Mahaa Daily Exclusive

వైసీపీ నేతలు డ్రామాలు ఆడుతున్నారు: సత్యకుమార్

వైసీపీ నేతలపై బీజేపీ నేత, మంత్రి సత్య కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గోశాల అంశాన్ని వైసీపీ నేతలు రాజకీయాల్లోకి లాగారంటూ మండిపడ్డారు. గోశాలలో ఏం జరుగుతుందో చూపిస్తాం రమ్మంటే రాకుండా.. ఇంటి ముందు

వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: పొన్నం

హైదరాబాద్‌లో శుక్రవారం భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులతో సమావేశం నిర్వహించారు. GHMC అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి

మోదీ కృషి వల్లే హైదరాబాద్‌కు కంపెనీలు: కిషన్ రెడ్డి

హైదరాబాద్‌లోని బేగంపేటలో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికపై నిర్వహించిన బీజేపీ సన్నాహక సమావేశంలో కిషన్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. మోదీ చేస్తున్న కృషి వల్లనే హైదరాబాద్‌కు పరిశ్రమలు వస్తున్నాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్

100 కేసులు పెట్టిన భయపడేది లేదు భూమన కరుణాకర్ రెడ్డి..!

ఒకటి కాదు మరో 100 కేసులు పెట్టినా తాను భయపడనని టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. తనపై కేసులు పెట్టడంపై ఆయన స్పందించారు. తనపై వ్యక్తిగత దాడులు,

YCP మాజీ మంత్రి కారుమూరిపై ఎమ్మెల్యే ఆరిమిల్లి మాస్ వార్నింగ్…!

వైసీపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుపై తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. కారుమూరి సిగ్గుందా.. తప్పుడు మాటలు మాట్లాడి తప్పుడు పనులు చేసే వ్యక్తివని విమర్శించారు. ఖబర్దార్ కారుమూరి నియోజకవర్గంలో

లిక్కర్ స్కామ్‌లో బిగ్‌బాస్‌ ఎవరో కసిరెడ్డిని అడగాలి: విజయసాయిరెడ్డి

వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కాం కేసులో విజయసాయిరెడ్డి సిట్‌ విచారణ ముగిసింది. ఈ క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్ పక్కనున్న కోటరీ నాపై లేనిపోనివి చెప్పి ఆయన మనసు మార్చింది. కోటరీ

మైనర్ మినరల్ పాలసీ 2025ని విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం…!

మైనర్ మినరల్ పాలసీ 2025ని ఏపీ ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది. మైనర్ ఖనిజాల ద్వారా అధిక ఆదాయ సృష్టి, పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా దీనిని ప్రారంభించింది. అయితే 2022 మార్చి వరకు ఉన్న

అమిత్ షా కాదు..ఏ షా వచ్చిన మాకేం కాదు: స్టాలిన్

తమిళనాడులో బీజేపీ ఇటీవల అన్నా డీఎంకేతో పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం స్టాలిన్ పొత్తుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అమిత్ షా వచ్చి తమిళనాడులో ఏదో చేద్దాం అనుకున్నారని, కానీ అమిత్

నేడు విశాఖ మేయర్‌పై అవిశ్వాస తీర్మానం…!

: గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ జి.హరివెంకట కుమారిపై శనివారం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు ఇన్‌ఛార్జ్ కమిషనర్, కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అధ్యక్షతన ఉ.11 గంటలకు కౌన్సిల్ సమావేశం కానుంది.