Mahaa Daily Exclusive

అమరజ్యోతి కేంద్రంగా ఉద్యమకారుల గుర్తింపు…

అమరజ్యోతి కేంద్రంగా ఉద్యమకారుల గుర్తింపు. * 23 నుంచి విస్తృత సంప్రదింపులు. హైదరాబాద్, మహా. తెలంగాణ రాష్ట్ర సాధనలో అలుపెరగని పోరాటం చేసిన ఉద్యమకారులను అధికారికంగా గుర్తించే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ముమ్మరం చేసింది.

పిప్రిలో ఎంపీ ధర్మపురి అరవింద్ పర్యటన…

పిప్రిలో ఎంపీ ధర్మపురి అరవింద్ పర్యటన. *’ బాధిత కుటుంబానికి పరామర్శ, సంచలన వ్యాఖ్యలు. ఆర్మూర్,మహా. ఆర్మూర్ మండలంలోని పిప్రి గ్రామంలో ఇటీవల చోటుచేసుకున్న గృహ దహనం ఘటనపై జిల్లా పార్లమెంట్ సభ్యులు (ఎంపీ)

చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో ముమ్మర దర్యాప్తు….

చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో ముమ్మర దర్యాప్తు. * దర్యాప్తుపై ఎస్పీ వికాస్ రాతోడ్ కీలక వ్యాఖ్యలు. కాకినాడ, మహా. కాకినాడ జిల్లా తుని గ్రామీణ ప్రాంతంలో సంచలనం సృష్టించిన చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం

తెలంగాణలో కాంగ్రెస్ బలోపేతంపై మీనాక్షి నటరాజన్ ద‌ృష్టి…

తెలంగాణలో కాంగ్రెస్ బలోపేతంపై మీనాక్షి నటరాజన్ ద‌ృష్టి. * ఈనెల 21 నుంచి క్షేత్రస్థాయి పర్యటనలు. హైదరాబాద్, మహా. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రాష్ట్రంలో విస్తృత పర్యటనలకు సన్నద్ధమవుతున్నారు.

వర్షాభావ పరిస్థితులపై కేంద్రం అప్రమత్తం…

వర్షాభావ పరిస్థితులపై కేంద్రం అప్రమత్తం. * ప్రత్యామ్నాయ ప్రణాళికలకు మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదేశం. ఢిల్లీ, మహా. దేశంలో ఈ ఏడాది వర్షపాతం తక్కువగా నమోదవుతుందనే అంచనాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.

చిన్న కాంట్రాక్టర్లతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చర్చలు సఫలం…

చిన్న కాంట్రాక్టర్లతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చర్చలు సఫలం. * ‘చలో హైదరాబాద్’ కార్యక్రమం వాయిదా. హైదరాబాద్, మహా. రాష్ట్రంలోని చిన్న కాంట్రాక్టర్లు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వం వేసిన

లష్కర్ బోనాలకు ముహూర్తం ఖరారు…

లష్కర్ బోనాలకు ముహూర్తం ఖరారు. * ఆగస్టు 2న ఉజ్జయిని మహంకాళి బోనాలు. హైదరాబాద్, మహా. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ప్రసిద్ధ హైదరాబాద్ బోనాల జాతరలు మరో నెలరోజుల్లో నగరంలో అత్యంత

సాలార్ జంగ్ మ్యూజియం 75వ ప్లాటినం జూబ్లీ వేడుకల్లో….

సాలార్ జంగ్ మ్యూజియం 75వ ప్లాటినం జూబ్లీ వేడుకల్లో అలరించిన గజల్ సంగీత విభావరి సంగీతాభిమానులను అలరించిన లలిత ఆనంద్ గజల్ సంగీత విభావరి హైదరాబాద్, మహా: సాలార్ జంగ్ మ్యూజియం 75వ ప్లాటినం

ఏపీలో డిజిటల్ విప్లవానికి నాంది….

ఏపీలో డిజిటల్ విప్లవానికి నాంది. * టెక్ దిగ్గజాలు, అంతర్జాతీయ పెట్టుబడులే లక్ష్యంగా సీఎం చంద్రబాబు ముమ్మర యత్నాలు. అమరావతి , మహా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సాంకేతిక పరిజ్ఞానంతో పాటు ఇతర కీలక రంగాల్లో

కార్పొరేట్ విద్యాసంస్థలకే వణుకు పుట్టిస్తున్న ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్స్’.

కార్పొరేట్ విద్యాసంస్థలకే వణుకు పుట్టిస్తున్న ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్స్’. * ప్రభుత్వ బడులకే ‘నో అడ్మిషన్’ బోర్డులు. * రాష్ట్రంలో కనీవినీ ఎరుగని రీతిలో సరికొత్త విద్యా విప్లవం. * అత్యాధునిక వసతులు, ఉచిత