Mahaa Daily Exclusive

తెలంగాణ ఉద్యమనేత జడల మృతి నివాళ్లు ఆర్పించిన నేతలు..!

కారేపల్లి, మహా : తెలంగాణ మలి దశ ఉద్యమ నేత జడల వెంకటేశ్వర్లు (62) గురువారం రాత్రి గుండెపోటుతో మృతి చెందాడు. మలి దశ ఉద్యమంలో అనేక ఉద్యమాలలో కేసీఆర్‌తో కలిసి జడల వెంకటేశ్వర్లు

మేకల తండా బాలికల ఆశ్రమ పాఠశాలలో పంద్రాగస్టు వేడుకలు..!

కారేపల్లి, మహా :సింగరేణి మండలం మేకల తండా బాలికల ఆశ్రమ పాఠశాలలో శుక్రవారం 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిపారు. ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు టి వెంకటరమణ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.

విద్యార్థులకు చేయూతనిస్తున్న జ్యోతి కిరణ్….!

అశ్వాపురం, మహా. నెల్లిపాక బంజర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అటెండర్ జ్యోతి కిరణ్ మానవత్వంతో ముందుకు వచ్చి దూరప్రాంతాల నుండి వచ్చే విద్యార్థుల రవాణా ఖర్చుల కోసం ప్రతినెల తన జీతం నుండి

బిజెపిలో చేరిన ఆదివాసీ నాయకులు…!

దమ్మపేట, మహా. దమ్మపేటలో ఆదివాసి నాయకుడు తంబళ్ల రవి శుక్రవారం బీజేపీలో చేరారు. దమ్మపేటలో బీజేపీ మండల అధ్యక్షుడు పల్లపు వెంకటేశ్వరరావు అధ్యక్షతన కొత్త కార్యాలయాన్ని ప్రారంభించి, చేరిక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా

ద్విచక్ర వాహనం ఢీకొని ఇద్దరికీ గాయాలు..!

ఖమ్మం, మహా. కల్లూరు మున్సిపాలిటీ, ఖాన్ ఖాన్ పేట, ఎంపీడీవో కార్యాలయం ఎదురుగా, ద్విచక్ర వాహనం ఒక వృద్ధుణ్ణి ఢీకొనడంతో ఇద్దరికీ గాయాలయ్యాయి. ఖాన్ ఖాన్ పేట నుండి కల్లూరు వైపు వెళ్తుండగా ఈ

భద్రాద్రిలో పెరుగుతున్న గోదావరి తాలిపేరు 3, కిన్నెరసాని ఒక గేటు ఎత్తి దిగువకు నీరు విడుదల…!

మహా భద్రాచలం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి లోకి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో భద్రాచలం వద్ద గోదావరి నెమ్మదిగా

గిరిజనుల సర్వతోముఖాభివృద్ధికి ఐ టీ డి ఏ కృషి విద్య, వైద్యం, ఉపాధి,వ్యవసాయం, మౌళిక వసతుల కల్పనకు పెద్ద పీట ఐ టీ డి ఏ ప్రాజెక్ట్ అధికారి రాహుల్ ..!

మహా భద్రాచలం గిరిజన సర్వతోముఖాభివృద్ధికి ఐ టీ డి ఏ కృషి చేస్తుందని భద్రాచలం సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ అధికారి రాహుల్ అన్నారు. శుక్రవారం ఐ టీ డి ఏ కార్యాలయంలో జరిగిన

సర్కార్ ధవాఖానలో ఐఏఎస్ భార్య డెలివరీ ఐ టీ డి ఏ ప్రాజెక్ట్ అధికారి రాహుల్ సింప్లిసిటీకి అభినందనల వెల్లువ …!

మహా భద్రాచలం సర్కారు ధవాఖానా కు వెళ్లాలంటేనే కొందరు భయపడతారు. అక్కడ వైద్యసేవలు సరిగా అందవనేది కొందరి అభిప్రాయం. అటువంటి వారి అభిప్రాయం తప్పు అంటూ… గవర్నమెంట్ హాస్పిటల్లో కార్పొరేట్ స్థాయి వైద్యం అందుతుందని

వినియోగదారుల నమ్మకమే వ్యాపారాన్ని నిలబెడుతుంది ఘనంగా జ్యోతి డైరీ ఫార్మ్ ప్రారంభం…!

కారేపల్లి, మహా:కారేపల్లి మండల పరిధిలోని ఉసిరికాయలపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన జ్యోతి డైరీఫార్మ్ ను జ్యోతి చికెన్ సెంటర్ నిర్వాహకులు పచ్చిపాల రాములు,గురులక్ష్మి దంపతులు శుక్రవారం ఘనంగా ప్రారంభించారు.నూతన డైరీ ఫార్మ్ ప్రారంభోత్సవ

ఫోటోరైట్అప్.ముదిగొండ జూనియర్ కళాశాలలో పేద విద్యార్థినికి సైకిల్ వితరణ చేసిన ప్రిన్సిపాల్ వాసిరెడ్డి శ్రీనివాస్…!

ముదిగొండ ఆగస్టు15 మహా: 79వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలు సందర్భంగా ముదిగొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం ప్రిన్సిపాల్ వాసిరెడ్డి శ్రీనివాస్ జాతీయ జెండాను ఎగరవేసి శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం సువర్ణాపురం గ్రామం నుండి రోజు