ఓట్ల ప్రక్షాళనకు రాజకీయ రంగు వద్దు…

ఓట్ల ప్రక్షాళనకు రాజకీయ రంగు వద్దు. * ‘సర్’ ఒక రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ. * నకిలీ ఓట్ల ఏరివేతే ప్రధాన లక్ష్యం. * ప్రతిపక్షాల దుష్ప్రచారంపై మండిపడ్డ కేంద్ర మంత్రి కిషన్రెడ్డి. హైదరాబాద్, మహా.
అసలు సూత్రధారులను వదలొద్దు!

అసలు సూత్రధారులను వదలొద్దు! * ఎర్రచందనం స్మగ్లర్ల మూలాలు ఛేదించండి. * అధికారులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశం. * టాస్క్ఫోర్స్ బృందానికి అభినందనలు. అమరావతి, మహా. రాష్ట్రంలో ఎర్రచందనం అక్రమ రవాణాకు
పాస్పోర్టు.. ఇక భారం!

పాస్పోర్టు.. ఇక భారం! *దరఖాస్తు రుసుములను భారీగా పెంచిన కేంద్రం. *14 ఏళ్ల తర్వాత సవరణ.. జులై 1 నుంచి అమల్లోకి కొత్త ధరలు. ఢిల్లీ, మహా. విదేశీ ప్రయాణాలకు సన్నద్ధమవుతున్న వారికి కేంద్ర
వాణిజ్య ఎల్పీజీపై ఆంక్షల బేడీలు బద్దలు…..

వాణిజ్య ఎల్పీజీపై ఆంక్షల బేడీలు బద్దలు. * పారిశ్రామిక లోకానికి కేంద్రం భారీ ఊరట! * దేశీయేతర ప్యాక్డ్ ఎల్పీజీ సరఫరాపై రంగాల వారీ ఆంక్షల పూర్తి ఎత్తివేత. * పశ్చిమ ఆసియా సంక్షోభానికి
బీసీ గురుకులాల్లో విద్యా విప్లవం….

బీసీ గురుకులాల్లో విద్యా విప్లవం. * పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి వసతులు! * సాంకేతికతకు పెద్దపీట.. ఐఐటీ, నిట్ సాధకులుకు ఉచిత ల్యాప్టాప్లు. * విద్యార్థి మరణిస్తే కుటుంబానికి రూ.2 లక్షల ఎక్స్గ్రేషియా.
ఢిల్లీలో పొలిటికల్ హీట్….

ఢిల్లీలో పొలిటికల్ హీట్.. * కేబినెట్ ప్రక్షాళనకు ముహూర్తం ఖరారు! * రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో అమిత్ షా కీలక భేటీ. * రెండు రోజుల క్రితమే కలిసిన ప్రధాని మోదీ. * రాజధాని
ప్రజా సమస్యల పరిష్కారమే MGR లక్ష్యం….

ప్రజా సమస్యల పరిష్కారమే MGR లక్ష్యం ఖైరతాబాద్ నియోజకవర్గం ఖైరతాబాద్ డివిజన్లో సమస్యలపై సమరం కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉదయం గాంధీ తాత నగర్లో ఖైరతాబాద్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ శ్రీ మన్నె
పాస్ పోర్టు కేవలం ట్రావెల్ డాక్యుమెంట్..

పాస్ పోర్టు కేవలం ట్రావెల్ డాక్యుమెంట్ విదేశాంగ శాఖ ప్రకటనపై మండిపడ్డ ఎంపీ అసదుద్దీన్ బీజేపీ సభ్యత్వం ఉంటేనే భారత పౌరసత్వం అంటారా హైదరాబాద్, మహా : పాస్ పోర్టు కేవలం ట్రావెల్ డాక్యుమెంట్
ఫీజు రీఎంబర్స్ మెంట్ కేసు….

ఫీజు రీఎంబర్స్ మెంట్ కేసు హైకోర్టులో ప్రైవేట్ కళాశాలలకు ఊరట ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించిన కోర్టు విచారణ 30 వ తేదీకి వాయిదా హైదరాబాద్, మహా : హైకోర్టులో ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలకు
వెనిజులాలో భారీ భూకంపం….

వెనిజులాలో భారీ భూకంపం పెను విధ్వంసం లక్ష మంది వరకు మృతి! ఇంటర్నెట్, మహా : బుధవారం సాయంత్రం 45 సెకన్ల వ్యవధిలో వెనిజులాలో రెండు శక్తివంతమైన భూకంపాలు అతలాకుతలం చేశాయి. యూఎస్ జియోలాజికల్
