందర్ ఆదేశాలు జారీ చేశారు. సీఐడీ అదనపు డీజీ పర్యవేక్షణలో సిట్‌ దర్యాప్తు చేపట్టనుంది. సిట్‌

సీఎం గారు… మీకు మానవత్వం లేదా? జుట్టుపట్టుకుని గొడ్డులాగా బాదుతారా? – బండి సంజయ్

హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీ భూములను రక్షించేందుకు ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసుల విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేయడంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ నిప్పులు చెరిగారు. ‘ముఖ్యమంత్రికి కనీస మానవత్వం లేదా? హైదరాబాద్

జోగులాంబ అమ్మవారికి భారీ కానుక 1.585 కిలోల బంగారు కిరీటం బహూకరించిన ఐటీ ఉద్యోగులు ..!

ఐదో శక్తి పీఠమైన మహిమగల జోగులాంబ అమ్మవారికి బెంగళూరు, హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల బృందం బంగారు కిరీటాన్ని బహూకరించింది. కోటి 60 లక్షల 10 వేల 501 రూపాయలు విలువ చేసే 1.587

టీడీపీలో కార్యకర్తకే అగ్రతాంబూలం ఉత్తమ కార్యకర్తల సమావేశంలో లోకేష్…!

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలపై జూన్ నుంచి ఇంటింటి ప్రచారం నిర్వహించాలి, పెన్షన్లు, అన్నక్యాంటీన్, స్టీల్ సిటీ, ఎన్ టిపిసి, బల్క్ డ్రగ్ పార్కు వంటి విజయగాధలను ప్రజల్లోకి తీసుకెళ్లండని టీడీపీ జాతీయ

తెలంగాణలో 180 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఉత్పత్తి: ఉత్తమ్

తెలంగాణలో 180 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఉత్పత్తి జరుగుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఫిలిప్పీన్స్ దేశానికి బియ్యం ఎగుమతి ఒప్పందంలో భాగంగా 12,500 మెట్రిక్ టన్నుల బియ్యం రవాణా

యువత కోసం పవన్ తపన పడుతున్నారు: నాదెండ్ల

యువత కోసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తపన పడుతున్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. సోమవారం విశాఖలో ఆయన మాట్లాడుతూ.. దీపం-2 పథకంలో భాగంగా 99 లక్షల మందికి ఉచిత గ్యాస్ అందించామన్నారు.

కార్యకర్తలకు ప్రమాద బీమా మరింత పెంపు: లోకేశ్‌

టీడీపీ కార్యకర్తల భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రమాద బీమాను మరింత పెంచుతున్నట్లు నారా లోకేశ్ ప్రకటించారు. పార్టీ కార్యకర్తలు ఆర్థికంగా ఎదగాలని సీఎం చంద్రబాబు ఎప్పుడూ కోరుకుంటారని, వారికి ఉపాధి అవకాశాలను కల్పించాలనే ఉద్దేశంతో