Mahaa Daily Exclusive

మీ ఇంటి పెద్దకొడుకుగా చెప్తున్నా..! అర్హులైన ప్రతీ ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తా… నాదీ హామీ- మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

*నేలకొండపల్లి : అర్హులైన ప్రతీ ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు ఇప్పించే బాధ్యత… మీ ఇంటి పెద్దకొడుకుగా నాదీ హామీ అని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్..!

సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తతతో వ్యవహరించాలని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. సైబర్ క్రైమ్ బాధితులు వెంటనే 1930కు కాల్ చేయాలన్నారు. లేదా దగ్గరలోని పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని సూచించారు. వారంలో

బాసరలో భక్తుల మృతి దురదృష్టకరం: కలెక్టర్

గోదావరి నదిలో యాత్రికుల మృతిపై కలెక్టర్ అభిలాష అభినవ్ విచారం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌కి చెందిన భక్తులు బాసర దర్శనానికి వచ్చి గోదావరిలో స్నానం చేస్తుండగా ఐదుగురు మృతి చెందడం దురదృష్టకరమని తెలిపారు. గతంలోనే

ఆదిలాబాద్‌ లో ప్రపంచ వృద్ధుల వేధింపుల నివారణ దినోత్సవ కార్యక్రమం..!

వృద్ధులను గౌరవించడంతో పాటు వారిని ఆదరించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సామాజిక కార్యకర్త ముడుపు మౌనిశ్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ప్రపంచ వృద్ధుల వేధింపుల నివారణ దినోత్సవ కార్యక్రమాన్ని జిల్లా వయోవృద్ధుల సమాఖ్య

ఇవాళ సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని విడుదల..!

AP: గుంటూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు సోమవారం విడుదల కానున్నారు. అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ఆయనను అరెస్ట్ చేశారు. ఈ నెల

రాష్ట్రం మరో శ్రీలంకగా మారబోతోంది: బుగ్గన

AP: కూటమి పాలనపై మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తీవ్ర విమర్శలు చేశారు. ఆదివారం హైదరాబాద్‌లో ఆయన మాట్లాడుతూ.. ఆగస్టులో ఉచిత బస్సులు వస్తాయని చెప్పి ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ

జగన్ హయాంలో మీడియా స్వేచ్ఛను హరించారు: యనమల

AP: భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో వైసీపీకి అనుకూలంగా నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. జగన్ హయాంలో మీడియా స్వేచ్ఛను

ట్రంప్‌ని హతమార్చేందుకు ఇరాన్ ప్లాన్‌ చేసింది: నెతన్యాహు

అమెరికా అధ్యక్షుడు ట్రంపునకు ప్రాణాపాయ హెచ్చరికలు తప్పడం లేదు. తాజాగా ట్రంప్‌ని చంపేందుకు ఇరాన్ కుట్ర చేసిందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్‌పై తీవ్రంగా పనిచేసిందని

ఆగస్టు 15 నాటికి భూసమస్యల పరిష్కారం: పొంగులేటి

TG: ధరణి కారణంగా గత పదేళ్లుగా భూ సమస్యలతో రైతులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నఅ్నారు. ఆయా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలన్న లక్ష్యంతో సీఎం రేవంత్‌ నేతృత్వంలో కొత్త

తెలంగాణను సినిమా రాజధానిగా అభివృద్ధి చేస్తాం: భట్టి

TG: గద్దర్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం సినీ అవార్డులు అందించడం గర్వకారణమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ‘మా ప్రభుత్వం తెలంగాణను సినిమా రాజధానిగా అభివృద్ధి చేయాలన్న దిశగా ముందుకెళ్తోంది. సినిమా షూటింగ్‌ అనుమతులకు