Mahaa Daily Exclusive

నేటి దేశవ్యాప్తం సమ్మెకు దూరంగా ఉండండి ఒక్కరోజు సమ్మెతో సంస్థకు 76 కోట్లు నష్టం కాగా… కార్మికులు 13.07 కోట్ల వేతనాలు నష్టం డైరక్టర్ (పి,పి) కే వెంకటేశ్వర్లు, డైరక్టర్(పా) గౌతమ్ పొట్రు వినతి..!

మందమర్రి, మహా : నేటి దేశవ్యాప్తం సమ్మెకు సింగరేణి కాలరీస్ కంపెనీలో విధులు నిర్వహిస్తున్న అన్ని వర్గాల కార్మికులు, ఉద్యోగులు దూరంగా ఉండాలని ఆ సంస్థ డైరక్టర్ (పి,పి) కే వెంకటేశ్వర్లు, డైరక్టర్(పా) గౌతమ్

అర్హులకు సంక్షేమ పథకాలు అందించాలి అధికారులకు సూచించిన ఎమ్మెల్యే కోటి 89లక్షల నిధులతో పలు అభివృద్ధి పనులు గ్రామాల అభివృద్దే ప్రభుత్వ లక్ష్యం ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ..!

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా: నియోజకవర్గంలోని గ్రామాల అభివృద్దే ప్రభుత్వ లక్ష్యంగా, ఎమ్మెల్యే అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. మంగళవారం యాచారం మండల పరిధిలోని నందివనపర్తి, నజ్లిక్ సింగారం, తక్కలపల్లి, అయ్యావారిగూడెం, కొత్తపల్లి, యాచారం గ్రామాలలో

ప్రమాదకరంగా మారిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ గోకె వెంకటేష్ బీజేపీ వరంగల్ జిల్లా కార్యదర్శి..!

వరంగల్ మహా; వరంగల్ తూర్పు నియోజకవర్గం లోని 12వ డివిజన్ దేశాయిపేట లో ఎక్కడ చూసినా సమస్యలే ట్రాన్స్కో అధికారుల నిర్లక్ష్యం వలన దేశాయిపేట లో ట్రాన్స్ఫార్మర్ లకు స్తంబాలకు తీగ చెట్లు అల్లుకొని

ఆన్ లైన్ బిడ్డింగ్ వేలంలో దుకాణాల కేటాయింపు వేలంలో అత్యధికంగా 42116 వేలు పలికిన దుకాణం..!

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా: ఇబ్రహీంపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణంలో నిర్మించిన దుకాణ సముదాయాలను మంగళవారం లైన్ లైన్ బిడ్డింగ్ వేలంలో దక్కించుకున్న వారికి ఏఎంసీ చైర్మన్ కంబాలపల్లి గురునాథ్ రెడ్డి, మార్కెట్

శెట్టి అన్నపూర్ణ కు బి ఆర్ ఎస్ నాయకుల ఘన నివాళి ..!

చింతకాని మహా : మండల పరిధిలోని రామకృష్ణాపురం గ్రామానికి చెందిన BRS నాయకులు శెట్టి మోహన్ రావు సతీమణి శెట్టి అన్నపూర్ణ కొంతకాలంగా అనారోగ్యంతో చికిత్స పొందుతూ సోమవారం హైదరాబాద్ లో కన్నుమూశారు. ఆమె