Mahaa Daily Exclusive

  ఆధిక్యంలో పేరాబత్తుల రాజశేఖరం…!

Share

ఉమ్మడి గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. 28 టేబుళ్లలో జరుగుతున్న కౌంటింగ్‌లో 4వ రౌండ్ పూర్తయ్యే నాటికి 1,02,236 ఓట్లు చెల్లుబాటు అయినట్లు అధికారులు గుర్తించారు. కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం 64,405 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. పీడీఎఫ్ అభ్యర్థి దిడ్ల వీర రాఘవులు 23,252 ఓట్లతో కొనసాగుతున్నారు. ఇంకా ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.