Mahaa Daily Exclusive

రౌడీ షిటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన సీఐ మచ్చ శివకుమార్..!

హన్మకొండ మహా; హన్మకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీ షీటర్స్ అందరినీ శుక్రవారం పోలీస్ స్టేషన్ కు పిలిపించి వారికి తనదైన శైలిలో కౌన్సిలింగ్ ఇచ్చిన స్టేషన్ హౌసింగ్ ఇన్స్పెక్టర్ మచ్చ శివకుమార్.

బల్దియా కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన చాహాత్ బాజ్ పేయి కమీషనర్ కు శుభాకాంక్షలు తెలిపిన వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది హనుమకొండ, వరంగల్ కలెక్టర్లను కలిసిన కమిషనర్ ..!

వరంగల్ మహా; బల్దియా నూతన కమిషనర్ గా చాహాత్ బాజ్ పయ్ శుక్రవారం ప్రధాన కార్యాలయంలో పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా వివిధ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులతో ఏర్పాటు చేసిన సమావేశం లో

హన్మకొండ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన స్నేహ శబరీష్..!

హన్మకొండ మహా; హన్మకొండ జిల్లా నూతన కలెక్టర్ గా స్నేహ శబరీష్ శుక్రవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ లో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నూతన కలెక్టర్ గా బాధ్యతలు

స్కూల్ బ్యాగుల పంపిణీ పంపిణీ చేసిన ప్రభుత్వ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్ధులు ఉపాధ్యాయులు ..!

సిరిసిల్ల, మహా: ఈరోజు ప్రభుత్వ ఉన్నత పాఠశాల సిరిసిల్లలో ఈ విద్యా సంవత్సరం 2025 – 2026 పాఠశాలలో చదివే 300 మంది విద్యార్థులకు స్కూల్ బ్యాగుల పంపిణీ కార్యక్రమం పాఠశాల పూర్వ విద్యార్థుల

విద్యతోనే పేదరిక నిర్మూలన- సుమన్ నాయక్..!

రంగారెడ్డి జిల్లా మహా: విద్యతోనే పేదరిక నిర్మూలన సాధ్యమవుతుందనీ సుమన్ నాయక్ అన్నారు. శుక్రవారం కడ్తాల్ మండల పరిధిలోని వాసుదేవపూర్ గ్రామం ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తులు, నోట్ పుస్తకాలను అందజేశారు.

పట్టాగా మార్చి పాసుపుస్తకాలు ఇవ్వాలి…. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నెరవేర్చాలి రేవంత్ సర్కార్ మాట నిలబెట్టుకోవాలి కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఎంపీటీసీ రాం పర్వతాలు..!

రంగారెడ్డి జిల్లా మహా: మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఎస్సీ ఎస్టీలకు బలహీనవర్గాలకు అసైన్డ్ భూములు ఇవ్వడం జరిగిందని కల్వకుర్తి మాజీ ఎంపీటీసీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు రాంపర్వతాలు అన్నారు. ప్రభుత్వాలు మారిన దళితుల తలరాత

అర్హులైన నిరుపేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి ప్రభుత్వ భూములను చెరువులను కాపాడాలి భూ ఆక్రమణదారులపై చర్యలు కఠిన తీసుకోవాలి అబ్దుల్లాపూర్మెట్ తాసిల్దార్ కు మెమరాండం సిపిఎం పార్టీ తుర్కయంజాల్ మున్సిపల్ కార్యదర్శి డి కిషన్..!

రంగారెడ్డి జిల్లా మహా: ప్రభుత్వ భూములను కాపాడి, భూ ఆక్రమణదారులపై చర్యలు తీసుకొని, అర్హులైన నిరుపేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, సిపిఎం పార్టీ తుర్కయంజాల్ మున్సిపల్ కార్యదర్శి డి కిషన్ అన్నారు. తుర్కయంజాల్ మున్సిపాలిటీ

ఈవీఎం గోదాములను తనిఖీ చేసిన కలెక్టర్ డాక్టర్ సత్య శారదా..!

వరంగల్, మహా; వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డ్ లోని జిల్లా వేర్ హౌజ్ గోదాములలో భద్రపర్చిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల ( ఈవీఎంల)ను జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆదనవు కలెక్టర్

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గొడవ బీజేపీ యువ నాయకుల ఘర్షణ ..!

ఆదిలాబాద్, మహా: ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ క్యాంప్ కార్యాలయంలో పార్టీ యువ నాయకుల మధ్య గొడవ చోటుచేసుకుంది. ఇటీవల బీజేపీ పార్టీ నాయకుల మధ్య నెలకొన్న రాజకీయ, ఇతరత్రా పరిణామాల నేపథ్యంలో

సర్కారు బదుల్లోనే నాణ్యమైన భోదన విద్యాశాఖ ఆర్జేడీ సత్యనారాయణ రెడ్డి..!

ఆదిలాబాద్, మహా: ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న నాణ్యమైన భోదనను విద్యార్థులు సద్వినియోగం చేసుకుంటూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యా శాఖా ఆర్జేడీ సత్యనారాయణ రెడ్డి సూచించారు. పట్టణంలోని పాత బస్ స్టాండ్ సమీపంలో గల