Mahaa Daily Exclusive

నేడు రైతులతో ముఖాముఖి ముఖ్యమంత్రి రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి సీఎం రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా పథకం ప్రారంభం…!

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా: నేడు రంగారెడ్డి జిల్లా రాజేందర్ నగర్ లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సాయంత్రం నాలుగు గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా, రైతు

పితృ దినోత్సవం సందర్భంగా లక్ష్మారెడ్డిని సన్మానిస్తున్న కవులు రచయితలు..!

కరీంనగర్, మహా: పితృ దినోత్సవ సందర్భంగా భవాని సాహిత్య వేదిక అధ్యక్షులు డాక్టర్ వైరాగ్యం ప్రభాకర్ సంపాదకత్వంలో వెలువడిన నాన్నకు ప్రేమతో పుస్తకావిష్కరణ ఆదివారం రోజు కరీంనగర్ లోని వాగేశ్వరి పిజి కళాశాల లో

రెడ్ క్రాస్ అవార్డు అందుకున్న పోలీస్ కమిషనర్..!

హన్మకొండ మహా; అత్యధిక సంఖ్యలో రక్తదానాన్ని చేసేందుకు ప్రోత్సాహించినందుకు గాను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ కు ఆదివారం రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా రెడ్ క్రాస్ అవార్డు అందుకున్నారు. ప్రపంచ

మేం లోకల్ పర్మిషన్ ఎందుకు.? అడ్డగోలుగా అక్రమ నిర్మాణాలు…? అడ్డగా మారిన ఆదిభట్ల మున్సిపాలిటీ రాజకీయ నాయకుల అండదండలు.? ..!

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా: ఆదిభట్ల మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణాలకు అడ్డాగా మారింది. మున్సిపాలిటీ పరిధిలో నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలను, అధికారులు అడ్డుకోవాలని పలువురు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం,

అర్ధరాత్రి బాలాజీ బార్ లో చోరీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు..!

వరంగల్ మహా; ఇటీవల వరంగల్ సబ్ డివిజన్ లో దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయి. పోలీసు అధికారులు చోరీల పై ఎన్ని అవగాహన కార్యక్రమాలు, ప్రకటనలు చేస్తున్నప్పటికీ దొంగలు వారి పనితనం చూపిస్తూనే ఉన్నారు. వరంగల్

లోక్‌ అదాలత్‌ ద్వారా 13754 కేసులు పరిష్కారం వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌ సింగ్‌..!

హన్మకొండ మహా; వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని వరంగల్‌, హన్మకొండ, జనగామ జిల్లాల్లోని న్యాయస్థాన ప్రాంగణంలోని శనివారం నిర్వహించిన జాతీయ లోక్‌ అదాలత్‌ లో వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌కు సంబంధించి మొత్తం 13754 కేసులు

ఆపదలో ఉన్న వారికి అండగా మన సనాతన హిందూ సేవా సమితి..!

వరంగల్ మహా; గ్రేటర్ వరంగల్ నగరంలో అనుకోని పరిస్థితులలో సర్వం కోల్పోయి ఆపదలో ఉన్న అభాగ్యులకు అండగా నిలుస్తూ మేమున్నామంటూ వారికి మనోధైర్యంతో పాటు కొంత ఆర్థికంగా తోడ్పాటును అందిస్తున్న మన సనాతన హిందూ

మానేరు జలాశయంపై ‘క్లీన్ కరీంనగర్ డ్యాం’..!

కరీంనగర్ మహా : జలవిహార్ గ్రూప్ సభ్యుల ఆధ్వర్యంలో క్లీన్ కరీంనగర్ డ్యాం కార్యక్రమంలో భాగంగా మానేరు డ్యాం కట్టపై ఇరు వైపులా ఏపుగా పెరిగిన ముళ్ల చెట్లు, పిచ్చి మొక్కలు, చెత్తను తొలగిస్తూ

విమాన ప్రమాదం దిగ్బ్రాంతికి గురిచేసింది..!

ఆదిలాబాద్, మహా: అహ్మదాబాద్ లో ఇటీవల జరిగిన విమాన ప్రమాదం యావత్ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని వన్ టౌన్ సీఐ సునీల్ కుమార్ అన్నారు. విమాన ప్రమాద ఘటనలో ప్రాణాలు విడిచిన

పుణ్య స్నానాలకు వెళ్లి పరలోకానికి …. బాసర గోదావరిలో మునిగి ఐదుగురు యువకులు మృతి..!

ఆదిలాబాద్, మహా: నిర్మల్ జిల్లా బాసర గోదావరి నది వద్ద విషాదఛాయలు అలుముకున్నాయి. పుణ్య స్నానాల కోసం బాసరకు వచ్చిన హైదరాబాద్ ప్రాంతంలోని చింతల్ కు చెందిన ఐదుగురు యువకులు రాకేష్ (17), వినోద్