తెలంగాణ ప్రగతికి మోదీ భరోసా…

తెలంగాణ ప్రగతికి మోదీ భరోసా. * పరేడ్ గ్రౌండ్స్లో మే 10న ‘మహా’ బహిరంగ సభ. హైదరాబాద్, మహా. తెలంగాణ అభివృద్ధిలో సరికొత్త అధ్యాయానికి ప్రధాని నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టబోతున్నారని, మే 10న
లింగం బంజర లో ఆంజనేయస్వామి ధ్వజ ప్రతిష్ట మహోత్సవం …

కారేపల్లి, మహా:మండల పరిధిలోని లింగం బంజర గ్రామంలో గల శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో శనివారం నూతన జీవద్వజ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వ కమిటీ సభ్యులు గురువారం
సామాన్యుడిలా ముఖ్యమంత్రి….వీఐపీ సంస్కృతికి స్వస్తి పలికిన రేవంత్ రెడ్డి.

సామాన్యుడిలా ముఖ్యమంత్రి….వీఐపీ సంస్కృతికి స్వస్తి పలికిన రేవంత్ రెడ్డి. హైదరాబాద్,మహా. రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. అధికారమంటే ఆడంబరం కాదు, అదొక బాధ్యత అని చాటిచెబుతూ వీఐపీ
ఉగ్రస్థావరాలకు ఇక నూకలు చెల్లినట్లే….

ఉగ్రస్థావరాలకు ఇక నూకలు చెల్లినట్లే. * ‘ఆపరేషన్ సిందూర్’ ముగింపు కాదు.. ఆరంభం! హైదరాబాద్, మహా. పాకిస్థాన్ గడ్డపై ఉన్న ఏ ఉగ్రవాద స్థావరం కూడా ఇకపై సురక్షితం కాదని భారత సైన్యం మరోసారి
తమిళనాడు పీఠంపై కొనసాగుతున్న సందిగ్ధత…

తమిళనాడు పీఠంపై కొనసాగుతున్న సందిగ్ధత. * ‘మెజారిటీ చూపిస్తేనే రండి’. * విజయ్కు గవర్నర్ స్పష్టం. హైదరాబాద్, మహా. తమిళనాడులో నూతన ప్రభుత్వ ఏర్పాటుపై నెలకొన్న రాజకీయ ఉత్కంఠ పరాకాష్టకు చేరింది. రాష్ట్ర అసెంబ్లీ
తమిళనాడులో రిసార్టు రాజకీయం…. పుదుచ్చేరికి అన్నాడీఎంకే ఎమ్మెల్యేల తరలింపు….

హైదరాబాద్, మహా. తమిళనాడు రాజకీయాలు మరోసారి రిసార్టు రాజకీయాలకు వేదికయ్యాయి. నూతన ప్రభుత్వ ఏర్పాటుపై సందిగ్ధత కొనసాగుతున్న వేళ, రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమ పార్టీ ఎమ్మెల్యేలు చేజారిపోకుండా అన్నాడీఎంకే అప్రమత్తమైంది.
దైవభూమిలో ‘సీఎం’ ఉత్కంఠ…దిల్లీ చేరిన కేరళ పీఠం పంచాయతీ.

హైదరాబాద్, మహా. పదేళ్ల నిరీక్షణ తర్వాత కేరళలో విజయ కేతనం ఎగురవేసిన కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ‘ముఖ్యమంత్రి’ ఎంపిక సవాల్గా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో 102 స్థానాల భారీ మెజారిటీతో యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్
గవర్నర్లు బీజేపీ ఏజెంట్లుగా మారారు….కపిల్ సిబల్ సంచలన ఆరోపణలు…

హైదరాబాద్, మహా. దేశంలోని గవర్నర్లు భారతీయ జనతా పార్టీకి ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారని రాజ్యసభ సభ్యుడు, సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే (తమిళగ
బంగాల్ అసెంబ్లీ రద్దు….ముగిసిన మమత 15 ఏళ్ల పాలన…

హైదరాబాద్, మహా. పశ్చిమ బంగాల్ రాజకీయాల్లో ఒక సుదీర్ఘ శకం ముగిసింది. రాష్ట్రంలో ఐదేళ్ల పదవీకాలం ముగియడంతో ప్రస్తుత అసెంబ్లీని రద్దు చేస్తూ గవర్నర్ ఆర్.ఎన్. రవి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల
ఉగ్రవాదంపై భారత్ ఉక్కుపాదం….పాక్కు సింధు జలాల సెగ.

ఢిల్లీ, మహ. పాకిస్థాన్ అనుసరిస్తున్న సీమాంతర ఉగ్రవాద విధానాలపై భారత్ మరోసారి నిప్పులు చెరిగింది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పొరుగు దేశానికి గట్టి బుద్ధి చెప్పే క్రమంలో ‘సింధూ నదీ జలాల ఒప్పందాన్ని’ నిలిపివేస్తూ
