జిమ్నాస్టిక్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడుగా మెదక్ ఎంపీ రఘునందన్ ….జనరల్ బాడీ సమావేశం లో మరోసారి ఏకగ్రీవ ఎన్నిక….

హైదరాబాద్, మహా : తెలంగాణ రాష్ట్ర జిమ్నాస్టిక్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడుగా మెదక్ ఎంపీ రఘునందన్ రావు రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. ఈ రోజు లక్డికాపూల్ లోని ఒక ప్రైవేట్ హోటల్
ఆపరేషన్ ఆక్టోపస్-2.0′ సక్సెస్…

*దేశవ్యాప్తంగా భారీ సైబర్ నెట్వర్క్ గుట్టురట్టు. * సైబర్ దొంగలతో కుమ్మక్కైన 32 మంది బ్యాంకు అధికారులు అరెస్ట్. *9 రాష్ట్రాల్లో హైదరాబాద్ పోలీసుల ఏకకాల దాడులు. * మొత్తం 52 మంది నిందితుల
నేడు భూపాలపల్లి కి సీఎం రేవంత్ రెడ్డి…

* మేడిగడ్డ డ్యామ్ సైట్ కు ముఖ్యమంత్రి. * అధికారులతో హైలెవల్ రివ్యూ. * కాళేశ్వర ముక్తేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు. * ఆలయ అభివృద్ధి పనులకు శ్రీకారం. *సంచలనాలకు కేంద్రంగా కాటారం సభ.
అభినవ గోబెల్స్ రేవంత్ రెడ్డి..

*అబద్ధాల పునాదులపైనే సీఎం పీఠం. **కాంగ్రెస్ మాయమాటలకు మహిళలు బలి. * తులం బంగారం, స్కూటీ ఏమాయె? *మహిళా బిల్లును అడ్డుకుని దక్షిణాదికి ద్రోహం. *నిజం చెబితే తల వెయ్యి ముక్కలవుతుందన్న శాపం ఆయనకున్నట్లుంది.
గాంధీభవన్లో ప్రక్షాళన పర్వం…

*కీలక బాధ్యతల్లోకి నయా టీమ్. * ప్రొటోకాల్ కమిటీ పునర్వ్యవస్థీకరణ. * కమిటీ చైర్మన్గా హార్కర వేణుగోపాల్ రావు. *ఉత్తర్వులు జారీ చేసిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. హైదరాబాద్, మహా. రాష్ట్ర
తమిళనాడులో ఘోర విషాదం…

* బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు. * 18 మంది సజీవదహనం. * మరో 9 మంది పరిస్థితి విషమం. *విరుదునగర్ను కుదిపేసిన భారీ పేలుడు. * పేకమేడలా కుప్పకూలిన భవనం. *మిన్నంటిన మంటలు,
సనాతన ధర్మంపై అచంచల విశ్వాసం: శ్రీవారికి తలనీలాలు సమర్పించిన అన్నా లెజినోవా.. పవన్ కల్యాణ్ సతీమణి భక్తికి నెటిజన్లు ఫిదా!

హిందూ సంప్రదాయాలపై అపార భక్తి. * తిరుమల శ్రీవారికి తలనీలాలు సమర్పించిన పవన్ కల్యాణ్ సతీమణి. *రష్యన్ అయినా భారతీయ సనాతన ధర్మం పట్ల అచంచల విశ్వాసం. *శ్రీ వెంకటేశ్వర స్వామి సేవలో తరించిన
కాంగ్రెస్పై జీవన్ రెడ్డి ‘యుద్ధభేరి’

తెలంగాణను ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చేసిన రేవంత్. *కేసీఆర్ తెచ్చిన గుర్తింపును రెండేళ్లలో నాశనం చేశారు. • కాంగ్రెస్ పతనావస్థలో ఉందనే ఎన్డీయేతో సీఎం చీకటి ఒప్పందాలు. • ఇరవై నెలలుగా నన్ను మానసికంగా
మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్పై కేంద్రం క్లారిటీ. *వీగిపోయిన బిల్లులపై ఎఫ్ఏక్యూ విడుదల.

*దక్షిణాదికి ఎలాంటి నష్టం లేదు.. ప్రాతినిధ్యం మరింత పెరుగుతుంది. *సమాన దామాషా పద్ధతిలోనే లోక్సభ సీట్ల పెంపు. *బిల్లులు ఆమోదం పొందితే 2029 నాటికే మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు. *ప్రతిపక్షాల అపోహలకు చెక్
మేడిగడ్డ బ్యారేజీపై గులాబీ నేతల కవాతు….

* క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎర్రబెల్లి దయాకర్రావు, పుట్ట మధు బృందం. *ప్రాజెక్టు వాస్తవ పరిస్థితులపై ఆరా. * రాజకీయ విమర్శల నడుమ పర్యటనకు తీవ్ర ప్రాధాన్యత. కాలేశ్వరం, మహా. రాష్ట్ర రాజకీయాల్లో నిత్యం తీవ్ర
