Mahaa Daily Exclusive

అవసరం లేకున్నా ఆపరేషన్‌….

అవసరం లేకున్నా ఆపరేషన్‌. యశోదా ఆస్పత్రికి రూ. 50 లక్షల భారీ జరిమానా. హైదరాబాద్‌, మహా. ‘దేవుడా అని మొక్కితే దయ్యమయినట్లు’.. ఓ మహిళ పరిస్థితి అలాగే తయారైంది. అనారోగ్యం నుంచి విముక్తి కలిగిస్తారని

మహిళా లోకానికి మహర్దశ….. వడ్డీ లేని రుణం ఇక రూ. 10 లక్షలు….

  హైదరాబాద్, మహా. తెలంగాణలోని స్వయం సహాయక సంఘాల మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం వేసవి కాలంలో చల్లని కబురు అందించింది. పేదరిక నిర్మూలనలో కీలక పాత్ర పోషిస్తున్న మహిళా సంఘాలకు అండగా నిలవాలనే ఉద్దేశంతో,

బెంగాల్ సీఎంగా మహిళా నేత….

బెంగాల్ సీఎంగా మహిళా నేత మోడీ, షా దృష్టిలో అగ్నిమిత్ర పాల్ పేరు గట్టి పోటీ ఇస్తున్న సువేంద్రు అధికారి రేసులో సమిక్ భట్టాచార్య కోల్ కతా, మహా : పశ్చిమ బెంగాల్ పీఠాన్ని

మోదీ రాకతో తెలంగాణలో బిజెపి ప్రభంజనం…

మోదీ రాకతో తెలంగాణలో బిజెపి ప్రభంజనం డైవర్షన్ పాలిటిక్స్‌లో రేవంత్ రెడ్డి సిద్ధహస్తుడు విద్యుత్ కొనుగోళ్ల విచారణ అంతా డ్రామా పాడి కౌశిక్ రెడ్డి ఒక ‘కార్టూన్ క్యారెక్టర్’ బ్లాక్‌మెయిల్ రాజకీయాలు మానుకోవాలి. కాంగ్రెస్,

పిఠాపురం టీడీపీలో అనూహ్య పరిణామం

పిఠాపురం టీడీపీలో అనూహ్య పరిణామం ఇంచార్జ్ పదవి నుంచి వర్మను తొలగించిన పార్టీ కన్నీరు పెట్టుకున్న మాజీ ఎమ్మెల్యే కాకినాడ, మహా : పిఠాపురం నియోజకవర్గ టీడీపీలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. గత కొంతకాలంగా

నేను కాదు… మనం..

నేను కాదు… మనం క్షేత్ర స్థాయి ఉద్యోగుల అనుభవాన్ని వినియోగించుకోవాలి సింగపూర్ ఉత్తమ విధానాలను ఓ జిల్లాలో అమలు చేద్దాం టూరిజం అభివృద్ధి చేసిన జిల్లాకు అత్యధిక ఆదాయం 7వ జిల్లా కలెక్టర్ల సమావేశంలో

విస్తరించనున్న హైడ్రా పరిధి…

విస్తరించనున్న హైడ్రా పరిధి రాష్ట్ర వ్యాప్తంగా పని చేస్తామన్న కమిషనర్ రంగనాథ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వెల్లడి మిర్యాలగూడ, మహా : రాష్ట్రవ్యాప్తంగా హైడ్రాను విస్తరించాలని తెలంగాణ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని

భూ కుంభకోణం, మనీ లాండరింగ్ ఆరోపణలు…

భూ కుంభకోణం, మనీ లాండరింగ్ ఆరోపణలు పంజాబ్ లో ఈడీ రైడ్స్ 9వ అంతస్థు నుంచి నోట్ల కట్టలు విసిరివేసిన అగంతకులు 12 ప్రాంతాల్లో కొనసాగుతున్న సోదాలు ఛండీఘడ్, మహా పంజాబ్‌లోని రాజకీయ, వ్యాపార

కరీంనగర్‌లో గులాబీ వర్సెస్ కమలం…

కరీంనగర్‌లో గులాబీ వర్సెస్ కమలం గంగుల క్యాంప్ ఆఫీసుపై బీజేపీ శ్రేణుల దాడి ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డి కారు ధ్వంసం ఎదురుదాడికి దిగిన బీజేపీ శ్రేణులు కార్యకర్తలను చెదరగొట్టిన పోలీసులు ఎమ్మెల్యే పాడి అరెస్ట్

రైతాంగానికి నాణ్యమైన విద్యుత్ అందించడమే ప్రభుత్వ లక్ష్యం…

రైతాంగానికి నాణ్యమైన విద్యుత్ అందించడమే ప్రభుత్వ లక్ష్యం సోలార్ విద్యుత్ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి విద్యుత్ శాఖ ఏఈ వెంకన్న   కారేపల్లి, మహా :రైతాంగానికి నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడమే తెలంగాణ ప్రభుత్వ