Mahaa Daily Exclusive

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..!

తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. సర్వదర్శనానికి భక్తులు కంపార్ట్మెంట్లు దాటి ఎన్జి షెడ్స్ వరకు వేచి ఉన్నారు. ఆదివారం శ్రీవారిని 88,938 మంది భక్తులు

కడెం ప్రాజెక్టులోకి భారీగా నీరు..!

ఎగువ ప్రాంతాల నుండి కడెం ప్రాజెక్టులోకి వరద నీటి ప్రవాహం కొనసాగుతుందని ఆ ప్రాజెక్టు అధికారులు తెలిపారు. కడెం ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 700 అడుగులు కాగా, సోమవారం ఉదయం ప్రాజెక్టులో 689 అడుగుల

నేడు తెలంగాణ ఐసెట్ ఫలితాలు విడుదల..!

ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన తెలంగాణ ఐసెట్‌ (TG ICET) ఫలితాలు జూలై 7న విడుదల కానున్నాయి. సోమవారం మధ్యాహ్నం 3.30 గంటలకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఫలితాలను ప్రకటించనున్నట్లు కన్వీనర్‌,

ఇవాళ, రేపు కడప జిల్లాలో జగన్ పర్యటన..!

మాజీ సీఎం జగన్ సోమ, మంగళవారం కడప జిల్లాలో పర్యటించనున్నారు. సోమవారం సాయంత్రం పులివెందులకు చేరుకుని అక్కడ రాత్రి బస చేస్తారు. మంగళవారం ఉదయం 7.30కు ఇడుపులపాయకు బయలుదేరి, దివంగత నేత వైఎస్సార్ జయంతిని

రాష్ట్రంలో ఉద్యోగుల కొరత లేకుండా చూడాలి: ఎంపీ ఆర్​కృష్ణయ్య

TG: కొత్త జిల్లాలకు తహసీల్దార్, ఇతర కార్యాలయాలకు అదనపు పోస్టులు మంజూరు చేసి ఉద్యోగుల కొరత లేకుండా చూడాలని బీసీ సంక్షేమ శాఖ జాతీయ అధ్యక్షులు, ఎంపీ ఆర్​.కృష్ణయ్య ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం సీఎం

అవకాశం వస్తే హోం మంత్రిగా పనిచేస్తా: రఘురామ కృష్ణంరాజు

AP: అమెరికాలో నిర్వహించిన తానా మహాసభల్లో ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు ఒక్క ఛాన్స్ వస్తే హోమ్ మంత్రి అవుతానని అన్నారు. తానా

మామిడి రైతుల గురించి జగన్‌కు ఏం తెలుసు?: మంత్రి సత్యకుమార్

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ గత కొన్ని రోజులుగా విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందుతున్నారని మంత్రి సత్యకుమార్ ఫైర్ అయ్యారు. మామిడి రైతుల గురించి ఏం తెలుసని జగన్ చిత్తూరు