దేశంలో పట్టాలెక్కిన తొలి హైడ్రోజన్ రైలు హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ

టికెట్ ధర రూ.5 నుంచి రూ.25 మధ్య ఉండే అవకాశం భద్రతపై ప్రత్యేక దృష్టి.. లీకేజీని గుర్తించే సెన్సార్లు ఒకేసారి 2,600 మంది ప్రయాణించే సామర్థ్యం హరియాణా, మహా : భారత్లో తొలి పర్యావరణహిత
మళ్ళీ టెన్షన్… టెన్షన్ ఏపీలో కరోనా కలకలం

12 మందికి కరోనా పాజిటివ్ నలుగురు మృతితో కలకలం అమరావతి, మహా : భారత్లో మరోసారి కరోనా కేసులు నమోదవుతున్నాయి. మరణాలు కూడా సంభవిస్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో 12 కొవిడ్ పాజిటివ్
కేంద్ర నిధులతోనే తెలంగాణలో అభివృద్ధి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్

సిరిసిల్లలో రూ.105 కోట్లతో కార్గిల్ చెరువు పునరుద్దరణ పనులకు మంత్రి శంకుస్థాపన అమృత్ పథకం నిధులను దారి మళ్ళించడం దారుణం లేఖ రాస్తే నిధులు ఆగిపోతాయని హెచ్చరిక సిరిసిల్ల, మహా : కేంద్రంలోని మోదీ
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా MGR పాదయాత్ర..!

ఖైరతాబాద్ నియోజకవర్గం ఖైరతాబాద్ డివిజన్ పరిధిలోని ఇంద్రానగర్ క్వార్టర్స్ ప్రాంతంలో ప్రజా సమస్యలపై సమరంలో భాగంగా ఈరోజు ఖైరతాబాద్ నియోజకవర్గ బి.ఆర్.ఎస్ పార్టీ ఇంచార్జ్ శ్రీ మన్నె గోవర్ధన్ రెడ్డి (MGR) గారు పాదయాత్ర
నిరసనలపై నిషేధం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు…

నిరసనలపై నిషేధం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు జెన్కో సర్క్యులర్ను వెంటనే ఉపసంహరించుకోవాలి : దేవీప్రసాద్, కుషాయిగూడ, మహా : జెన్కో యాజమాన్యం ఉద్యోగులు, ఇంజనీర్లు శాంతియుతంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేయకుండా నిరసనలు, ధర్నాలు, ర్యాలీలు,
అమెరికా గ్రీన్ కార్డుపై కొత్త ప్రతిపాదన…

అమెరికా గ్రీన్ కార్డుపై కొత్త ప్రతిపాదన. * దరఖాస్తుదారుల నుంచి లక్ష డాలర్ల వరకు రీఫండబుల్ బాండ్కు యోచన. * భారతీయులపై ప్రభావం ఉండొచ్చన్న అంచనా. ఢిల్లీ, మహా. అమెరికాలో శాశ్వత నివాస హోదా
సాగునీటి రంగంలో కొత్త అధ్యాయం మొదలవుతుంది.:ఉత్తమ్ కుమార్ రెడ్డి

సాగునీటి రంగంలో కొత్త అధ్యాయం మొదలవుతుంది.:ఉత్తమ్ కుమార్ రెడ్డి సీతారామ, సీతమ్మసాగర్, దేవాదుల ప్రాజెక్టులను ప్రస్తుత ప్రభుత్వ హయాంలోనే పూర్తి చేస్తామని వెల్లడి. భద్రాద్రి కొత్తగూడెం, మహా. తెలంగాణలో సాగునీటి రంగానికి కొత్త దిశను
