Mahaa Daily Exclusive

నేడు కేబినెట్ భేటీ.. ‘కాళేశ్వరం’పై కీలక నిర్ణయం!

TG: నేడు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగనుంది. ‘కాళేశ్వరం’ ప్రాజెక్టు నిర్మాణంపై పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టుపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. అవకతవకలపై విచారణను ఏసీబీకి అప్పగించాలా? లేదా

వాటాల కోసం కేటీఆర్, కవిత కొట్లాట: పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్

TG: కేసీఆర్ కుటుంబంపై PCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ విమర్శలు గుప్పించారు. దోచుకున్న సంపద వాటాల కోసం KTR, కవిత కొట్లాడుకుంటున్నారని.. అది చూడలేక KCR ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యారని

లిక్కర్ స్కామ్ ఓ కల్పిత కేసు: అంబటి రాంబాబు

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మద్యం కేసు ఓ కట్టు కథ అని, ఇదంతా పూర్తిగా కల్పితమని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. చెవిరెడ్డి అనుచరుడు వెంకటేశ్ నాయుడు నోట్ల కట్టలతో ఉన్న వీడియోపై

బాపట్ల క్వారీ ప్రమాద ఘటన.. బాధ్యులపై కఠిన చర్యలు: పార్థసారథి

AP: బాపట్ల జిల్లాలో జరిగిన క్వారీ ప్రమాద ఘటనపై మంత్రి కొలుసు పార్థసారథి విచారం వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని కలెక్టర్‌ను మంత్రి ఆదేశించారు. అమరావతి సచివాలయంలో ఆదివారం మంత్రి

రేవంత్ రెడ్డిని కలిసిన చిరంజీవి..!

TG: సీఎం రేవంత్ రెడ్డిని మెగాస్టార్ చిరంజీవి ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో జరిగిన ఈ సమావేశంలో రేవంత్ రెడ్డి చిరంజీవికి శాలువా కప్పి, పుష్పగుచ్చం అందజేశారు. అయితే వీరి భేటీకి

పదవి ఉన్నా.లేకున్నా .. ప్రజల్లోనే నేనుంటా – సండ్ర …. ఆదివారం పలు గ్రామాల్లో మాజీ ఎమ్మెల్యే సండ్ర విస్తృత పర్యటన …!

తల్లాడ, ఆగస్ట్ , 03, (మహా):- సత్తుపల్లి మాజీ శాసనసభ్యులు సండ్రా వెంకట వీరయ్య ఆదివారం అన్నారుగూడెం,బాలపేట, గోపాలపేట గ్రామాలలో విస్తృతంగా పర్యటించారు ఉదయం 10.00 గంటలకు. బాలపేట గ్రామంలో ఆ గ్రామ మాజీ

రోడ్డు ప్రమాదంలో మాజీ ఎంపీటీసీ పుల్లమ్మ కు గాయాలు…!

నేలకొండపల్లి, ఆగస్టు 3 మహా: రోడ్డు ప్రమాదంలో మాజీ ఎంపీటీసీ, గ్రామ దీపిక కు గాయాలైయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి. నేలకొండపల్లి మండలం లోని కోనాయిగూడెం గ్రామానికి చెందిన గ్రామదీపిక, మాజీ ఎంపీటీసీ కొమ్మినేని

యువతి ఆరోగ్య పరిస్థితి విషమించి మృతి…!

కొత్తగూడెం, మహా. ఆళ్లపల్లి మండల కేంద్రంలో ఆదివారం విషాద ఘటన చోటు చేసుకుంది. పెద్ద వెంకటాపురం గ్రామానికి చెందిన తాటి సంధ్యారాణి (25) బ్లడ్ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతూ రెండు రోజుల క్రితం ఖమ్మం ప్రభుత్వ

వైభవంగా ముత్యాలమ్మ తల్లి బోనాల వేడుక ..!

కారేపల్లి, మహా: సింగరేణి మండల పరిధిలోని మేకల తండా, గ్రామ ప్రజలు, మహిళలు ఆదివారం ముత్యాలమ్మ తల్లికి అత్యంత భక్తిశ్రద్ధలతో బోనాలు నిర్వహించారు. మేకల తండా కు చెందిన మహిళలు బోనాలు తలపై ఎత్తుకొని

రైతు గోస పట్టదాయే – ప్రభుత్వానికి సిపిఎం ప్రశ్న..!

మధిర రూరల్, మహా. మధిర మండలం తొండలగోపారం గ్రామంలో కట్టలేరు ప్రాజెక్టులో ఏర్పాటుచేసిన లిఫ్ట్‌ మరమ్మతులు జరిపించి రైతులకు సాగునీరు అందించాలన్న సిపిఎం విజ్ఞప్తిపై ప్రభుత్వం స్పందించకపోవడం రైతులను నిరాశకు గురి చేస్తోంది. ఈ