ఆర్.ఎం.పి పి.ఎం.పి కేంద్రాల్లో వైద్యం చేస్తే కఠిన చర్యలు జిల్లా ఇన్చార్జి వైద్యాధికారిని శ్రీదేవి..!

భూపాలపల్లి, మహా : జిల్లాలో ఆర్ఎంపీ పీఎంపీ కేంద్రాలలో ప్రాథమిక చికిత్స మాత్రమే చేసి అర్హత గల ఆసుపత్రులకు రోగులను పంపించాలని జిల్లా ఇన్చార్జి వైద్యాధికారిని శ్రీదేవి తెలిపారు.భూపాల్ పల్లి జిల్లా కేంద్రం లో
హజ్ యాత్రకు వెళ్లే ఔత్సాహికులు దరఖాస్తు చేసుకోవాలి..!

ఆదిలాబాద్, మహా పవిత్ర హజ్ యాత్రకు వెళ్లే ఔత్సాహికులు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా హజ్ సొసైటీ అధ్యక్షుడు షాహిద్ అహమ్మద్ తవక్కల్ సూచించారు. హజ్ కమిటీ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు దరఖాస్తుల స్వీకరిస్తున్నట్లు
ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు -కంది శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు..!

ఆదిలాబాద్, మహా ప్రజానాయకుడిగా వైఎస్సార్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ దిగంబర్ రావు పాటిల్ , కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు గుడిపల్లి నగేష్ అన్నారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ
ఎరువులు పక్కదారి.. -మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న అక్రమార్కులు -అధిక ధరలకు విక్రయిస్తూ..సొమ్ము చేసుకుంటున్న వైనం -స్థానికంగా కృత్రిమ కొరత సృష్టిస్తున్న వ్యాపారులు..!

ఆదిలాబాద్, మహా జిల్లాకు వచ్చిన ఎరువులు పక్కదారి పడుతున్నాయి. అక్రమ మార్గంలో మహారాష్ట్రకు తరలుతున్నాయి. ఫలితంగా జిల్లాలో ఎరువుల కొరత ఏర్పడుతోంది. పక్షం రోజుల వ్యవధిలోనే రెండు చోట్ల వాహనాలు పట్టుబడటం ఇందుకు ఉదాహరణగా
జీవో 49 రద్దు చేసి ఆదివాసీ హక్కులను కాపాడాలి – గవర్నర్ ను కోరిన మాజీ ఎంపీ సోయం బాపూరావు…!

ఆదిలాబాద్, మహా కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో టైగర్ కన్జర్వేషన్ పేరిట జారీ చేసిన జీవో 49 ఆదివాసి హక్కులను కాలరాసే విధంగా ఉందని ఈ జీవోను వెంటనే రద్దుచేసి ఆ ప్రాంతంలో నివసించే
అక్రమంగా యూరియా తరలింపు ఐదుగురిపై కేసు నమోదు.. ప్రభుత్వ అనుబంధ సంస్థ హకా నిర్వాకం..!

ఆదిలాబాద్, మహా ప్రభుత్వం రైతులకు సబ్సిడీపై ఇస్తున్న యూరియాను తెలంగాణ రైతులకు అమ్మకుండా,అక్రమంగా మహారాష్ట్రకు అధిక ధరలకు అమ్ముతున్న ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు.బేల మండలంలోని మార్క్
నేడు క్యాబినెట్ భేటీ..!

AP: ఈరోజు ఉ.11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ క్యాబినెట్ భేటీ కానుంది. రాజధాని కోసం మలివిడతలో 20,494 ఎకరాల భూ సమీకరణ, 4 అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి ఆమోదం తెలపనుంది.
నేడు చిత్తూరు జిల్లాలో జగన్ పర్యటన..!

AP: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ నేడు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. బంగారుపాళ్యం మార్కెట్ యార్డులో మామిడి రైతులను పరామర్శించనున్నారు. రైతులతో సమావేశమై, వారి కష్టాలను స్వయంగా తెలుసుకోనున్నారు. ప్రస్తుతం పులివెందులలో ఉన్న
విద్యార్థి, కుల సంఘాల నాయకులు బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నారు ప్రవేట్ విద్యారంగ సంస్థ రక్షణకు ప్రత్యేక చట్టం అమలు చేయాలి మంచిర్యాల జిల్లా ట్రస్మ అధ్యక్షులు దామెర్ల సిద్దయ్య..!

మంచిర్యాల, మహా : జిల్లా వ్యాప్తంగా విద్యార్థి, కుల సంఘాల నాయకులు బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నారని ఆరోపిస్తూ మంగళవారం మంచిర్యాల జిల్లా ట్రస్మ అధ్యక్షులు దామెర్ల సిద్దయ్య, ప్రధాన కార్యదర్శి ఏనుగు శ్రీకాంత్ రెడ్డి,
ప్రతి ఒక్కరు మొక్కలు నాటడం ఉద్యమంగా చేపట్టాలి –మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్..!

మంచిర్యాల, మహా : ప్రతి ఒక్కరు మొక్కలు నాటడం ఉద్యమంగా చేపట్టాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. మంగళవారం జైపూర్ మండలం పెగడపల్లి, టేకుమట్ల గ్రామాలలో వన మహోత్సవం -2025 కార్యక్రమానికి
