యువతి కిడ్నాప్.. కేసు నమోదు…!

అయినవిల్లి మండలం సిరిపల్లికి చెందిన పదహారేళ్ల యువతిని కిడ్నాప్ చేసిన ఘటనపై కేసు నమోదు చేశామని హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు గురువారం తెలిపారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లికి చెందిన దింపు కార్మికుడు సాయి బుధవారం
అమలాపురం: ముగిసిన కోనసీమ క్రీడోత్సవాలు…!

అమలాపురం పట్టణ కేంద్రం అమలాపురం జీఎంజీ బాలయోగి స్టేడియంలో రెండు రోజుల పాటు నిర్వహించిన కోనసీమ క్రీడోత్సవం పోటీలు గురువారం ముగిశాయి. ఈ సందర్భంగా క్రీడలలో గెలుపొందిన వారికి కోనసీమ కలెక్టర్ మహేష్ కుమార్,
ఫిబ్రవరి 5నే ప్రధాని మోదీ కుంభస్నానం ఎందుకు?

ప్రధాని మోదీ ఫిబ్రవరి 5న కుంభ స్నానం చేయనున్నారు. ఈ నేపధ్యంలో ఆయన ఫిబ్రవరి 5నే మహా కుంభ స్నానానికి ఎందుకు వెళ్తున్నారనే ప్రశ్న అందరి మదిలో మెదులుతోంది. ఫిబ్రవరి 5.. మాఘ మాసం,
ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ కీలక నిర్ణయం…!

ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ జీవీ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫైబర్ నెట్లో ఇప్పటి వరకు 600 మందిని తొలగించాం.. త్వరలోనే సంస్థ విస్తరణ చేయనున్నామని తెలిపారు. సంస్థలో తొలగించిన వారి స్థానంలో
కేజ్రీవాల్కు అదనపు భద్రత ఉపసంహరించుకున్న పోలీసులు…!

పంజాబ్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు కేటాయించిన అదనపు భద్రతను ఉపసంహరించుకోనున్నట్లు పంజాబ్ పోలీసులు గురువారం స్పష్టం చేశారు. జెడ్ ప్లస్ కేటగిరి భద్రతలో కేజ్రీవాల్ ఉన్న
బెస్ట్ ఎలెక్టోరల్ ప్రాక్టీసెస్ అవార్డుకు ఎంపికయిన కర్నూలు జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా….!

జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా కు 2024 సంవత్సరానికి బెస్ట్ ఎలెక్టోరల్ ప్రాక్టీసెస్ అవార్డ్ లభించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యాలయం నుండి ఉత్తర్వులు జారీ అయ్యాయి. గత ఏడాది బాపట్ల
అందరి సమానత్వమే “జై బాపు జై భీమ్ జై సంవిధాన్” లక్ష్యం… – పులివెందుల కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ధృవకుమార్రెడ్డి

అందరి సమానత్వమే లక్ష్యంగా “జై బాపు జై భీమ్ జై సంవిధాన్” కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని పులివెందుల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ధృవకుమార్రెడ్డి చెప్పారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిలరెడ్డి పిలుపు
కడపలో మంత్రి నారా లోకేష్కు శుభాకాంక్షల వెల్లువ ఘనంగా జన్మదిన వేడుకలు…!

ఏపీ విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పుట్టిన రోజు సందర్భంగా గురువారం కడపలో మంత్రికి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. నగరంలోని టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు, జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యే
ఎమ్మెల్యే ఎంజీఆర్ ఆధ్వర్యంలో ఘనంగా నారా లోకేష్ బాబు జన్మదిన వేడుకలు…!

ఎమ్మెల్యే ఎంజీఆర్ ఆధ్వర్యంలో ఘనంగా నారా లోకేష్ బాబు జన్మదిన వేడుకలు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుంచి అమ్మవారి గుడి వరకు భారీ బైక్ ర్యాలీ నీలమణిదుర్గ గుడిలో 1001 కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక
తప్పుడు పత్రాలతో గ్రామ కంఠం భూముని ఆక్రమించుకున్నారని గ్రామస్తులు నిరసన ….!

గ్రామసభ తీర్మానం లేకుండా మా పంచాయితీ మాజీ సర్పంచ్ గ్రామ కంఠంలో ఉన్న స్థలాన్ని తన అనుచరుడకు పొజిషన్ ఇవ్వాలని వీఆర్వో కి ఒత్తిడి చేసి లంచం ఇచ్చి మరీ పొజిషన్ సర్టిఫికెట్ తో
