త్వరలో విజయసాయిరెడ్డి బండారం బయటపెడతా: కసిరెడ్డి

లిక్కర్ స్కాం కేసులో మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి, వైసీపీ నేత కసిరెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో విజయసాయి రెడ్డి వ్యాఖ్యలపై రాజ్ కసిరెడ్డి స్పందించారు. విజయసాయి చరిత్ర, నిజనిజాలను
కాంగ్రెస్ సర్కారుపై ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత లేదు: మంత్రి సురేఖ

కాంగ్రెస్ సర్కారుపై రాష్ట్ర ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత లేదని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆమె బుదవారం స్పందించారు. ప్రస్తుతం తమ ప్రభుత్వానికి
కవితను కాపాడుకోవడానికే కేసీఆర్ బీజేపీకి బానిసయ్యారు: మహేశ్ కుమార్

పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ శనివారం మీడియా సమావేశంలో బీఆర్ఎస్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ స్కాం నుంచి కవితను కాపాడుకోవడానికి కేసీఆర్ బీజేపీకి ఊడిగం చేస్తున్నారన్నారు. కట్టు బానిసల పనిచేస్తున్నారని, బీఆర్ఎస్
స్వచ్ఛ ఆంధ్ర-స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నిమ్మల..!

సీఎం చంద్రబాబు పిలుపు మేరకు స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో పంట కాలువల వెంబడి ఉన్న
రూ.1కి రేషన్ బియ్యం ఇవ్వమని ఎవరు చెప్పారు: టీడీపీ ఎమ్మెల్యే

రేషన్ బియ్యం పంపిణీపై కాకినాడ జిల్లా జగ్గంపేట టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రూ.30 బియ్యాన్ని రూ.1కి ఎవరు ఇవ్వమని చెప్పారని ప్రశ్నించారు. కొందరు దుర్మార్గులు రేషన్ బియ్యంపై అక్రమంగా
ప్రజారోగ్యానికే ప్రభుత్వం ప్రాధాన్యత: మంత్రి సత్యకుమార్

సీఎం చంద్రబాబు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యానికే ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి సత్యకుమార్ చెప్పారు. అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ధర్మవరంలోని తమ కార్యాలయాన్ని సంప్రదిస్తే వారికి కావాల్సిన వైద్య సేవలు అందిచేలా చర్యలు తీసుకుంటామన్నారు.
ఈ-వ్యర్థాల వల్ల పర్యావరణానికి జరిగే హానిని యువత గుర్తించాలి: ప్రత్తిపాటి

ఈ-వ్యర్థాల వల్ల పర్యావరణానికి జరిగే హానిని యువత గుర్తించాలని మాజీ మంత్రి, చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. స్వచ్ఛాంధ్రలో భాగంగా చిలకలూరిపేటలో నిర్వహించిన భారీ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్తిపాటి
ప్రతి జిల్లాకు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్: హోంమంత్రి అనిత

త్వరలో రాష్ట్రంలో ప్రతి జిల్లాకు ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ను ఏర్పాటు చేస్తామని హోంమంత్రి అనిత శనివారం ప్రకటించారు. గుంటూరు రేంజ్ పరిధిలో నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు. కొత్తగా పది పోలీస్
టీటీడీ గోశాల మాజీ డైరెక్టర్పై చర్యలు తప్పవు: బీఆర్ నాయుడు

: టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు శనివారం తిరుపతిలో టీటీడీ గోసంరక్షణశాలను సందర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. వైసీపీ హయాంలో గోవుల గడ్డిని కూడా తినేశారు. “గోశాలలోని గోవులను ఒంగోలుకు తరలించి కమీషన్లకు అమ్మేశారని ఆయన
అధికారం కోసం జగన్ విద్వేషాలు రెచ్చగొడుతున్నారు: నిమ్మల

మంత్రి నిమ్మల రామానాయుడు శుక్రవారం పాలకొల్లు నియోజకవర్గంలో పర్యటించారు. ఈ నేపథ్యంలో పోడూరులో రూ.2.62 కోట్లతో పంట కాల్వల వద్ద రోడ్లకు శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ.. మరోసారి అధికారం కోసం జగన్ విద్వేషాలు
