మళ్ళీ రేవంత్ సీఎం కావడం ఒక కల – కేసీఆర్ తీర్చిదిద్దిన సైనికుడు హరీష్ రావు

కాంగ్రెస్ కు కేవలం 78 సీట్లే సర్వే చేయించలేదంటే సీఎం ప్రమాణం చేసి చెప్పాలి గెలుపుపై నమ్మకం ఉంటే ముందస్తు ఎన్నికలకు సిద్దం కావాలని సవాల్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
భారత్ – న్యూజిలాండ్ బంధానికి స్నేహం, విశ్వాసమే పునాది. ఆక్లాండ్ సభలో ప్రధాని మోదీ.

ఢిల్లీ, మహా. న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆ దేశంతో ద్వైపాక్షిక సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్, న్యూజిలాండ్ దేశాల మధ్య సంబంధాలు కేవలం వాణిజ్యపరమైనవి కావని,
పశ్చిమాసియా సంక్షోభంలో భారత నౌకాదళం అద్భుత విజయం.

రూ.9 వేల కోట్ల సరకుకు సురక్షిత రక్షణ. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విశాఖపట్నం, మహా. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య భారత నౌకాదళం దేశ ఆర్థిక ప్రయోజనాలను సమర్థంగా కాపాడిందని
హైదరాబాద్లో దేశ తొలి సీఎంపీ ప్యాడ్ టెక్నాలజీ హబ్. సెమీకండక్టర్ రంగంలో తెలంగాణకు మరో మైలురాయి.

• రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు. హైదరాబాద్, మహా . సెమీకండక్టర్ రంగంలో తెలంగాణ మరో కీలక ముందడుగు వేసింది. దేశంలోనే తొలి కెమికల్ మెకానికల్ పాలిషింగ్ (సీఎంపీ) ప్యాడ్
డిగ్రీతోనే ఆగొద్దు.. ఆవిష్కరణలతో ముందుకు సాగండి – గవర్నర్ అబ్దుల్ నజీర్

విశాఖపట్నం, మహా . యువత కేవలం డిగ్రీలు సాధించడానికే పరిమితం కాకుండా పరిశోధనలు, ఆవిష్కరణలు, స్టార్టప్ల స్థాపన దిశగా అడుగులు వేయాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు. మారుతున్న సాంకేతిక ప్రపంచంలో
వియత్నాంలో బోటు ప్రమాదం తెలుగు టూరిస్టులు సహా 18 మంది మృతి

ప్రమాదానికి గురైన బోటులో 32 మంది ఉన్నట్లు సమాచారం కొనసాగుతున్న సహాయక చర్యలు కంట్రోల్ రూం ఏర్పాటు చేసిన ఎంబసీ హనోయ్, మహా : వియత్నాంలో భారత టూరిస్టులు ఉన్న బోటు ప్రమాదానికి గురైంది.
బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో రూ.7 లక్షల కోట్లకు పైగా అప్పు

మంత్రి జూపల్లి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై నేను స్పందించాను. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో రూ.7 లక్షల కోట్లకు పైగా అప్పు చేసిందని వాస్తవాలు చెప్పాను. * నా వ్యాఖ్యలకు ప్రతిస్పందిస్తూ హరీష్ రావు గన్పార్క్
బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో రూ.7 లక్షల కోట్లకు పైగా అప్పు
మంత్రి జూపల్లి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై నేను స్పందించాను. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో రూ.7 లక్షల కోట్లకు పైగా అప్పు చేసిందని వాస్తవాలు చెప్పాను. * నా వ్యాఖ్యలకు ప్రతిస్పందిస్తూ హరీష్ రావు గన్పార్క్
మృతుని కుటుంబాన్ని పరామర్శించిన సుందర్ లాల్

కారేపల్లి, మహా:సింగరేణి మండల పరిధిలోని గోవిందు తండా గ్రామానికి చెందిన బర్మావత్ వీరు (32) ఇటీవల గుండెపోటుతో మరణించారు.శనివారం కుటుంబసభ్యులు నిర్వహించిన వీరు పెద్దకర్మ కార్యక్రమంలో వైరా మాజీ ఎమ్మెల్యే బానోతు మదన్ లాల్
ఆలయం కూల్చివేతపై విచారణ చేపట్టిన మున్సిపల్ అధికారులు

చెన్నకేశవ ఆలయాన్ని పరిశీలించిన ఏఎంసి రమేష్ ఆలయాన్ని పునర్మించి న్యాయం చేయాలన్న గ్రామస్తులు రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా: చింతపల్లిగూడెంలోని చెన్నకేశవ స్వామి ఆలయాన్ని కూల్చివేతను, ఆదిభట్ల సర్కిల్ ఏఎంసి రమేష్ పరిశీలించారు. రంగారెడ్డి
