ప్రభుత్వ పథకాలు అమలు పై సమీక్ష….!

ఖమ్మం, ఏప్రిల్ 30:మహా. ఖమ్మం నగరపాలక సంస్థ కార్యాలయంలో మంగళవారం ప్రధాని గృహయోజన 2.0, ఇందిరమ్మ గృహపధకం, రాజీవ్ యువ వికాసం వంటి ప్రభుత్వ ప్రధాన సంక్షేమ పథకాలపై సమీక్ష సమావేశం జరిగింది. ఈ
భగ్గుమన్న ఖమ్మం ప్రజలు . – పెహల్గాం ఉగ్రదాడిపై విరుచుకుపడిన బీజేపీ – పాక్ జెండా కాలితో తొక్కి నిరసన …!

ఖమ్మం, ఏప్రిల్ 30.మహా. జమ్ము కాశ్మీర్లోని పెహల్గాం ప్రాంతంలో చోటుచేసుకున్న ఉగ్రదాడిపై ఖమ్మం ప్రజలు భగ్గుమన్నారు. బుధవారం నాడు నగరంలోని వైరా రోడ్డులో ఉన్న తనిష్క్ జువెలరీ సమీపంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో
జీతాలు పెంచకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం – సింగరేణి కాంటాక్ట్ కార్మిక సంఘాల జేఏసీ నాయకులు హెచ్చరిక…!

భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 30 (మహా): సింగరేణి కాంట్రాక్టు కార్మికుల శ్రమకు గుర్తింపు లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సింగరేణి యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల శ్రమలు గుర్తించి జీతాలు వెంటనే పెంచే విధంగా చర్యలు
ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులకు సన్మానం ..!

ఖమ్మం – మహా. ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులకు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పూలమాలలు, శాలువలతో ఘనంగా సన్మానించారు. పోలీస్ కమిషనర్ కార్యాలయంలో జరిగిన సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న పోలీస్ కమిషనర్
రైతులకు ఇబ్బందులు కలగకూడదు వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే పాయం ..!

మణుగూరు, మహా ; మణుగూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ప్రజాభవన్ లో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి వ్యవసాయ శాఖ అధికారులతో మంగళవారం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సమీక్షా సమావేశం నిర్వహించారు. వర్షాకాలం దృష్టిలో పెట్టుకుని
శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు …!

భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 30 (మహా) భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలీస్ శాఖలో విధులు నిర్వర్తిస్తూ బుధవారం పదవీ విరమణ పొందిన ఏఎస్సై సోమేశ్వర రావును జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఎస్పీ కార్యాలయంలో
*జిల్లాలో బిజెపి రాష్ట్ర కార్యదర్శి కొల్లు మాధవి పర్యటన ఘన స్వాగతం పలికిన జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు..!

ఖమ్మం – మహా. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కొల్లు మాధవి బుధవారం ఖమ్మం జిల్లాలో పర్యటించారు. పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు మాధవికి
కేసీఆర్ ని మించిన ఘనుడు రేవంత్ – మాటలు తప్ప చేతల్లో కనిపించని అభివృద్ది రాష్ట్ర కార్యదర్శి కొల్లు మాధవి ధ్వజం …!

ఖమ్మం – మహా. మాయమాటలు చెప్పి జనాలను మభ్యపెట్టడంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ ను మించిపోయారని భారతీయ జనతా పార్టీ తెలంగాణా రాష్ట్ర కార్యదర్శి కొల్లు మాధవి ధ్వజమెత్తారు.
యాసంగి పంట కొనుగోలు వేగవంతం చేయాలి. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి…!

ఖమ్మం, ఏప్రిల్ -30:మహా. యాసంగి పంట కొనుగోలు వేగవంతం చేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి
నూతన వధూవరులను ఆశీర్వదించిన మంత్రి పొంగులేటి..!

చింతకాని – మహా. తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం జిల్లాలో బుధవారం పర్యటించారు. పర్యటనలో భాగంగా మధిర నియోజకవర్గం చింతకాని మండలం కొదుమూరులో జరిగిన కన్నేటి
