Mahaa Daily Exclusive

ఇబ్రహీంపట్నం ఎంఈఓ ఆఫీస్ కు తాళం మధ్యాహ్న భోజన నిధులు విడుదల చేయాలి లేనిపక్షంలో ఎంఈఓ కార్యాలయానికి తాళం తీసేదలే మండల మధ్యాహ్న భోజన కార్మికులు ..!

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా: ఇబ్రహీంపట్నం మండల విద్యాధికారి కార్యాలయానికి తాళం వేసిన మధ్యాహ్న భోజన కార్మికులు. మధ్యాహ్న భోజన కార్మికులకు 9, 10వ తరగతుల గుడ్ల పెండింగ్ బిల్లులు 10 నెలల నుండి

రైతుల అభివృద్ధి లక్ష్యంగా ముందుకు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి రాయపోలులో ఎరువుల కొనుగోలు గోదాం ప్రారంభం రైతులకు అందుబాటులో అన్ని రకాల ఎరువులు ..!

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా: రాచకొండమైలారం ప్రాథమిక వ్యవసాయ సహకారం సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన నూతన గోదామును ప్రారంభించిన ఎమ్మెల్యే. ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్ గ్రామంలో రాచకొండ మైలారం పిఎసిఎస్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన

గజ్వేల్‌లో బీజేపీ జెండా ఎగరేస్తాం: రఘునందన్ రావు

TG: రాబోయే ఎన్నికల్లో గజ్వేల్‌లో బీజేపీ జెండా ఎగరేస్తామని ఎంపీ రఘునందన్ రావు తెలిపారు. గజ్వేల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, తన అనుచరులతో కలిసి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీని

బీడీ కార్మికుల కష్టాలు పగవారికి కూడా రావద్దు: ప్రవీణ్ కుమార్

TG: బీడీ కార్మికులు పడుతున్న కష్టాలు పగవారికి కూడా రావద్దని బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. రోజంతా కష్టపడి బీడీలు చేస్తే వారు సంపాదించేది కేవలం రూ. 200 మాత్రమేనని అన్నారు.

వచ్చే మార్చిలోపు లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు: మంత్రి పొన్నం

తెలంగాణ నిరుద్యోగులకు మంత్రి పొన్నం ప్రభాకర్ గుడ్‌న్యూస్ చెప్పారు. తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… వచ్చే మార్చిలోపు లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. తెలంగాణ తెచ్చుకుంది నీళ్లు,

తెలంగాణలో విజయవంతంగా కులగణన చేశాం: మంత్రి పొంగులేటి

తెలంగాణలో విజయవంతంగా కులగణన చేశామని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ కేబినెట్‌ భేటీలో తీసుకున్న కీలక నిర్ణయాలపై గురువారం మీడియాతో మాట్లాడుతూ..”18 కేబినెట్‌ సమావేశాల్లో 327 అంశాలు చర్చించాం. 321 అంశాలకు

బెట్టింగ్‌ యాప్‌లను ప్రమోట్‌ చేస్తున్న సెలబ్రిటీలపై సజ్జనార్‌ ఆగ్రహం..!

బెట్టింగ్‌ యాప్‌లను ప్రమోట్‌ చేస్తున్న సెలబ్రిటీలపై సజ్జనార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. యువత బంగారు భవిష్యత్‌ను నాశనం చేస్తున్నారని సజ్జనార్‌ మండిపడ్డారు. బెట్టింగ్‌ను ప్రోత్సహించడం వల్లే యువత.. బంధుత్వాలను మరిచారన్నారు. చోరీలు, నేరాలు చేస్తూ

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో విజయసాయిరెడ్డికి మరోసారి నోటీసులు..!

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి బిగ్ షాక్ తగిలింది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో విజయసాయిరెడ్డికి సిట్ మరోసారి నోటీసులు జారీ చేసింది. జులై 12

ప్రజలను బెదిరించడమే వైసీపీకి తెలుసు: నాదెండ్ల

TG: మంత్రి నాదెండ్ల మనోహర్ వైసీపీ నేతలపై మండిపడ్డారు. వైసీపీ నేతలకు ప్రజలను బెదిరించడమే తెలుసునని తెలిపారు. వైసీసీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్ గతంలో కారుతో మనిషిని తొక్కించాడని, బుధవారం ట్రాక్టర్లతో మామిడికాయలు

పేదల కోసం పెద్దలను ఆకర్షిద్దాం: చంద్రబాబు

AP: రాష్ట్రంలో పీ4 అమలుకు కూటమి ప్రభుత్వం కీలక ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇప్పటివరకు పారిశ్రామికవేత్తలు, NIRలు వంటివారు 18,332మంది మార్గదర్శకులుగా ఉండేందుకు ముందుకొచ్చారు. వారిలో టాప్ 200 మందిని జులై 18న డిన్నర్‌లో