Mahaa Daily Exclusive

తిరుపతి ఘటనపై సీఎం చంద్రబాబు, డీసీఎం పవన్ దిగ్భ్రాంతి, అధికారులపై సీరియస్…..!

తిరుపతిలో వైకుంఠ ద్వారా దర్శనం టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో భక్తులు మృతి చెందడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన తనను ఎంతో కలచి

తిరుమలలో కల్లోలం గాయపడిన బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం…!

తిరుమల వైకుంఠద్వార సర్వదర్శనం టోకెన్ల జారీ సందర్భంగా అపశృతి చోటుచేసుకుంది. వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా తిరుపతిలోని విష్ణు నివాసం వద్ద దర్శనం టోకెన్ల కోసం భక్తులు పోటెత్తారు. టోకెన్ల కోసం ఒక్కసారిగా భక్తులు

బీజేపీ దళిత కార్యకర్త నందురాజ్ నివాసానికి బండి సంజయ్….!

అధికారంలో ఉన్నామన్న అహంకారంతో కాంగ్రెస్ పార్టీ ప్రత్యర్థి పార్టీ కార్యకర్తలు, కార్యకర్తలపై దాడులను ప్రోత్సహిస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. మంగళవారం యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ కార్యాలయంపై జరిపిన

రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స.. కీలక పథకాన్ని ప్రకటించిన కేంద్ర మంత్రి…!

కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కీలక పథకాన్ని ప్రకటించారు. రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్సను అందించేందుకు ప్రత్యేక పథకాన్ని అమలు చేస్తామన్నారు. ఎవరైనా రోడ్డు ప్రమాదంలో

తిరుపతిలో భక్తుల మృతి బాధాకరం గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించాలి -మాజీ మంత్రి హరీశ్ రావు

ఏపీలోని తిరుపతిలో తొక్కిసలాట జరిగి భక్తులు మృతిచెందడం బాధాకరమని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ‘తిరుపతి ఘటన దురదృష్టకరం. ఇప్పటివరకు ఉన్న ప్రాథమిక

తిరుపతి ఘటన తీవ్రంగా కలచివేసింది మృతుల కుటుంబాలకు సానుభూతి – తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

తిరుపతి ఘటన పట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా(ఎక్స్)లో పోస్ట్ పెట్టారు. వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల జారీ కౌంటర్ల వద్ద

తిరుపతి ఘటన దిగ్భ్రాంతికరం మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలియజేస్తున్నా – కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

తిరుపతి ఘటనపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ‘తిరుపతి వైకుంఠ ఏకాదశి టికెట్ల కౌంటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో పలువురు మృతి చెందిన ఘటన దిగ్భ్రాంతికరం. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు

తిరుపతి ఘటన పట్ల పొన్నం, మహేశ్ కుమార్ దిగ్భ్రాంతి…!

తిరుపతిలో తొక్కిసలాటలో భక్తుల మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతిచెందిన కుటుంబాలకు వారు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

అంతా కేటీఆరే చేశారు…!

ఫార్ములా ఈ – కార్ రేసులో ఈ రోజు ఏసీబీ విచారణకు ఐఎఎస్ అధికారి అరవింద్ కుమార్ హాజరయ్యారు. ఆయనను ముగ్గురు ఏసీబీ అధికారుల బృందం విచారించింది. ఫార్ములా ఈ – కార్ రేసులో