Mahaa Daily Exclusive

విశాఖ ఎం.పి భరత్ ను మర్యాదపూర్వకంగా కలిసిన నగర మేయర్ పీలా..!

విశాఖ ,మహా : విశాఖపట్నం నగర పాలక సంస్థ మేయర్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి విశాఖ ఎంపీ శ్రీభరత్ ను వారి క్యాంపు కార్యాలయంలో నగర మేయర్ పీలా శ్రీనివాసరావు గురువారం

సింహాచలంలో భక్తుల మరణాలు ప్రభుత్వ హత్యలే బొత్స సత్యనారాయణ ..!

విశాఖ ,మహా : సింహాచలం చందనోత్సవంలో జరిగిన ఏడుగురు భక్తుల మరణాలు ప్రభుత్వ హత్యలేనని శానసమండలి ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. విశాఖపట్నం క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఈ దుర్ఘటనపై ప్రభుత్వం తక్షణం

నీట్ అభ్యర్థులు సకాలంలో పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి……. జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్..!

ఖమ్మం – మహా. వైద్య కళాశాలల్లో ప్రవేశాల నిమిత్తం మే 4న జరిగే నీట్ యు.జి. ప్రవేశ పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులు సకాలంలో చేరుకోవాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు.గురువారం జిల్లా కలెక్టర్,

ప్రభుత్వ పాఠశాలలో అవసరమైన క్రీడా వసతుల ఏర్పాటు…. జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్…!

ఖమ్మం – మహా. ప్రభుత్వరంగ విద్యా సంస్ధలలో అవసరమైన క్రీడా వసతులు కల్పించే విధంగా చర్యలు చేపట్టుతున్నట్లు జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. గురువారం కలెక్టర్, రఘునాథపాలెం మండలం వివి. పాలెం గ్రామంలోని

వైద్య సిబ్బంది సేవా దృక్పథంతో పని చేయాలి…. జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్…!

*రఘునాధపాలెం గ్రామంలోని పల్లె దవాఖాన ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్. ఖమ్మం, మే -01, మహా. పల్లె దవాఖానా ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వారి

భీభత్సం సృష్టించిన ఈదురు గాలులు నెలకొరిగిన విద్యుత్‌ స్తంభాలు, చెట్లు..!

కారేపల్లి, మహా , కారేపల్లి మండలంలో బుధవారం రాత్రి వీచిన ఈదురు భీభత్సన్ని సృష్టించారు. ఈదురు గాలులతో పెద్ద చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నెలకొరిగాయి. దీంతో విద్యుత్‌, ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కల్గింది. గిద్దవారిగూడెంలో

కారేపల్లి మండలంలో వాడ వాడలా ఎగిరిన ఎర్ర జెండా పాటిమీదిగుంపులో మే డే ప్రదర్శన ..!

కారేపల్లి, మహా , ప్రపంచ కార్మికుల దినోత్సవం మేడే ను కార్మిక, కర్షకులు గురువారం కారేపల్లి మండలంలో ఘనంగా నిర్వహించారు.. కారేపల్లి లో సిపిఎం, సీఐటీయూ ఆధ్వర్యంలో కారేపల్లి, కారేపల్లి క్రాస్‌ రోడ్‌లోని పార్టీ

ఆందోళన వద్దు… ప్రతీ చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన ఇంచార్జ్ తహసీల్దార్ కరుణశ్రీ..!

కూసుమంచి, మే 1, మహా: కూసుమంచి మండలం చేగొమ్మ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పిఏసీఎస్ )ఆధ్వర్యంలో… ఏర్పాటు చేసిన దాన్యం కొనుగోలు కేంద్రంలో కల్లాలో ఉన్న మొత్తం వరి ధాన్యం చివరి గింజ

వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించిన ఎ.డి.ఎ…!

దమ్మపేట ,మే 1 మహా : మండల పరిదిలోని వ్యవసాయ వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను అశ్వారావుపేట వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు రవికుమార్ గురువారం పరిశీలించారు. రైతులు వరి పంటను సకాలంలో కోత కోయాలన్నారు.

ప్రధానమంత్రి మోడీ ఫోటోకి పాలాభిషేకం కేంద్ర క్యాబినెట్లో కులగణన నిర్ణయాన్ని హర్ష వ్యక్తం చేస్తూ మండల కమిటీ పాలాభిషేకం..!

టేకులపల్లి మే 1 (మహా) : దేశ ప్రధాని నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా జనాభా లెక్కల తో పాటు కుల గణన చేపట్టాలని తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ రాష్ట్ర ఓబిసి మోర్చా పిలుపుమేరకు జిల్లా