స్వామి వేషంలో మోసాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్ – రూ. 15.30 లక్షల నగదు, బంగారం, 3 కార్లు, 7 సెల్ ఫోన్లు స్వాధీనం..!

కరీంనగర్, మహా: కరీంనగర్, జూన్ 13, 2025: అమాయక ప్రజలను స్వామి వేషంలో పూజలు చేస్తామంటూ నమ్మించి, లేనిపోని పూజల పేరుతో డబ్బు దోచుకుని, బెదిరింపులకు పాల్పడుతున్న ఐదుగురు సభ్యుల ముఠాను కరీంనగర్ రూరల్
కూటమి మొహం పగిలేలా సుప్రీం తీర్పు ఇచ్చింది: శైలజానాథ్

AP: కూటమి ప్రభుత్వంపై వైసీపీ మాజీ మంత్రి శైలజానాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘మొహం పగిలేలా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. రెడ్ బుక్ అనే పేరుతో చంద్రబాబు రాజ్యాంగ విరుద్ధమైన పాలన చేస్తున్నాడు. గతంలో
80శాతం మంది పాఠశాల విద్యార్థులకు కిట్లు అందించాం: లోకేశ్

AP: రాష్ట్రంలోని 80శాతం మంది పాఠశాల విద్యార్థులకు కిట్లు అందించామని మంత్రి లోకేశ్ తెలిపారు. “స్కూళ్లు తెరిచిన మొదటి రోజే విద్యార్థులకు అందించామని.. మిగిలిన 20శాతం మందికి ఈనెల 20వ తేదీ లోపు అందిస్తామని
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులు సరైనవే: ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఇరాన్పై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను సమర్థించారు. అణు ఒప్పందం విషయంలో సమయం ఇచ్చినప్పటికీ ఇరాన్ స్పందించకపోవడం వల్లే ఈ దాడులు జరిగాయని వ్యాఖ్యానించారు. ఇరాన్కు 60 రోజుల
ప్రజా ప్రతినిధులు ప్రజల్లోకి వెళ్లాలి: సీఎం చంద్రబాబు

AP: ఈ నెల 23 నుంచి ప్రజా ప్రతినిధులు ప్రజల్లోకి వెళ్లాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ఏడాది పాలనలో కూటమి సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ఈ మేరకు శుక్రవారం టెలీకాన్ఫరెన్స్లో మంత్రులు, ఎంపీలు,
అర్హులైన పిల్లలందరికీ తల్లికి వందనం: జీవీ ఆంజనేయులు

AP: అర్హులైన పిల్లలందరికీ తల్లికి వందనం ఇవ్వడం ఒక చరిత్ర అని టీడీపీ నేత జీవీ ఆంజనేయులు అన్నారు. వినుకొండలో శనివారం ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలు చూసి ఓర్వలేకనే వైసీపీ
ఓర్వలేకే వైసీపీ విష ప్రచారం: మంత్రి గొట్టిపాటి

AP: తల్లులకు చేకూర్చే లబ్ధి చూసి ఓర్వలేక వైసీపీ విష ప్రచారం చేస్తోందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. తల్లికి వందనం కింద విద్యార్థులకు రూ.10 వేల కోట్లు లబ్ధి ఒక రికార్డు అని
మహేశ్వరంలో కాషాయ జెండా ఖాయం భారతీయ జనతా పార్టీ కార్యశాల సమావేశం కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు చేరవేయాలి రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యులు బోసుపల్లి ప్రతాప్..!

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా: వచ్చే ఎన్నికలలో నియోజకవర్గంలో కాషాయం జెండా ఎగరడం ఖాయమని బోసుపల్లి ప్రతాప్ అన్నారు. మహేశ్వరం మండలం, నాగారం గ్రామంలో భారతీయ జనతా పార్టీ కార్యశాల సమావేశం, మండల అధ్యక్షులు
మేనత్తను హతమార్చిన మేనల్లుడు అరెస్టు వివరాలు వెల్లడించిన ఈస్ట్జోన్ డిసిపి అంకిత్ కుమార్..!

వరంగల్ మహా; మద్యానికి అలవాటు పడి, జల్సాలకు అవసరమైన డబ్బు కొసం మేనత్తను అతి దారుణంగా హత్యచేసి ఒంటి మీద ఉన్న నగలను చోరీ చేసిన మేనల్లుడిని గీసుగొండ పోలీసులు శుక్రవారం అరెస్టు చేసారు.
కాలేశ్వరం బస్టాండ్ లో మాత శిశు సంరక్షణ కేంద్రం కాటారం సబ్ కలెక్టర్ మాయాంక్ సింగ్..!

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాలేశ్వరం ఆర్టిసి బస్టాండ్లో త్రీ మాత శిశు సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు కాటారం కలెక్టర్ మాయాంక్ సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. సరస్వతి పుష్కరాల సందర్భంగా కాళేశ్వరం తాత్కాలిక బస్టాండ్
