కల్లూరు ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్. 30 మంది గిరిజన బాలికల అస్వస్థత. కిచిడీ తిన్న క్షణాల్లో కలకలం…!

ఖమ్మం, మహా. ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో సోమవారం ఉదయం హఠాత్ కలకలం చోటుచేసుకుంది. టిఫిన్ సమయంలో అందరికీ వడ్డించిన కిచిడీ తినగానే, సుమారు 30 మంది బాలికలు
వైసీపీ హయాంలో ప్రతి స్కీమ్ పెద్ద స్కామ్: మంత్రి డోలా

AP: వైసీపీ హయాంలో ప్రతి స్కీమ్ పెద్ద స్కామ్ అని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. మద్యం కుంభకోణంలో అడ్డంగా దొరికిపోయినా జగన్ అండ్ కో అడ్డగోలుగా బుకాయిస్తున్నారని మండిపడ్డారు. పేదల
బాపట్ల క్వారీ ప్రమాద ఘటనపై మంత్రి అచ్చెన్నాయుడు దిగ్భ్రాంతి..!

AP: బాపట్ల జిల్లాలో జరిగిన క్వారీ ప్రమాదంపై జిల్లా ఇన్ఛార్జి మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
ఏపీ అభివృద్ధి చెందడం జగన్కు ఇష్టం లేదు: సత్య కుమార్

ఏపీ అభివృద్ధి చెందడం వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్కు ఇష్టం లేదని మంత్రి సత్య కుమార్ పేర్కొన్నారు. తిరుపతిలోని బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి,
బీఆర్ఎస్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నాశనం చేసింది: తుమ్మల

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బీఆర్ఎస్ పార్టీ నాశనం చేసిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.పెద్దపల్లి జిల్లా ధర్మారంలో ఆదివారం నిర్వహించిన కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. బీఆర్ఎస్
లిక్కర్ స్కాం.. వైసీపీ నేతల నిజ స్వరూపం బయటపడుతోంది: మంత్రి దుర్గేష్

నాసిరకం మద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిన వైసీపీకి గట్టి షాక్ తగిలిందని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. లిక్కర్ స్కాంలో తీగ లాగితే డొంకంతా కదులుతోందని మంత్రి వెల్లడించారు. వైసీపీ నేతల నిజ స్వరూపం
శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న హైకోర్టు సీజే..!

శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామిని ఆదివారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ దంపతులు దర్శించుకున్నారు. వారికి ఆలయ మహాద్వారం వద్ద దేవస్థానం అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ప్రధాన న్యాయమూర్తి
బీసీ రిజర్వేషన్లపై నేటి నుంచి ఎమ్మెల్సీ కవిత దీక్ష..!

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత నేటి నుంచి 72 గంటలపాటు నిరాహార దీక్ష చేయనున్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు సంబంధించి హైదరాబాద్లోని ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద ఆమె దీక్ష
నేడు తెలంగాణ కాంగ్రెస్ నేతల ‘చలో ఢిల్లీ’..!

నేడు (సోమవారం) టీపీసీసీ ఆధ్వర్యంలో చలో ఢిల్లీ కార్యక్రమం ప్రారంభం కానుంది. కాంగ్రెస్ నేతలు ప్రత్యేక రైలులో చర్లపల్లి నుంచి నాగ్పూర్కు వెళ్లనున్నారు. ఉదయం 9 గంటలకు చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి రైలు
పెట్టుబడులపై జగన్ తప్పుడు ఆరోపణలు: మంత్రి సత్యకుమార్

AP: వైసీపీ అధినేత వైఎస్ జగన్కు మంత్రి సత్యకుమార్ యాదవ్ సవాల్ విసిరారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో వచ్చిన పెట్టుబడులపై జగన్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్టుబడులపైన సాక్షి ఛానల్లోనే
