Mahaa Daily Exclusive

కేసీఆర్ కు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఫోన్ …!

ఇవాళ ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నామని సమాచారం కోసం నిన్న పోన్ చేసిన స్పీకర్… మాజి ప్రధాని మన్మోహన్ సింగ్ కు సంతాపం తెలిపి తీర్మానం చేసేందుకు ఏర్పాటు చేశామని కేసిఅర్ కు సమాచారం

పదేళ్ళు బీఆర్ఎస్ బీసీలకు చేసిందేమీ లేదు జైలుకు వెళ్ళి వచ్చినా కవిత మారలేదు బీజేపీ ఎంపీ రఘునందన్

రాష్ట్రంలో పదేళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ బీసీలకు చేసిందేమీ లేదని మెదక్ ఎంపీ రఘునందన్ రావు మండిపడ్డారు. బీసీలకు ఏదో నష్టం జరుగుతుంది, దాన్ని సవరించాలటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతున్న తీరును రఘునందన్

అల్లు అభిమానుల నుంచి మాకు ప్రాణహాని చంపేస్తామంటూ వందల కాల్స్ ఓయూ విద్యార్థి జేఏసీ నేతల ఫిర్యాదు

హీరో అల్లు అర్జున్‌ ఫ్యాన్స్​ నుంచి బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయంటూ ఓయూ విద్యార్థి జేఏసీ నేతలు ఓయూ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇంటిపై దాడి చేసినందుకు వెంటనే హీరో అల్లు అర్జున్‌కు క్షమాపణ చెప్పాలని

కన్నుల పండువగా కొమురవెల్లి మల్లన్న కల్యాణం ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పణ…!

మహా: కొమురవెల్లి మల్లికార్జున స్వామి కల్యాణ మహోత్సవాన్ని అంగరంగా వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకకు రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. స్వామివారి కల్యాణ

నుమాయిష్ ప్రారంభం వాయిదా మాజీ ప్రధాని సంతాప దినాల నేపథ్యంలో వాయిదా జనవరి 3వ తేదీన ప్రారంభం..!

హైదరాబాద్‌ నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో జనవరి 1న ప్రారంభం కావాల్సిన 84వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన ( నుమాయిష్‌) వాయిదా పడింది. మాజీ ప్రధాని సంతాప దినాల నేపథ్యంలో నుమాయిష్‌ ను రెండు

అన్ని అనుమతులున్నాయి ఆ రెండు రోజులు థియేటర్ ను మెత్రీ మూవీస్ లీజుకు తీసుకుంది…!

పుష్ప-2 సినిమా విడుదల సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కీసలాటపై ఎట్టకేలకు థియేటర్ యాజమాన్యం స్పందించింది. చిక్కడపల్లి పోలీసులు జారీ చేసిన షోకాజ్ నోటీసులకు రిప్లై ఇచ్చింది. 6 పేజీల లేఖను న్యాయవాదుల

సాగు రైతుకే భరోసా కేబినెట్ సబ్ కమిటీ సూత్రప్రాయ నిర్ణయం

ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన కీలక భేటీ రెండుగంటలకు పైగా చర్చించిన కేబినెట్ సబ్ కమిటీ రైతు భరోసా పథకంపై కేబినెట్ సబ్ కమిటీ మార్గదర్శకాలు సిద్ధం పెట్టుబడి సాయం కోసం ఏడు ఎకరాల

భార్య, పిల్లలకు విషం ఇచ్చి ఉరి వేసుకున్న కానిస్టేబుల్ …!

పట్టణం కలకుంట కాలనీ లో దారుణం జరిగింది. ఏఆర్ కానిస్టేబుల్ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. భార్యా పిల్లలకు విషమిచ్చి కానిస్టేబుల్ పండరి బాలకృష్ణ ఉరి వేసుకున్నాడు. కానిస్టేబుల్ మృతి చెందగా ఆయన భార్యా పిల్లలు

సంక్రాంతిలోపు ఫీజు రీయంబర్స్ మెంట్ చెల్లించాల్సిందే…!

సంక్రాంతిలోపు ఫీజు రీయంబర్స్ మెంట్ చెల్లించాల్సిందే తక్షణమే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలి లేకపోతే బీజేపీ మహోద్యమం తప్పదు మన్మోహన్ ను రబ్బర్ స్టాంప్ గా మార్చింది కాంగ్రెస్ మన్మోహన్ ఆర్డినెన్స్ ను

గ్రీల్స్ లో ఇరుక్కున్న బాలుడి తల…!

యాదగిరిగుట్టపై ఓ బాలుడికి ప్రమాదం తప్పింది, దర్శనార్థం క్యూ లైన్ కోసం ఏర్పాటు చేసిన గ్రీల్స్ మధ్య ఇరుక్కున్న బాలుడి తలను భక్తులు చాకచక్యంగా బయటికి తీశారు. బాలుడి చేసిన పనికి తల్లిదండ్రులే కాదు