భూ భారతి చట్టం రైతులకు వరం …!

మేళ్లచెరువు,మహా: మేళ్లచెరువు మండల కేంద్రంలో భూ భారతి చట్టంపై అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ
పోగొట్టుకున్న సెల్ఫోన్లు అప్పగిoచిన ఎస్సై..!

వెంకటాపురం మహా: వెంకటాపురం పోలీసు స్టేషన్ పరిధిలో నలుగురు వ్యక్తులు పోగొట్టుకున్న సెల్ఫోన్లను పోలీసులు సీఈఐఆర్ పోర్టల్ సాయంతో కనుగొని బుధవారం బాధితులకు అప్పగించారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. వెంకటాపురo గ్రామానికి చెందిన
గ్రామ పండుగలు ప్రజల ఐక్యతకు నిదర్శనాలు. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి…!

తొర్రూర్, మహా; తొర్రూరు మండలంలోని అమ్మాపురం గ్రామంలో గౌడ కులస్తులు నిర్వహించిన శ్రీ కంఠ మహేశ్వర స్వామి పండుగలో పాలకుర్తి శాసన సభ్యురాలు యశస్విని రెడ్డి పాల్గొన్నారు పండుగ సందర్భంగా గ్రామస్థులు ఎమ్మెల్యే ని
చెరువు కట్ట నిర్మాణం పూర్తయితే వరద ముంపు ఉండదు ఎమ్మెల్యే యశశ్విని రెడ్డి…!

తొర్రూర్ ,మహా: తొర్రూరు పట్టణ కేంద్రంలోని ప్రజల చిరకాల వాంఛ నెరవేరబోతోందని పాలకుర్తి నియోజక వర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు.ఈ సందర్భంగా తొర్రూరు పట్టణంలోని మినీ ట్యాంక్ బండ్ వద్ద చెరువు
గుస్సాడి టోపీతో కలెక్టర్ ను సత్కరించిన ఆత్రం సుగుణక్క…!

ఆదిలాబాద్ : ఇటీవల ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రజాస్వామ్య సుపరిపాలన పురస్కారం అందుకున్న జిల్లా కలెక్టర్ రాజర్షిషాను కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ ఇంచార్జ్ ఆత్రం సుగుణక్క సన్మానించారు.బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో
మహేశ్వరం ప్రభుత్వ మెడికల్ కాలేజీకి తాళం…!

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా: అద్దె చెల్లించలేదనే కారణంతో మహేశ్వరం ప్రభుత్వ మెడికల్ కళాశాలకు తాళం వేశారు. ఇబ్రహీంపట్నం మండలం, మంగళపల్లి పరిధిలోని భారత్ ఇంజినీరింగ్ కళాశాలలో ప్రభుత్వ మెడికల్ కళాశాల కొనసాగుతోంది. సోమవారం
భగవద్గీత శ్లోకంతో స్మితా సబర్వాల్ సంచలన ట్వీట్ పర్యాటక శాఖను పటిష్టం చేశానని వెల్లడి లాభాపేక్ష లేకుండా చేయడమే తన విధానమని పరోక్షంగా వెల్లడి…!

మహా : సాధారణ బదలీలలో పర్యాటక శాఖ నుంచి రాష్ట్ర ఆర్థిక సంఘం సభ్య కార్యదర్శిగా బదలీ అయిన సీనియర్ ఐఎఎస్ అధికారి స్మితాసబర్వాల్ పర్యాటక శాఖలో తాను చేసిన పనిని ఎక్స్ వేదికగా
కలకాలం పేరు నిలిచేలా పనిచేస్తా నా దృష్టిలో అందరూ కార్పొరేటర్లు సమానమే పార్టీలకు అతీతంగా మద్దతు ఇవ్వడంతోనే మేయర్ పదవి దక్కింది. జర్నలిస్టులతో విశాఖ మేయర్ ఫీలా శ్రీనివాస్ …!

విశాఖ ,మహా : నా దృష్టిలో అందరు కార్పొరేటర్లు సమానమైన అని విశాఖ మేయర్ పీలా శ్రీనివాస్ అన్నారు. పార్టీలకు అతీతంగా అందరూ మద్దతు ఇవ్వడంతోనే తనకు మేయర్ పదవి దక్కిందని ఆయన పేర్కొన్నారు
నారీశక్తి అవార్డు స్వీకరించిన సత్యకుమారి…!

విశాఖ,మహా : విశాఖ నగరానికి కి చెందిన సామాజిక సేవకురాలు యూ.సత్యకుమారికి ఎంతో ప్రతిష్టాత్మకమైన నారీశక్తి అవార్డు-2025 లభించింది.ఈ అవార్డును దూప్రా దర్శక్ ఫౌండేషన్ న్యూఢిల్లీ వారు ఆమె నగరంలోని ప్రజలకు, విద్యార్థులకు చేస్తున్న
మే 2న జరిగే మోడీ పర్యటన ను విజయవంతం చేయండి మంత్రి నాదెండ్ల మనోహర్…!

*ఏలూరు జిల్లా మహా *: అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులను ప్రారంభించేందుకు మే ,2వ తేదీన భారత్ ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి రానున్న నేపథ్యంలో ప్రధాని పర్యటనను అన్ని వర్గాల ప్రజలు విచ్చేసి
