జూనియర్ సివిల్ జడ్జిగా షాద్ నగర్ యువతి “మధులిక తేజ”..!

షాద్ నగర్,మహా: ప్రముఖ వ్యాపారవేత్త మాజీ షాద్ నగర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం డైరెక్టర్ డాకన్న ప్రభాకర్ రెండవ కూతురు మధులిక తేజ జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. మొదటిసారి పరీక్షలో ఉత్తీర్ణులై
కార్మికుల శ్రేయస్సు, సంక్షేమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుంది – సీఎం రేవంత్ రెడ్డి

షాద్ నగర్,మహా: రవీంధ్ర భారతిలో నిర్వహించిన మే డే కార్యక్రమంలో సీఎం రేవంత్ పాల్గొన్నారు. కార్మికుల శ్రేయస్సు, సంక్షేమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యనీస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘మే డే’
సమాజంలో చదువుతోనే గుర్తింపు విద్యార్థినులను అభినందించిన మంత్రి సీతక్క..!

తాడ్వాయి, మహా:చదువుతోనే సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుందని మంత్రి సీతక్క అన్నారు.పదవ తరగతి పరీక్షలలో ములుగు జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల తాడ్వాయి కి చెందిన విద్యార్థినిలు కబ్బక
నిరుపేదలకు ఇందిరమ్మ పథకంలో ఇల్లు నిర్మిస్తాం కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు..!

కాటారం, మహా : రాష్ట్రంలో నిరుపేదలకు ఇందిరన్న పథకంలో పూర్తిస్థాయిలో గృహలు మంజూరు చేస్తామని దశలవారీగా గ్రామాలలో నిరుపేదలు నీడ లేకుండా ఉండరని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు
ఘనంగా ముగిసిన అంతర్రాష్ట్ర సరిహద్దు ప్రజా భరోసా వాలీబాల్ టోర్నమెంట్..!

కాటారం, మహా : జయశంకర్ భూపాలపల్లి జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో నాలుగు రోజుల పాటు నిర్వహించిన అంతర్రాష్ట్ర సరిహద్దు ప్రజా భరోసా వాలీబాల్ క్రీడలు పలిమెల మండల కేంద్రంలో గురువారం ఘనంగా ముగిసాయి.
ప్రజలకు అందుబాటులో పోస్ట్ ఆఫీస్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రజలకు పోస్ట్ ఆఫీస్ ను వినియోగించుకోవాలి..!

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా: మంచిరేవులలో నూతన పోస్ట్ ఆఫీస్ కార్యాలయాన్ని స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ ప్రారంభించారు. నార్సిగి మున్సిపాలిటీ పరిదిలోని మంచిరేవులలో పాత గ్రామపంచాయతి కార్యాలయం సమీపంలో నూతన పోస్ట్ ఆఫీస్ కార్యాలయాన్ని
కార్మికులకు కర్షకులకు అండగా ప్రభుత్వం ఇబ్రహీంపట్నంలో ఐఎన్టీసియూ జెండావిష్కరణ కార్మికులకు శ్రామికులకు మేడే శుభాకాంక్షలు ..!

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా: మేడే కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఐఎన్టియుసి ఆధ్వర్యంలో ఏఎంసీ చైర్మన్ గురునాథ్ రెడ్డి, ఈసి శేఖర్ గౌడ్ జెండా ఎగర వేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో మేడే
గాయపడిన కార్యకర్తను పరామర్శించిన వినోద్ కుమార్ ..!

కరీంనగర్ మహా: ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి కరీంనగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గోదావరిఖని పట్టణానికి చెందిన వేల్పుల ఓదెలును గురువారం రెన్ హాస్పిటల్ లో మాజీ ఎం.పీ, రాష్ట్ర ప్రణాళికా సంఘం
ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీ కి కుట్టు శిక్షణా కేంద్రం..!

విశాఖ ,భీమిలి ,మహా : భీమిలి నియోజకవర్గ శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు ఆదేశాల మేరకు యువ నాయకులు గంటా రవితేజ గురువారం 5వ వార్డు మారికవలస తుఫాన్ షెల్టర్ బిల్డింగ్ లో ట్రాన్స్ జెండర్
పెన్షన్లు పంపిణీ చేసిన భీమిలి ఎమ్మెల్యే గంటా..!

విశాఖ ,మధురవాడ,మహా : జీవీఎంసీ 4 వ పరిధిలోని మంగమారి పేట లో లబ్ధిదారులకు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గురువారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందించారు. ప్రభుత్వం అందిస్తున్న ఇతర పథకాలు అందుతున్నాయా,
