భద్రాద్రి కొత్తగూడెం జిల్లా…
అశ్వాపురం : మొండికుంట గ్రామ శివారులో సీతారామ ప్రాజెక్ట్ కెనాల్ ప్రాంతంలో ఏడుగురు పేకాటరాయుళ్ల ను అదుపులోకి తీసుకున్న పోలీసులు…
19 వేల నగదు, ఐదు సెల్ ఫోన్లు, మూడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం…
కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలింపు…
Post Views: 74








