Mahaa Daily Exclusive

*చివరి గింజ వరకు కొనుగోలు చేయాలి. రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి..!

ఖమ్మం – మహా. యాసంగి పంట చివరి గింజ వరకు నాణ్యమైన ధాన్యాన్ని మద్దతు ధరపై కొనుగోలు చేయాలని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మంగళవారం మంత్రి

జర్నలిస్టుల అక్రిడేషన్ల సమస్యకు త్వరలో పరిష్కారం =టియుడబ్ల్యుజె (ఐజెయు) నేతలతో మంత్రి పొంగులేటి…!

ఖమ్మం – మహా. రాష్ట్రంలో జర్నలిస్టుల అక్రిడేషన్ల సమస్యకు త్వరలో పరిష్కారం చూపుతామని రాష్ట్ర సమాచార ,రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.రాష్ట్ర కమిటి పిలుపుమేరకు జర్నలిస్టులు ఎదుర్కోంటున్న ప్రధాన

రోడ్డు ప్రమాదంలో సౌత్ కొరియా వ్యక్తులకు గాయాలు …!

భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 29 (మహా) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వినోభానగర్ గ్రామం వద్ద జాతీయ రహదారి పై రోడ్డు ప్రమాదంలో రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి

ప్రభుత్వం కూలిపోయింది. దేశంలో రోల్ మోడల్ గా భూ భారతి చట్టం నిలుస్తుంది. మంత్రి పొంగులేటి…!

నేలకొండపల్లి, ఏప్రిల్ 29 మహా: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ భారతి చట్టం దేశంలోనే రోల్ మోడల్ గా నిలుస్తుందని రాష్ట్ర రెవిన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.

ఉగ్ర దాడులను ఖండిస్తూ ఎమ్మెల్యే పాయం కొవ్వొత్తులతో నిరసన..!

ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తీవ్రంగా ఖండించారు. పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు చేపట్టిన ఈ దాడిని దేశ శాంతి భద్రతలను భంగ పరిచే చర్యగా ఆయన అభిప్రాయపడ్డారు.ఈ దాడికి మతాలు, రాజకీయాలు, లేదా ఏ

సోసైటీ ని సందర్శించిన డీసీసీబీ సీఈవో బ్యాంకు విస్తరణకు అవసరాలకు స్ధల పరిశీలన…!

కారేపల్లి, మహా , కారేపల్లి సహకార సంఘాన్ని ఖమ్మం డీసీసీబీ సీఈవో వెంకట అదిత్య మంగళవారం సందర్శించారు. సోసైటీ పరిసరాలు, ఎరువుల గోడౌన్‌ను పరిశీలించారు. డీసీసీబీ బ్యాంకు విస్తరణలో భాగంగా అవసరమైన భవననిర్మాణానికి కావల్సిన

ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో అన్యాయం ఇందిరమ్మ కమిటీల జోక్యంతో పేదలకు మొండి చెయ్యి అందోళన చేసిన పేదలు…!

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో జరిగిన అన్యాయంపై పేదల అందోళనకు దిగిన ఘటన మంగళవారం కారేపల్లి మండల ఉసిరికాయలపల్లిలో జరిగింది. ఇందిరమ్మ ఇండ్ల ఎంపికకు గతం గ్రామసభ పెట్టిన ఎంపిక చేసిన వారికి రాకుండా

రేషన్ కార్డు కలను నెరవేర్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నవీన్…!

మణుగూరు, మహా ; మణుగూరు ప్రజాభవన్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లో రేషన్ కార్డు లబ్ధిదారుడికి నూతన రేషన్ కార్డును మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిరినాకి నవీన్ అందజేశారు.ఈ సందర్భంగా నవీన్

భూ సమస్యల పరిస్కారం కోసమే భూభారతి ఎమ్మెల్యే వెంకట్రావు కలెక్టర్ జితేష్ వి పాటిల్…!

మహా భద్రాచలం ప్రజల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపటమే లక్ష్యంగా ప్రభుత్వం భూభారతిని ప్రారంభించిందని భద్రాచలం ఎమ్మెల్యే వెంకట్రావు,జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. మంగళవారం నాడు భద్రాచలం పట్టణంలోని రైతు

-మే 20న జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి -అఖిల పక్ష కార్మిక సంఘాల సంయుక్త సమావేశం పిలుపు…!

ఖమ్మం – మహా. దశాబ్దాల తరబడి పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసే నాలుగు లేబర్ కోడ్లను కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిందని ఈ చర్యను నిరసిస్తూ మే 20న జరిగే