బీఆర్ఎస్ సభ విజయాన్ని తట్టుకోలేని కాంగ్రెస్ నేతలు: పగడాల నాగరాజు…!

ఖమ్మం – మహా. ఖమ్మం నగర బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ‘నగర కమిటీ’ ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశం తీవ్ర రాజకీయ ఆరోపణలకు వేదిక అయింది. పార్టీ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు అధ్యక్షతన
నేడు జిల్లా కాంగ్రెస్ కమిటీ సమావేశం హాజరు కానున్న పరిశీలకులు పొదేం వీరయ్య డీసీసీ అధ్యక్షులు…!

మహా భద్రాచలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ కమిటీ సమావేశం నేడు పాల్వంచలోజరగనున్నట్లు డీసీసీ అధ్యక్షులు పొదేం వీరయ్య ఒక ప్రకటనలో పేర్కొన్నారు. డిసిసి పొదెం వీరయ్య అధ్యక్షతన జరిగే ఈ సమావేశం పాల్వంచలోని
మన్నెగూడలో డీసీసీబీ నూతన శాఖ ఆవిష్కరణ పరిగి ఎమ్మెల్యే టీ రామ్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభం…!

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా: పరిగి నియోజకవర్గం రైతుల ఆర్థిక అవసరాలను తీర్చేందుకు, గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవలను మరింత విస్తరించే లక్ష్యంతో ది హైదరాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ లిమిటెడ్ (డీసీసీబీ)
జైలు నుండి బయటకు వచ్చే దొంగల పై నిఘా పెట్టాలి వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్…!

హన్మకొండ, మహా; దొంగతనాలను కట్టడి చేసేందుకు చోరీ కేసుల్లో శిక్ష అనుభవించి జైలునుండి బయటకు వచ్చే దొంగల పై నిఘా పెట్టాలని కమిషనర్ అధికారులకు సూచించారు. మార్చి నెలకు సంబంధించి నెలవారి నేర సమీక్షా
తాగునీటి సమస్యకు ఆర్థిక సహాయం కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కొండా వీరాభిమాని కోడం శివ కృష్ణ…!

వరంగల్ తూర్పు నియోజకవర్గం 33వ డివిజన్ లోని కాలనీలో గత కొన్ని సంవత్సరాలుగా కాలనీవాసులు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొండా వీరాభిమాని కోడం శివకృష్ణ దృష్టికి తీసుకురాగా మంచి
మోదీ పథకాలపై ప్రజల్లోకి బీజేపీ ప్రచారం… రావిర్యాలలో గావ్ చలో – బస్తీ చలోకి ఘన స్పందన!

షాద్ నగర్, మహా: చౌదర్ గూడెం మండలంలోని రావిర్యాల గ్రామంలో మండల ఉపాధ్యక్షుడు కొండా శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో “గావ్ చలో – బస్తీ చలో” కార్యక్రమాన్ని బీజేపీ ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి
గుర్తుతెలియని వాహనం ఢీకొని నక్కకు గాయాలు..కేశంపేట రైతు వేదిక వద్ద చోటు చేసుకున్న ఘటన……!

షాద్ నగర్ ,మహా:గుర్తుతెలియని వాహనం ఢీకొని అడవి జంతువు నక్కకు తీవ్ర గాయాలైన సంఘటన రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం కేంద్రంలో చోటు చేసుకుంది. ఫారెస్ట్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం… రంగారెడ్డి జిల్లా
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన షాద్నగర్ వీర్లపల్లి ఎమ్మెల్యే శంకర్ …!

షాద్ నగర్, మహా:రైతుల శ్రేయస్సే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ స్పష్టం చేశారు. రైతులు కష్టించి పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే
ఆపరేషన్ కగార్ నిలిపివేయాలని ఎమ్మెల్యేకు వినతి…!

కాటారం, మహా :ఆపరేషన్ కగార్ నిలిపివేయాలని శాంతి చర్చలు జరపాలని కోరుతూ భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, తెలంగాణ రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్,భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు
రజతోత్సవం కాదు..రైతు విధ్వంసం సభ పేరుతో రైతుల భూములపై విధ్వంసం సృష్టించిన బీఆర్ఎస్ సాదు నాగరాజు…!

శాయంపేట, మహా బీఆర్ఎస్ పార్టీ ఆదివారం నిర్వహించిన సభ రజతోత్సవం కాదని రైతు విధ్వంసమని, సభ పేరుతో రైతుల భూములపై గులాబీ పింకీలు విధ్వంసం సృష్టించారని శాయంపేట మండల కాంగ్రెస్ మండల యూత్ అధ్యక్షులు
