Mahaa Daily Exclusive

తెలంగాణ వైపు నార్వే చూపు..

* సచివాలయంలో రాయబారి మే ఎలిన్‌ స్టెనర్‌ బృందం భేటీ. * గ్రీన్ ఎనర్జీ, పారిశ్రామిక అభివృద్ధిపై కీలక చర్చలు. * పెట్టుబడులకు ఆహ్వానం పలికిన మంత్రి శ్రీధర్ బాబు, మహేష్ కుమార్ గౌడ్.

భూ వివాదాల పరిష్కారంలో సరికొత్త శకం….

* సర్వే మ్యాప్‌తో రాష్ట్రంలో తొలి రిజిస్ట్రేషన్ పూర్తి. * కుసుమంచిలో చారిత్రక ఘట్టం. * భూధార్ నంబర్ కేటాయింపు. * రైతులకు శాశ్వత భరోసా కల్పించడమే లక్ష్యమన్న మంత్రి పొంగులేటి. హైదరాబాద్, మహా.

సంధ్యా కన్వెన్షన్ ఎండీపై మరో చీటింగ్‌ కేసు….రూ.14.85 కోట్ల మోసంపై ఈవోడబ్ల్యూ దర్యాప్తు.

  హైదరాబాద్, మహా. సంధ్యా కన్వెన్షన్ మేనేజింగ్ డైరెక్టర్ శరణాల శ్రీధర్ రావు మరోమారు చట్టపరమైన చిక్కుల్లో చిక్కుకున్నారు. గతంలో అనేక భూవివాదాలు, ఆర్థిక నేరాల ఆరోపణలు ఎదుర్కొన్న ఆయనపై తాజాగా సైబరాబాద్ ఆర్థిక

ప్రధాని మోదీతో బిహార్ సీఎం భేటీ….

* ‘సమృద్ధి బిహార్’ లక్ష్యంగా కీలక చర్చలు. * అభివృద్ధి పథంలో నవ బిహార్‌. ఢిల్లీ,మహా. దేశ రాజధాని న్యూఢిల్లీ వేదికగా మంగళవారం ఒక కీలక రాజకీయ భేటీ చోటుచేసుకుంది. భారత ప్రధానమంత్రి నరేంద్ర

సొంత గడ్డపై జననేత…..

* పులివెందులలో వైఎస్‌ జగన్‌ మూడు రోజుల పర్యటన ప్రారంభం. * నేటి నుంచి ‘ప్రజాదర్బార్‌’. పులివెందుల,మహా. వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం సాయంత్రం తన సొంత

పిఠాపురంలో ‘ఫ్లెక్సీ’ చిచ్చు…

* వర్మ, దొరబాబు మధ్య తీవ్రస్థాయిలో బాహాబాహి. * కుట్రలంటూ ఒకరిపై ఒకరు నిప్పులు. పిఠాపురం,మహా. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజకీయాలకు కేంద్ర బిందువుగా ఉన్న పిఠాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం మరియు జనసేన శ్రేణుల

ఆర్టీసీ చర్చలు విఫలం…

* అర్ధరాత్రి నుంచే సమ్మె సైరన్. * ప్రయాణికులకు రవాణా గండం. * సకల జనుల సమ్మె దిశగా కార్మిక గర్జన. హైదరాబాద్, మహా. తెలంగాణ రవాణా రంగంలో పెను సంచలనం చోటుచేసుకుంది. రాష్ట్ర

ముగిసిన ఎన్నికల ప్రచార పర్వం…

* రేపుతమిళనాట, బంగాల్‌లో అమీతుమీ. * తుది సమరానికి సర్వం సిద్ధం. హైదరాబాద్, మహా. ప్రజాస్వామ్య పండుగలో అత్యంత కీలకమైన ఘట్టానికి సమయం ఆసన్నమైంది. గత కొన్ని వారాలుగా హోరాహోరీ ప్రసంగాలు, భారీ బహిరంగ

బంగాల్‌ గడ్డపై అమిత్‌ షా సమరభేరి….

* అధికారంలోకి వస్తే ఆరు నెలల్లోనే యూసీసీ. * రామమందిరం కడితే బాబ్రీ కడతారా?. కోల్‌కతా, మహా. పశ్చిమ బంగాల్ అసెంబ్లీ ఎన్నికల రణక్షేత్రంలో భారతీయ జనతా పార్టీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి

భూమి పోయె.. పరిహారం పాయె….

* బాధితుల కడుపుకోత. * హైదరాబాద్‌లో నాగర్‌కర్నూలు రైతుల ఉగ్రరూపం. హైదరాబాద్,మహా. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద సర్వస్వాన్ని కోల్పోయి, ప్రభుత్వం ఇచ్చిన పరిహారంతోనైనా బతుకు బండిని లాగిద్దామనుకున్న నిర్వాసిత రైతుల ఆశలను