➤ కర్ణాటకలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం భారం భరించలేక బస్సు ఛార్జీలు పెంచిన ప్రభుత్వం..
➤ బస్సు టికెట్ ధరలను 15% పెంచేందుకు ఆమోదం తెలిపిన కర్ణాటక కేబినెట్..
➤ KSRTC, BMTC బస్సుల్లో జనవరి 5 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి వస్తాయని తెలిపిన మంత్రి పాటిల్..
➤ కర్ణాటకలో మహిళలకు ఫ్రీ బస్ స్కీం వల్ల నెలకు రూ.417 కోట్లు ఖర్చు అవుతుందన్న మంత్రి..
➤ తాజాగా రేట్ల పెంపుతో రోజుకు రూ.8 కోట్ల అదనపు ఆదాయం వచ్చే అవకాశం..
Post Views: 61








