ఏనుగులు నష్ట పరుస్తున్న పంటలను పరిశీలించిన ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ …!

భామిని మండలం పాత ఘనసర గ్రామంలో ఏనుగులు నష్ట పరుస్తున్న పంటలను స్థానిక ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ పరిశీలించారు .ఈ సందర్భంగా స్థానిక రైతులు ఏనుగుల వలన తమకు జరుగుతున్న నష్టాల్ని వివరిస్తూ ఈ
ఘనంగా మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు…!

అనకాపల్లి జిల్లా ,నక్కపల్లి ,మహా : రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఆద్వర్యంలో పాయకరావుపేట నియోజకవర్గంలో ఐటీ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకల ఘనంగా నిర్వహించారు. తెలుగు యువత,ఐ టిడిపి,టిఎన్ ఎస్ ఎఫ్
నేడు కేంద్ర ఆర్థికమంత్రితో సీఎం చంద్రబాబు భేటీ…!

AP: సీఎం చంద్రబాబు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్తో ఇవాళ భేటీ కానున్నారు. ఉదయం 11 గంటలకు నిర్మలా సీతారామన్తో సమావేశమవుతారు. అనంతరం కేంద్ర మంత్రులను కలవనున్నారు. ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనున్న తరుణంలో
పోలవరం: ఇసుక రేవుల్లో నిబంధనలు తప్పనిసరి…!

ఇసుక రేవుల్లో ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని జంగారెడ్డిగూడెం ఆర్డీవో రమణ సూచించారు. పోలవరం మండలం పట్టిసీమ వద్ద మంజూరు చేసిన ఇసుక రేవును గురువారం ఆమె పరిశీలించి, బోట్మెన్ సొసైటీ సభ్యులతో సమావేశమయ్యారు.
ఆదిలాబాద్: ఎయిడ్స్ నిర్ధారణ పరీక్షలు, హెచ్ఐవీ పై అవగాహన…!

ఎయిడ్స్ నిర్ధారణ పరీక్షలు, హెచ్ఐవీ పై అవగాహన కోసం ఏర్పాటు చేసిన సంచార వాహనం సేవలను అనుమానితులు సద్వినియోగం చేసుకోవాలని డీఎంహెచ్ఓ రాథోడ్ నరేందర్ సూచించారు. సంచార వాహనంలోనే అనుమానితులకు నిర్ధారణ పరీక్షలు చేస్తారని
నూజివీడు: పంచాయతీల పాలనపై దృష్టి పెట్టాలి…!

నూజివీడు డివిజన్ పరిధిలోని గ్రామాల్లో పంచాయతీ పాలనపై అధికారులు దృష్టి సారించాలని జిల్లా పంచాయతీ అధికారి కే. అనురాధ ఆదేశించారు. గురువారం నూజివీడు ఎండిఓ ఆఫీస్ ప్రాంగణంలో గల వెలుగు కార్యాలయంలో పంచాయతీ అధికారులతో
ఆర్టీసీ డిపోను పరిశీలించిన APSRTC MD తిరుమల రావు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ద్వారకా తిరుమల రావు కాకినాడ డిపోను శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన డిపో పరిసరాలను పరిశీలించి గ్యారేజ్ లో ఏర్పాటుచేసిన సమావేశంలో పాల్గొన్నారు.
రెచ్చిపోయిన రౌడీషీటర్.. చెవిలో పొడిచాడు…!

గుంటూరు జిల్లా తెనాలిలో ఓ రౌడీషీటర్ రెచ్చిపోయాడు. మల్లెపాడుకు చెందిన శ్రీరామరాజుపై రౌడీషీటర్ అరుణ్ దాడి చేశాడు. పిలవగానే వచ్చి బండి ఎక్కించుకోలేదని, ఎదురు చెప్పినందుకు కోపంతో రాజు చెవిలో బైక్ కీతో అరుణ్
విజయవాడలో భారీగా విదేశీ సిగరెట్స్ సీజ్…!

ఏపీలోని విజయవాడలో భారీగా విదేశీ సిగరెట్లను కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. 1.76 లక్షల విలువైన విదేశీ సిగరెట్లు స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు గురువారం తెలిపారు. వీటిని అక్రమంగా తరలిస్తూ బుధవారం ఇద్దరు
ముగిసిన సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన…!

ఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు దావోస్ పర్యటన ముగిసింది. ఈ పర్యటనలో భాగంగా.. పలు సంస్థలతో రూ.1.78 లక్షల కోట్ల పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం.. రూ.49,550
