బడ్జెట్పై ఎంపీ శశిథరూర్ విమర్శలు…!

కేంద్ర బడ్జెట్పై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ విమర్శలు గుప్పించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిరుద్యోగం గురించి ప్రస్తావించలేదని విమర్శించారు. ఒకే దేశం ఓకే ఎన్నికను కోరుకునే పార్టీ ప్రతి ఏడాది ఎన్నికలు
బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి చోటు లేదా?: హరీశ్ రావు

కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి చోటు లేదా? తెలంగాణ ప్రాంత ప్రయోజనాలకు విలువ లేదా? అని కేంద్ర ప్రభుత్వాన్ని ‘X’ వేదికగా BRS నేత హరిశ్ రావు ప్రశ్నించారు. ‘ఇది కేంద్ర బడ్జెట్ లా
75 ఏళ్లలో.. ఇదే అద్బుతమైన బడ్జెట్: బండి సంజయ్

గడిచిన 75 ఏళ్లలో మునుపెన్నడూ లేనివిధంగా మధ్యతరగతికి అనుకూలమైన బడ్జెట్ ఇదేనని కేంద్రమంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. పేద, మధ్య తరగతి, యువత, రైతు సంక్షేమ బడ్జెట్ అన్నారు. రూ.12 లక్షల వరకు పన్ను
నిర్మలా సీతారామన్కు ధన్యవాదాలు : రామ్మోహన్ నాయుడు

కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ప్రధాని నరేంద్ర
వైసీపీకి ఏపీ హోంమంత్రి వార్నింగ్…!

శ్రీకాకుళం జిల్లాలో ఓ బాలికను ఒక వ్యక్తి కొడితే.. అది గ్యాంగ్ రేప్ అని YCP నేతలు అబద్ధపు ప్రచారం చేశారన్నారని AP హోంమంత్రి వంగలపూడి అనిత మండిపడ్డారు. ఆ బాలిక ఇష్యూకు సంబంధించి
వీడియో జర్నలిస్టు మహిపాల్ మృత దేహం వద్ద నివాళులర్పించిన జర్నలిస్టులు….!

నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం అలీసాగర్ శివారులో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వీడియో జర్నలిస్టు మహిపాల్ మృత దేహం వద్ద జర్నలిస్టులు నివాళులర్పించారు.మృతి విషయం తెలుసుకుని జిల్లా ఆసుపత్రిలోని పోస్ట్ మార్టం వద్దకు
నష్టాల్లో స్టాక్ మార్కెట్లు…!

లోక్సభలో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు ఒడిదొడుకులకు లోనయ్యాయి. 11.57 గంటల సమయానికి సెన్సెక్స్ 340 పాయింట్లు నష్టపోయి 77,148 వద్ద కొనసాగింది. నిఫ్టీ 98 పాయింట్లు నష్టపోయి 23,413 వద్ద
కేంద్ర బడ్జెట్తో ధరలు తగ్గేవి, పెరిగేవి ఇవే!

2025-26 యూనియన్ బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దీంతో పలు వస్తువుల ధరలలో మార్పులు రానున్నాయి. ధరలు తగ్గేవి: మొబైల్ ఫోన్లు, క్యాన్సర్, అరుదైన వ్యాధుల ఔషధాలు, ఈవీ వెహికల్స్, సముద్ర ఉత్పత్తులు, ఫ్రోజెన్ చేపలు, లెదర్ ఉత్పత్తులు, కోబాల్ట్
పట్టాలు తప్పిన ‘బడ్జెట్’ రైలు: జైరాం రమేశ్

కేంద్ర బడ్జెట్పై కాంగ్రెస్ నేతలు అసహనం వ్యక్తం చేశారు. వ్యవసాయం, ఎంఎస్ఎంఈ, పెట్టుబడులు, ఎగుమతులను అభివృద్ధికి నాలుగు ఇంజిన్లుగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్న విషయం తెలిసిందే.
గురజాడ వాక్యాలను ప్రస్తావించిన నిర్మలమ్మ….!

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ఎనిమిదోసారి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈసందర్భంగా తన ప్రసంగాన్ని గురజాడ సూక్తితో ప్రారంభించారు. ‘దేశమంటే మట్టి కాదు.. దేశమంటే మనుషులోయ్’ అంటూ తెలుగు కవి గురజాడ అప్పారావు
