నెత్తురోడుతున్న నాగరికత…

నెత్తురోడుతున్న నాగరికత. * కాంక్రీట్ అడవుల్లో దయనీయంగా నలిగిపోయిన పసిప్రాణం. ( గడల నరసింహారావు సీనియర్ జర్నలిస్ట్ ఖమ్మం) ఆధునిక సమాజపు ఆకాశహర్మ్యాలు అంతరిక్షాన్ని తాకేలా ఎంత ఎత్తుకు ఎదుగుతున్నాయో, మనలోని కనీస మానవత్వం
బొగ్గు వనరులే ‘వికసిత్ భారత్’కు నవ పునాదులు!

బొగ్గు వనరులే ‘వికసిత్ భారత్’కు నవ పునాదులు! * హైదరాబాద్ కోల్ గ్యాసిఫికేషన్ రోడ్షోలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉద్ఘాటన. **దేశవ్యాప్తంగా రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు, వేలాది ఉద్యోగాల సృష్టి. *
ఖమ్మం బాలికకు పూర్తి ఉచిత వైద్యం….

ఖమ్మం బాలికకు పూర్తి ఉచిత వైద్యం. *విషమ స్థితిలో వస్తే తక్షణ చికిత్స.. ప్రస్తుతం నిలకడగా ఆరోగ్యం. *ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మందులు, భోజనం తదితర సదుపాయాలు. *నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రాహుల్
ఖమ్మం చిన్నారిపై అఘాయిత్యం అత్యంత దారుణం…

ఖమ్మం చిన్నారిపై అఘాయిత్యం అత్యంత దారుణం. * శాంతిభద్రతల వైఫల్యానికి సజీవ సాక్ష్యం. * నిమ్స్లో బాధితురాలికి బీజేపీ నేతల పరామర్శ.. ప్రభుత్వ నిర్లక్ష్యంపై ధ్వజం. హైదరాబాద్, మహా. ఖమ్మంలో 12 ఏళ్ల మైనర్
దేశ ప్రగతికి విద్యా, వైద్యమే మూలస్తంభాలు!.

దేశ ప్రగతికి విద్యా, వైద్యమే మూలస్తంభాలు!. *నీతి ఆయోగ్ వేదికగా తెలంగాణ అభివృద్ధి. * నమూనాను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి. *ఆరు మహానగరాల అభివృద్ధికి ‘ఎం-6 టాస్క్ఫోర్స్’.. * నగరానికి లక్ష కోట్ల
కాంగ్రెస్, బీఆర్ఎస్లకు ప్రజావిశ్వాసం శూన్యం….

కాంగ్రెస్, బీఆర్ఎస్లకు ప్రజావిశ్వాసం శూన్యం. *తెలంగాణలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతున్న కమలం దళం. *మోదీ 12 ఏళ్ల పాలనలోనే దేశానికి నిజమైన గుర్తింపు. *కాళేశ్వరం, ఫార్ములా-ఈ రేసుపై పారదర్శక విచారణ ఏదీ?. *సిద్దిపేటలో ‘దీన్
మధ్యవర్తిత్వంతోనే వివాదాలకు శాశ్వత పరిష్కారం…

మధ్యవర్తిత్వంతోనే వివాదాలకు శాశ్వత పరిష్కారం. * లండన్లో ప్యానెల్ చర్చ.. న్యాయవ్యవస్థలో మధ్యవర్తిత్వం పాత్రపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు. లండన్,మహా. భారత న్యాయవ్యవస్థలో మధ్యవర్తిత్వాన్ని (మీడియేషన్) కేవలం ప్రత్యామ్నాయంగానే
మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్ల మృతి!

మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్ల మృతి! *విషాదం నింపిన పండ్ల ఆరగింపు.. ఆసుపత్రిలో మరో బాలిక. *లోతైన దర్యాప్తునకు హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఆదేశం. హైదరాబాద్, మహా. మామిడి పండ్లు తిన్న ఓ
మామిడి పండు తినాలంటేనే భయమేస్తోంది!

మామిడి పండు తినాలంటేనే భయమేస్తోంది! *రసాయనాలతో విషతుల్యంగా మారుతున్న ఆహారం. * హైదరాబాద్లో పాలు తాగి ఆసుపత్రి పాలయ్యా. *యూరియా దిగుమతుల కోసమే విదేశాలకు రూ.1.20 లక్షల కోట్లు. *సేంద్రియ సాగుతోనే ఆరోగ్యంతో పాటు
బడుల వాయిదా వెనుక రూ. 2 వేల కోట్ల కుంభకోణం!.

బడుల వాయిదా వెనుక రూ. 2 వేల కోట్ల కుంభకోణం!. *విద్యాశాఖలో గుజరాత్ కాంట్రాక్టర్లకే పెద్దపీట. *ముఖ్యమంత్రి విలాసాలకు, గెస్ట్ హౌస్లకు మాత్రం నిధుల కొరత లేదు. *అప్పులు తెచ్చేందుకు బ్రోకర్ల అవతారం.. కమీషన్లతో