Mahaa Daily Exclusive

కేంద్ర బడ్జెట్ 2025ను ముఖ్యమంత్రిచంద్రబాబు స్వాగతించారు…!

దేశ ఆర్థిక వ్యవస్థకువెన్నెముక అయిన మధ్యతరగతి ప్రజలకు పన్ను మినహాయింపు గొప్ప పరిణామమని తెలిపారు. ప్రధాని మోదీ వికసిత్ భారత్ దార్శనికతను బడ్జెట్ ప్రతిబింబిస్తోందన్నారు. ప్రజా అనుకూల ప్రగతిశీల బడ్జెట్ను ఇవాళ నిర్మలా సీతారామన్

బడ్జెట్‌లో ఏపీకి కేటాయింపులు..!

పోలవరం ప్రాజెక్టుకు రూ.5,936 కోట్లు ప్రాజెక్టు నిర్మాణానికి బ్యాలెన్స్‌ గ్రాంటుగా మరో రూ.12,157 కోట్లు విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు రూ.3,295 కోట్లు విశాఖ పోర్టుకు రూ.730 కోట్లు రాష్ట్రంలో రోడ్లు, వంతెనల నిర్మాణానికి రూ.240 కోట్లు

సీఎం ఆర్ఎఫ్ చెక్కులను అందజేసిన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే…!

కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే నివాసంలో లబ్దిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. శనివారం ఎమ్మెల్యే ‌కోవా లక్ష్మి చేతుల మీదుగా లబ్దిదారులు లేంగూరె గిర్మాజీ, కొట్రంగి రుక్మాబాయి, కొట్రంగీ వాఘు

పోలీస్ గృహనిర్మాణ సంస్థ ఛైర్మన్‌గా ఏబీ వెంకటేశ్వరరావు…!

విశ్రాంత ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును ఏపీ పోలీసు గృహనిర్మాణ సంస్థ ఛైర్మన్‌గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఆయన రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్‌

ఏలూరులో రేపటి గ్రీవెన్స్ డే రద్దు…!

ఏలూరు కలెక్టరేట్‌లో సోమవారం జరగాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదికను తాత్కాలికంగా రద్దు చేసినట్లు కలెక్టర్ వెట్రి సెల్వి శనివారం ప్రకటించారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా కోడ్ అమలులో ఉందన్నారు. జిల్లా,

ఎన్‌ఐఆర్‌డీకి షాక్‌ ఇచ్చిన కేంద్రం కేటాయింపులు జీరో….!

హైదరాబాద్‌లోని జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థకి కేంద్రం భారీ ఇచ్చింది. బడ్జెట్‌లో ఈ సంస్థకు నిధులేమీ కేటాయించలేదు. ఇటువంటి అనుభవం ఎదురుకావడం ఆ సంస్థకు ఇదే తొలిసారి. సంస్థ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో శిక్షణ, సదస్సులు,

హైదరాబాద్‌లో అగ్ని ప్రమాదం….!

హైదరాబాద్ పాత బస్తీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కిషన్‌బాగ్ ఎక్స్ రోడ్డు సమీపంలోని ఓ బిల్డింగ్ సెల్లార్‌లో ఈ ప్రమాదం సంభవించింది. అగ్ని ప్రమాదం వల్ల భవనంపై అంతస్తుల్లో దట్టమైన పొగ అలుముకుంది.

రైతులకు గుడ్‌న్యూస్ చెప్పిన మంత్రి తుమ్మల…!

రైతులు తీసుకొచ్చిన పంట ఉత్పత్తులు గరిష్ఠ ధరలు పొందేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. ఇందు కోసం మార్కెటింగ్‌ డైరెక్టర్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ మార్కెట్‌లకు పంపించాలని సూచించారు.