రేపు నియోజకవర్గానికి రానున్న మంత్రులు ఎమ్మెల్యే..! జిల్లా అధికార ప్రతినిధి బైరీక రమాకాంత్ రెడ్డి..

నియోజకవర్గంలో ఫోర్ లైన్ రోడ్లకు శంకుస్థాపనలు అభివృద్ధి పథంలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గం జిల్లా అధికార ప్రతినిధి బైరీక రమాకాంత్ రెడ్డి ఇబ్రహీంపట్నం జూలై 6 మహా: ప్రజా పాలన ఏర్పడిన నాటి నుంచి
బిఆర్ఎస్ కమీషన్ల కోసం కాళేశ్వరం కడితే..! మేము పేదల కోసం ఇందిరమ్మ ఇళ్లు కడుతున్నాం..కన్నెపల్లి పర్యటనలో కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రి పొంగులేటి కౌంటర్..

హైదరాబాద్, మహా : కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకుని, నాణ్యతలేని నిర్మాణాలతో తెలంగాణ ప్రజలపై భారాన్ని మోపిన బీఆర్ఎస్ నాయకులకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించే నైతిక హక్కు లేదని
డబ్బు రాజకీయాలతో ప్రజాస్వామ్యానికి జబ్బు..! మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు..

విలువలతో కూడిన రాజకీయాలు మళ్లీ రావాలి కష్టపడే గుణం ఉన్నవారు ప్రజాజీవితంలోకి రావాలి కులాలపేరుతో చీలికలు ప్రజస్వామ్యానికి నష్టం ప్రతిపక్ష హోదా ఒకరిస్తే వచ్చేది కాదు మాట్లాడే విషయంలో వాస్తవం ఉంటే ప్రజలే గుర్తిస్తారు
ఆరోగ్యమే మహా భాగ్యం..! వ్యవసాయ బావిలో ఒక గంట ఈత కొట్టిన మంత్రి జూపల్లి..

కొల్లాపూర్, మహా : ఆరోగ్యమే మహాభాగ్యం అన్న నానుడిని ఆచరణలో చూపిస్తూ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఫిట్నెస్పై తనకున్న మక్కువను చాటుకున్నారు. ఆదివారం ఉదయం కొల్లాపూర్ శివారులోని తన వ్యవసాయ
కాజీపేట రైల్వే తయారీ కేంద్రం పనులపై రైల్వే బోర్డు చైర్మన్ సమీక్ష..

• చర్లపల్లి టెర్మినల్, జనగాం అమృత్ స్టేషన్, ఇరిసెట్లో విస్తృత తనిఖీలు. హైదరాబాద్, మహా . దక్షిణ మధ్య రైల్వే పరిధిలో చేపడుతున్న మౌలిక వసతుల అభివృద్ధి పనులు, ఆధునిక రైల్వే తయారీ కేంద్రాల
ఏడు దశాబ్దాల జీహెచ్ఎంసీ చట్టానికి గుడ్బై..! హైదరాబాద్కు కొత్త పట్టణ పాలన చట్టం..

హైదరాబాద్, మహా. తెలంగాణ రాజధాని హైదరాబాద్తో పాటు వేగంగా విస్తరిస్తున్న పట్టణ ప్రాంతాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు 70 ఏళ్లుగా అమల్లో ఉన్న జీహెచ్ఎంసీ చట్టం–1955కు
రుచుల రాజధానిగా ముంబై..! హైదరాబాద్కు ప్రపంచ టాప్-50లో స్థానం..

ప్రపంచ వంటకాల పటంలో భారత రుచి వైభవం. హైదరాబాద్కు ప్రపంచ టాప్-50లో స్థానం. ఢిల్లీ, మహా. ప్రపంచాన్ని ఒక్కటిగా కట్టిపడేసే శక్తి ఏదైనా ఉందంటే అది ఆహార సంస్కృతే. భాషలు వేరైనా, సరిహద్దులు మారినా,
ప్రపంచ కార్పొరేట్ శిఖరాలపై భారత మేధస్సు..! అంతర్జాతీయ సంస్థలకు భారతీయులే దిక్సూచి..

అంతర్జాతీయ సంస్థలకు భారతీయులే దిక్సూచి ఢిల్లీ, మహా. ఒకప్పుడు ప్రపంచ స్థాయి సంస్థల్లో ఉద్యోగాలు సాధించడం భారతీయ యువతకు గొప్ప విజయంగా భావించేవారు. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసిస్తున్న
