Mahaa Daily Exclusive

ఏఐజీ ఆస్పత్రికి మాజీ సీఎం కేసీఆర్ సాధారణ ఆరోగ్య తనిఖీల్లో భాగంగా ఆయనకు కొన్ని వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు..!

మహా: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఉన్న ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ (ఏఐజీ) ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు.

విద్యా ప్ర‌మాణాల పెంపే ల‌క్ష్యం పిల్ల‌ల‌కు భాషా ప‌రిజ్ఞానంతో పాటు నైపుణ్యాలు నేర్పించాలి ప్ర‌తి పాఠ‌శాల‌లో నిర్ధిష్ట సంఖ్య‌లో విద్యార్థులు ఉండాలి విద్యా శాఖ స‌మీక్ష‌లో ముఖ్య‌మంత్రి ఏ.రేవంత్ రెడ్డి..!

మహా ‌: ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో విద్యా ప్ర‌మాణాల పెంపే త‌మ ల‌క్ష్య‌మ‌ని ముఖ్య‌మంత్రి ఏ.రేవంత్ రెడ్డి అన్నారు. ప్ర‌తి విద్యార్థికి నాణ్య‌మైన విద్య అందాల‌ని… ఇందుకు అవ‌స‌ర‌మైన మౌలిక వ‌స‌తులు, ఉపాధ్యాయుల‌కు శిక్ష‌ణ‌, ఇత‌ర

పారామిలిటరీ బలగాల్లో అత్యుత్తమం సీఆర్పీఎఫ్ సీఆర్పీఎఫ్ బలగాల త్యాగాలు, సేవలను మరువలేం ఉగ్రవాద, మావోయిస్టుల నిర్మూలనలో సీఆర్పీఎఫ్ పాత్ర కీలకం -బండి సంజయ్

మహా: జమ్మూ కాశ్మీర్‌ సహా దేశంలోని ఉగ్రవాదం, వేర్పాటువాదం ఈశాన్య రాష్ట్రాల్లో తీవ్రవాదంతోపాటు మావోయిస్టుల ఏరివేతలో సీఆర్పీఎఫ్ బలగాలు చూపుతున్న తెగువ అద్బుతమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. దేశంలోని

ఇది మాటలకు అందని విషాదం =ఇంత మంది ప్రాణాలు కోల్పోవడం హృదయవిదారకం మీ జీవితంలో ఏర్పడిన లోటును అర్థం చేసుకోగలం: మోదీ

మహా: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం అహ్మదాబాద్ పర్యటనకు వెళ్లారు. విమాన ప్రమాద ఘటన స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాణాలు కోల్పోయిన వారి వివరాలను తెలుసుకున్నారు. అనంతరం

ఆదిలాబాద్ బిజెపిలో డిష్యుం..డిష్యుం పట్టణ అధ్యక్షుడిపై ఎమ్మెల్యే పాయల్ శంకర్ కుమారుడి దాడి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన నాయకుడు..!

ఆదిలాబాద్, మహా: ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ క్యాంప్ కార్యాలయంలో పార్టీ యువ నాయకుల మధ్య గొడవ చోటుచేసుకుంది. ఇటీవల బీజేపీ పార్టీ నాయకుల మధ్య నెలకొన్న రాజకీయ, ఇతరత్రా పరిణామాల నేపథ్యంలో

త్వరలో సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్ పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క కీలక ప్రకటన ..!

మహా: స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రి సీతక్క ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మహబూబాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాడుతూ.. సర్పంచ్ ఎన్నికలను జూలైలో నిర్వహించబోతున్నామని, ఇందుకు సంబంధించిన

సామాజిక న్యాయానికే పెద్దపీట! సీఎం రేవంత్ ను కలిసిన మాదిగ ఎమ్మెల్యేలు భేటీ మంత్రివర్గంలో చోటు కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపిన లీడర్లు ..!

మహా: సీఎం రేవంత్ రెడ్డితో శుక్రవారం కాంగ్రెస్ మాదిగ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్ లోని ముఖ్యమంత్రి నివాసంలో భేటీ అయి మంత్రివర్గంలో తమ సామాజిక వర్గానికి చోటు కల్పించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ శాలువాతో

ఇరాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు కెర్మాన్ షా, లొరెస్థాన్, టెహ్రాన్ లోని పలు ప్రాంతాల్లో అటాక్స్ ..!

మహా: ఇజ్రాయెల్-ఇరాన్ దేశాల మధ్య యుద్ధం మొదలైంది. ఇజ్రాయెల్ ఇరాన్ సైనిక స్థావరాలపై, అణు లక్ష్యాలపై దాడులు ప్రారంభించింది. ఈ ఆపరేషన్‌ను ‘రైజింగ్ లయన్’ అని పేరు పెట్టారు. ఇరాన్ అణ్వాయుధాన్ని పొందేందుకు ఎన్నడూ

మహేశ్ కుమార్ తో మంత్రి వివేక్ భేటీ గాంధీ భవన్ లో మర్యాదపూర్వకంగా కలిసిన వివేక్ వెంకటస్వామి..!

మహా: గాంధీ భవన్‌లో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్‌ని మర్యాదపూర్వకంగా కలిసిన కార్మిక శాఖ, మైనింగ్ శాఖ మంత్రి గడ్డం వివేక్. మంత్రివర్గంలో వివేక్ వెంకటస్వామికి చోటు కల్పించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ శాలువాతో

కేటీఆర్ కు మళ్లీ నోటీసులు ఫార్ములా ఈ రేసు కేసులో ఏసీబీ దూకుడు ..!

మహా: మాజీ మంత్రి కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు ఇచ్చింది. ఫార్ములా ఈ రేసు కేసుకు సంబంధించి ఈనెల 16న (సోమవారం) ఉదయం పది గంటలకు విచారణకు హాజరుకావాల్సిందిగా ఏసీబీ నోటీసుల్లో పేర్కొంది. అయితే ఈ