Mahaa Daily Exclusive

సంక్షోభంలోనూ ఇంధన ధరల నియంత్రణ మోదీ ఘనతే.

కాంగ్రెస్, బీఆర్ఎస్ చీకటి ఒప్పందాలు.  కాలేశ్వరం సీబీఐ విచారణ ఓ ప్రహసనం.  ధాన్యం, మొక్కజొన్న రైతులపై కక్షగట్టిన కాంగ్రెస్ సర్కార్.  రూ.10 లక్షల కోట్ల కేంద్ర నిధులపై కాంగ్రెస్ పచ్చి అబద్ధాలు.  నాడు ఉగ్రవాదానికి

తిరుమలలో సరికొత్త రికార్డులు.

శ్రీవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు. సామాన్యుల కోసం వీఐపీ బ్రేక్‌లు రద్దు. తిరుమల, మహా. కలియుగ వైకుంఠమైన తిరుమల క్షేత్రం భక్తజన సందోహంతో పోటెత్తింది. వేసవి సెలవులకు తోడు శని, ఆదివారాలు తోడవడంతో ఏడుకొండలస్వామిని

నారాయణఖేడ్‌లో ఘోరం.

వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను చంపి జేసీబీతో పూడ్చిపెట్టిన భార్య. సంగారెడ్డి,మహా. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలో వివాహేతర సంబంధం నేపథ్యంలో ఒక దారుణ హత్యోదంతం వెలుగుచూసింది. తన మోహానికి, ప్రియుడితో బంధానికి

ధాన్యం రవాణాకు ఇసుక, సిమెంట్‌ లారీలను వినియోగించండి.

 మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి కీలక ఆదేశాలు. హైదరాబాద్, మహా. రాష్ట్రంలో పండించిన ప్రతీ గింజను సకాలంలో సేకరించి, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడటమే ప్రభుత్వ లక్ష్యమని పౌరసరఫరాల శాఖ మంత్రి నల్లమిల్లి

తెలంగాణ రహదారుల నెట్‌వర్క్‌కు మహర్దశ.

రూ. 13 వేల కోట్లతో ‘హ్యామ్‌’ రోడ్ల నిర్మాణానికి కేబినెట్‌ గ్రీన్‌సిగ్నల్‌.హైదరాబాద్, మహా. రాష్ట్రంలో రహదారి మౌలిక వసతులను సమూలంగా మార్చేస్తూ, రవాణా రంగాన్ని మరింత బలోపేతం చేయాలనే సంకల్పంతో రోడ్లు, భవనాల శాఖ

భారత్-అమెరికా బంధంలో నవ శకం.

 ఢిల్లీలో జైశంకర్, మార్కో రుబియోల కీలక ద్వైపాక్షిక చర్చలు. ఢిల్లీ, మహా. భారత పర్యటనలో ఉన్న అమెరికా విదేశాంగ మంత్రి (సెక్రటరీ ఆఫ్ స్టేట్) మార్కో రుబియో, భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్.

హైదరాబాద్‌లో న్యాయవాది హత్య కేసులో పురోగతి.

 వక్ఫ్ భూముల వివాదమే కారణమని ప్రాథమిక నిర్ధారణ. నిందితుల కోసం ఐదు ప్రత్యేక బృందాల ముమ్మర గాలింపు. హైదరాబాద్, మహా. హైదరాబాద్ నగరంలో తీవ్ర సంచలనం సృష్టించిన సీనియర్ న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ హత్య

రైతులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు.

 పంటల కొనుగోలుకు భారీగా నిధుల విడుదల. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. హైదరాబాద్, మహా. ప్రస్తుత సీజన్‌లో రైతులు పండించిన పంటలను దళారుల చేతుల్లో పెట్టి నష్టపోకుండా చూసేందుకు, ప్రభుత్వమే నేరుగా

మెరిట్ పక్కనపెట్టి టార్గెట్ల వైపు.

• ఆన్‌లైన్ యుగంలో ఇంటింటి ప్రచారం. • మైనారిటీ గురుకులాల విలక్షణ వైఖరి. • సంక్షేమ గురుకులాల్లో అడ్మిషన్ల సంక్షోభం • నిప్పుల కొలిమిలో మైనారిటీ ఉపాధ్యాయులు. • అడ్మిషన్ల వేటలో అల్లాడుతున్న గురుదేవులు!

అగ్నిప్రమాదంలో మోటర్, పైపులైన్ దగ్ధం

కారేపల్లి, మహా: తుప్పలకు పెట్టిన నిప్పు మిర్చితోటకు అంటుకోని మిర్చి పంటతో పాటు వ్యవసాయ మోటర్, పైపు లైను దగ్ధం అయిన ఘటన కారేపల్లి మండలం నానునగర్‌తండాలో ఆదివారం చోటుచేసుకుంది. నానునగర్‌తండా సమీపంలోని బోడు