నేడే కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ హాజరుకానున్న ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గ్రామస్థాయి కాంగ్రెస్ శ్రేణులు తరలిరావాలి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిషేక్ రెడ్డి..!

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా: జై బావు, జై భీం, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా, నేడు హైదరాబాదులో నిర్వహించనున్న గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుల సమ్మేళనానికి, భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే
“పేద విద్యార్థులను విద్యకు దూరం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం “ఎనిమిది వేల కోట్ల స్కాలర్షిప్, ఫీ రీయంబర్సుమెంట్ పెండింగ్ కడ్తాల్ తహసీల్దారికి ఏబీవీపీ వినతి పత్రం…!

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా: పెండింగ్ లో ఉన్న ఎనిమిది వేల కోట్ల స్కాలర్షిప్, ఫీ రీయంబర్సుమెంట్ ను వెంటనే విడుదల చెయ్యాలని కడ్తాల్ తహసీల్దారికి ఏబీవీపీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. గురువారం
నేడు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభకు గ్రామస్థాయి కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరావాలి ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జి ..!కంది శ్రీనివాస రెడ్డి పిలుపు..!

ఆదిలాబాద్ మహా : జై బాపు, జై భీం, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా, నేడు హైదరాబాదు ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుల సమ్మేళనానికి, భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున
ప్రమాదకరంగా చెట్లు.. తొలగించండి… మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు బిజెపి అధ్యక్షులు ముత్యాల మహేందర్..!

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా: ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని శేరిగూడ నుండి ఇబ్రహీంపట్నం వరకు, పెద్ద చెరువు కట్ట కింద ఇరు వైపుల ఉన్న చెట్లు కమ్ముకోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తరచూ ప్రమాదాలు
అసంపూర్తిగా చర్లగూడ బ్రిడ్జి పనులు బ్రిడ్జిని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలి మాల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు చొక్కంపేట ఆంజనేయులు..!

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా: చర్లగూడ గ్రామ బ్రిడ్జి అసంపూర్తిగా ఉండడంతో గ్రామ ప్రజలకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని మాల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు చొక్కంపేట ఆంజనేయులు అన్నారు. రంగారెడ్డి జిల్లా షాబాద్
బూత్ లెవెల్ అధికారులు బాధ్యతగా విధులు నిర్వహించాలి బల్దియా కమిషనర్/ రిటర్నింగ్ అధికారి చాహత్ బాజ్ పాయ్ ..!

వరంగల్ మహా; బూత్ లెవెల్ అధికారులు బాధ్యత గా విధులు నిర్వహించాలని బల్దియా కమిషనర్/106- వరంగల్ (తూర్పు) నియోజక వర్గ రిటర్నింగ్ అధికారి చాహత్ బాజ్ పాయ్ అన్నారు. 106 -వరంగల్ (తూర్పు) నియోజకవర్గ
ఎంఇఓ కు శుభాకాంక్షలు తెలిపిన వడుప్స వరంగల్ జోన్ కమిటీ ..!

వరంగల్ మహా; వడుప్స వరంగల్ జోన్ అధ్యక్షులు కూచన క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో వరంగల్ మండల నూతన ఎంఈఓ గా బాధ్యతలు స్వీకరించిన ఎం మురళిని గురువారం వారి కార్యాలయంలో కమిటీ సభ్యులందరూ మర్యాదపూర్వకంగా
రేషన్ కార్డ్ ల వెరిఫికేషన్ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించండి బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ ..!

వరంగల్ మహా; రేషన్ కార్డ్ ల వెరిఫికేషన్ ప్రక్రియ ను పకడ్బందీగా నిర్వహించాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ అన్నారు. గురువారం బల్దియా ప్రధాన కార్యాలయంలోని మేయర్ కాన్ఫరెన్స్ హాల్లో రేషన్ కార్డ్
ఖర్గే సభను విజయవంతం చేద్దాం పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ..!

వరంగల్ మహా; జూలై 4న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరుగనున్న ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సభను విజయవంతం చేయాలని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. గురువారం పరకాల పట్టణ కేంద్రంలోని
దొంగిలించబడిన వాహనాలు బాధితులకు అప్పగింత హన్మకొండ ట్రాఫిక్ పోలీసులు ..!

హన్మకొండ మహా; తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో దొంగిలించబడిన 10 ద్విచక్ర వాహనాలను సంబంధిత బాధితులకు అప్పగించిన హన్మకొండ ట్రాఫిక్ పోలీసులు. హనుమకొండ ట్రాఫిక్ పోలీసులు రోజు వారీ వాహన తనిఖీల్లో భాగంగా క్షుణ్ణంగా 2024
