Mahaa Daily Exclusive

హైదరాబాద్ లో క్యాన్సర్ రిసెర్చ్ కేంద్రం బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో ప్రారంభించిన బాలకృష్ణ…!

క్యాన్సర్ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిలో కొత్తగా క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ఆసుపత్రి చైర్మన్ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ

రాయలసీమ, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, బనకచర్లపై పిటిషన్ వేయాలని నిర్ణయం ఏజీతో చర్చించిన మంత్రి ఉత్తమ్..!

ఏపీ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న బనకచర్ల, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించనుంది. ఈ మేరకు స్టాండింగ్ కమిటీ, అడ్వకేట్ జనరల్‌తో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్న ఇరిగేషన్

మ్మెల్యేల ప‌నితీరుపై పీపుల్స్ ప‌ల్స్, సౌత్ ఫ‌స్ట్ స‌ర్వే.. ఎవరికి ఏ ర్యాంక్ వచ్చింది?

పదేళ్ళ బీఆర్ఎస్ పాలనకు చరమ గీతం పాడిన తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. 15 మాసాలలో తెలంగాణలో ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది, ఎవరు ఏ మేరకు పని చేస్తున్నారు, ప్రజల్లో

ఎంపురాన్ నిర్మాత ఇంట్లో రూ.కోటిన్నర స్వాధీనం పృథ్వీరాజ్​కు ఈడీ నోటీసులు..!

అనేక వివాదాలు చుట్టుముట్టిన మలయాళం చిత్రం ఎల్ 2-ఎంపురాన్‌ నిర్మాత గోకులం గోపాలన్‌ ఇంట్లో తనిఖీలు చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ (ఈడీ) కోటిన్నర రూపాయలను స్వాధీనం చేసుకుంది. అలాగే ఎంపురాన్‌ సినిమా డైరెక్టర్‌, నటుడు

నేడు ఉత్తరాఖండ్‌కు మంత్రులు పొన్నం, సీతక్క…!

మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క ఇవాళ ఉత్తరాఖండ‌కు వెళ్లనున్నారు. సామాజిక న్యాయం సాధికారతపై కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్‌ అధ్యక్షతన ఈనెల 7, 8 తేదీల్లో డెహ్రాడూన్‌లో చింతన్‌ శిబిర్‌ కార్యక్రమం జరగనుంది. ఇందులో

హెచ్‌సీయూ ఉదంతాన్ని ప్రభుత్వం గుణపాఠంగా తీసుకోవాలి: కేసీఆర్‌

హెచ్‌సీయూ ఉదంతాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుణపాఠంగా తీసుకోవాలని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. HCU వ్యవహారంలో కాంగ్రెస్ సర్కార్ వైఖరి సరైంది కాదని కేసీఆర్ అన్నారు. “BRS ప్రభుత్వం తెలంగాణను దేశంలోనే

పాస్టర్ ప్రవీణ్ ది ముమ్మాటికీ హత్యే : KA పాల్

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు తాజాగా కేఏ పాల్ సైతం పాస్టర్ ప్రవీణ్ మృతిపై అనుమానం వ్యక్తం చేశారు. ఆయనది ముమ్మాటికీ హత్యే అని మరోసారి ఆరోపించారు. 24వ తేదీ రాత్రి 9.30 గంటలకు ప్రవీణ్

త్వరలో సచివాలయాల్లో ఖాళీల భర్తీ: మంత్రి

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఊరటనిచ్చారు. ఉద్యోగులపై భారం పడుతోందని, దీన్ని తగ్గిస్తామని అన్నారు. రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీల భర్తీ, ఉన్నత చదువులు కలిగిన ఉద్యోగులకు పదోన్నతులు