నిరుపయోగ వారధులకు మోక్షం…

* రూ.148 కోట్లతో అప్రోచ్ రోడ్ల నిర్మాణం. *జూన్ 8 కల్లా పనులు పూర్తి కావాలి. * నిధుల విడుదలకు మంత్రుల ఉపసంఘం ఆమోదం. *1:4 నిష్పత్తిలో ప్రతిపాదనలు పంపండి. * అధికారులకు ఉపముఖ్యమంత్రి
ఆయుష్ సేవల్లో నాణ్యత పెంచండి…..

• సంప్రదాయ వైద్యానికి ప్రాచుర్యం. • విధులకు గైర్హాజరైతే కఠిన చర్యలు. * నకిలీ క్లినిక్లపై ఉక్కుపాదం. * మంత్రి దామోదర్ రాజనర్సింహ. హైదరాబాద్, మహా. రాష్ట్రంలో భారతీయ సంప్రదాయ వైద్య సేవలను ప్రజలకు
వానకాలం నాటికే ‘సీతారామ’ ఫలాలు…మంత్రి తుమ్మల కీలక ఆదేశం.

*సత్తుపల్లి ట్రంక్ కెనాల్ పనుల్లో వేగం పెంచాలి. * మే నాటికి పెండింగ్ పనులు పూర్తి. హైదరాబాద్ , మహా. ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతాంగానికి గోదావరి జలాలను అందించే మహత్తర లక్ష్యంతో చేపట్టిన
దేశ భద్రతకు సీఆర్పీఎఫ్ పటిష్ట కవచం….

* కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్. *దేశ సేవలోకి మరో 46 మంది అసిస్టెంట్ కమాండెంట్లు. * ఘనంగా 56వ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్. * శౌర్య స్థల్ వద్ద వీర
యువతే లక్ష్యంగా ప్రగతి ప్రణాళిక….

* మే 18 నుంచి రాష్ట్రవ్యాప్తంగా క్రీడోత్సవాలు. * ప్రజల వద్దకే పాలన.. సమస్యల పరిష్కారమే ధ్యేయం. * మంత్రులు శ్రీధర్ బాబు, వాకిటి శ్రీహరి. హైదరాబాద్, మహా. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన
సమ్మె విరమించకుంటే కఠిన చర్యలు తప్పవు. :టీజీఎస్ఆర్టీసీ నాగిరెడ్డి హెచ్చరిక

హైదరాబాద్, మహా. ఆర్టీసీలో కొనసాగుతున్న సమ్మెపై యాజమాన్యం తీవ్రంగా స్పందించింది. కార్మికులు తక్షణమే తమ పంతాన్ని వీడి సమ్మె విరమించి విధుల్లో చేరాలని, లేనిపక్షంలో కఠినమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని టీజీఎస్ఆర్టీసీ నాగిరెడ్డి
శాంతిభద్రతల విభాగంలో కీలక మార్పులు….

* ఆరుగురు సీనియర్ ఐపీఎస్లకు డీజీలుగా పదోన్నతి. * మహేశ్ భగవత్, సజ్జనార్ సహా పలువురు అధికారులకు హోదా పెంపు. *పోలీసు యంత్రాంగంలో పెరిగిన పనితీరు. * పకడ్బందీగా పాలన సాగించేలా ప్రభుత్వం నిర్ణయం.
డిజిపిలుగా పదోన్నతి పొందిన ఆరుగురు అధికారులు… శుభాకాంక్షలు తెలిపిన డీజీపీ శివధర్ రెడ్డి…

హైదరాబాద్, మహా : రాష్ట్రంలో 1995, 1996 బ్యాచ్లకు చెందిన ఆరుగురు ఐపీఎస్ అధికారులకు ప్రభుత్వం డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) హోదా కల్పిస్తూ పదోన్నతులు కల్పించింది. ఈ మేరకు రాష్ట్ర
స్తంభించిన ‘చక్రం’…

* తెలంగాణవ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె. * అగచాట్లు పడుతున్న ప్రయాణికులు. * ప్రభుత్వంతో చర్చలు విఫలం.. * అర్ధరాత్రి నుంచే డిపోలకే పరిమితమైన బస్సులు. *ప్రత్యామ్నాయంగా వెయ్యి ప్రైవేటు వాహనాలు. * మెట్రో సర్వీసుల
ఎన్డీఎస్ఏ చైర్మన్పై చర్యలు తీసుకోవాలి: కేంద్ర మంత్రికి బండి సంజయ్ లేఖ!

ఎన్డీఎస్ఏ చైర్మన్ అనిల్ జైన్పై చర్యలు తీసుకోవాలి కేంద్ర జలశక్తి శాఖ మంత్రికి లేఖ రాసిన బండి సంజయ్ సీఎం రేవంత్ కార్యక్రమంలో పాల్గొనడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి హైదరాబాద్, మహా
