Mahaa Daily Exclusive

తెలంగాణ సెంటిమెంట్‌తో KCR లక్షల కోట్లు సంపాదించారు: మంత్రి వివేక్

TG: గత బీఆర్ఎస్ పాలనలో ఏ ఒక్క నిరుపేదకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వలేదని మంత్రి వివేక్ విమర్శించారు. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం సండ్రోన్ పల్లిలో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను

‘కాళేశ్వరం’ వల్ల రాష్ట్రానికి ప్రయోజనం ఉంది: ఈటల

TG: కాళేశ్వరం ప్రజెక్ట్‌పై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఓ ఇంటర్వూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం వల్ల తెలంగాణకు వంద శాతం ప్రయోజనం ఉందని అన్నారు. ఈ  ప్రాజెక్టు కట్టాకే ఉత్తర తెలంగాణకు

రిజర్వేషన్లు ఇవ్వకుండానే ఎన్నికలా? కాంగ్రెస్‌వి బూటకపు మాటలు బీసీ సబ్ ప్లాన్‌కు చట్టబద్దత ఏదీ ? మాజీ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ కీలక వ్యాఖ్యలు..!

మహా: బీసీల విషయంలో కాంగ్రెస్‌ నయవంచన చేసిందని మాజీ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ విమర్శించారు. కాంగ్రెస్‌ నాయకుల మాటలు బూటకమని అన్నారు. ఇదే విషయాన్ని తాము మొదట్నుంచి చెబుతున్నామని తెలిపారు. కామారెడ్డి డిక్లరేషన్‌ ఇక

రండి.. మీరే లీడర్స్! యువతకు ఎమ్మెల్సీ కవిత బంపరాఫర్ =లీడర్’ పేరిట రాజకీయ శిక్షణ తరగతులు పోస్టర్‌ ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత..!

మహా: రాజకీయాల్లోకి యువత రావడం ద్వారా స్వచ్ఛమైన రాజకీయాలకు నాంది పడుతుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అభిప్రాయపడ్డారు. తెలంగాణ యువత, మహిళలకు రాజకీయ శిక్షణ అందించేందుకు తెలంగాణ జాగృతి

నెలాఖరులోగా పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన ..!

మహా: స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థలకు ఎన్నికల షెడ్యూల్ ఉంటుందని చెప్పారు. కూసుమంచిలోని ఎమ్మెల్యే క్యాంప్

నాగలి పట్టిన మంత్రి శీనన్న! =దుక్కి దున్ని రైతులతో విత్తనాలు నాటిన మంత్రి నేటి నుంచి రైతు భరోసా విడుదల చేస్తామని స్పష్టం..!

మహా: వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో కూసుమంచిలో జరిగిన ఏరువాక కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన స్వయంగా అరక పట్టి చేల్లో అచ్చు తోలిన అనంతరం మహిళా కూలీలతో కలిసి పత్తి

నేడు కేబినెట్ సమావేశం! సీఎం రేవంత్ అధ్యక్షతన మధ్యాహ్నం భేటీ =స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం తీసుకునే చాన్స్..!

హైదరాబాద్, మహా: నేడు తెలంగాణ కేబినెట్ మధ్యాహ్నం రెండు గంటలకు సమావేశం కానుంది.‍ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్న తెలంగాణ ప్రభుత్వం మంత్రివర్గ సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు

బనకచర్లపై పోరులో.. ప్రభుత్వానికి మద్దతిస్తాం మంత్రి ఉత్తమ్‌కు హరీశ్ రావు లేఖ..!

తెలంగాణ, మహా: తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఆదివారం లేఖ రాశారు. గోదావరి నదిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బనకచర్ల

విక్టోరియా మెమోరియల్ పాఠశాలకు ఐదు కోట్ల నిధులు మంజూరు విక్టోరియా మెమోరియల్ హోమ్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ..!

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహ: విద్యార్థుల భవిష్యతే రాష్ట్ర భవిష్యత్తుగా ప్రజా ప్రభుత్వం భావిస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ఆదివారం ఆయన తన పుట్టినరోజు సందర్భంగా కొత్తపేటలోని విక్టోరియా మెమోరియల్

భద్రకాళీ చెరువు పూడిక తీత పనుల్లో అవినీతి జరగలేదు బహిరంగకు చర్చకు సిద్దమన్న ఎమ్మెల్యే నాయిని ..!

హన్మకొండ మహా; హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ చేసిన ఆరోపణల నేపథ్యంలో ఆదివారం వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, కుడా చైర్మన్ ఇనుగాల