Mahaa Daily Exclusive

నేడు ఎమ్మెల్సీల జాబితా..!

ముఖ్యనేతలు ఢిల్లీ వెళ్ళకుండానే ఎమ్మెల్సీల జాబితా ప్రకటన రానుంది. లెక్క ప్రకారం కాంగ్రెస్ పార్టీకి నాలుగుస్థానాలు దక్కనుండగా, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మోస్ట్ ఎలిజిబుల్ లీడర్ అద్దంకి దయాకర్ లకు ఖరారైనట్లు

మార్చిలోనూ వదలని మంచు రాష్ట్రంలో విచిత్ర వాతావరణం…!

సాధారణంగా సెప్టెంబర్‌ నుంచి జనవరి నెలల మధ్య మంచు కురుస్తూ ఉంటుంది. సంక్రాంతి తర్వాత వాతారణంలో మార్పులు చోటుచేసుకుంటాయి. కానీ దీనికి భిన్నంగా మార్చి నెలలోనూ కొన్ని ప్రాంతాల్లో మంచు దుప్పటి కప్పేస్తున్నది. శనివారం

ఢిల్లీ వేదికగా చర్చ చేద్దాం రండి అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాం బీజేపీ ఎంపీ రఘునందన్ రావు..!

ఎంపీల మీటింగ్ కి బీజేపీ ఒక్కటే కాదు ఏ పార్టీ హాజరు కాలేదని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. రాష్ట్ర ప్రజల హక్కుల కోసం, వాట కోసం కొట్లాడేది బీజేపీ తప్ప ఎవరు

ఏడాదంతా బీఆర్ఎస్ రజతోత్సవాలు నేతలకు పార్టీ అధినేత కేసీఆర్‌ దిశానిర్దేశం…!

ప్రస్తుత బీఆర్ఎస్ అప్పటి టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో ఏడాది పొడుగూతా ఉత్సవాలను నిర్వహించాలని పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. ఏప్రిల్‌ 27వ తేదీన 25వ వసంతంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో

అదానీ, అంబానీలతో పోటీపడేలా మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతాం – సీఎం రేవంత్ రెడ్డి

అదానీ, అంబానీలతో పోటీపడేలా మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మహిళలు రాణించాలంటే చదువుకోవాలని ఆయన పేర్కొన్నారు. కోఠిలోని చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీలో నూతన భవన నిర్మాణాలకు, చారిత్రక కట్టడాల

సామాన్యులకు ఇసుక అందుబాటులోకి తీసుకురండి వ్యవసాయ మార్కెట్ల ద్వారా విక్రయించండి – డిప్యూటీ సీఎం భట్టి

సామాన్యులకు ఇసుక అందుబాటులోకి తీసుకురావాలని, ప్రస్తుతం ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలో ప్రారంభించినట్టు రాష్ట్రంలోని అన్ని వ్యవసాయ మార్కెట్లలోనూ ఇసుకను అందుబాటులోకి తీసుకురావాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. శనివారం ప్రజాభవ్

భార్య వేధింపులతో ఉద్యోగి ఆత్మహత్య హోటల్ గదికి ‘డూ నాట్ డిస్ట్రబ్’ బోర్డు పెట్టి వెబ్ సైట్ లో సూసైడ్ నోట్ పోస్ట్..!

భార్యల వేధింపులు భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న భర్తల సంఖ్య ఇటీవలి కాలంలో పెరుగుతోంది. తాజాగా ముంబైలో ఓ వ్యక్తి హోటల్ గదిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయే ముందు తాను పనిచేసే కంపెనీ వెబ్

పదేళ్లలో మహిళల భద్రతకు ప్రాధాన్యతనిచ్చాం మహిళా దినోత్సవ సభలో ప్రధాని నరేంద్ర మోదీ…!

తమ ప్రభుత్వం మహిళల భద్రతకు ప్రాధాన్యతను ఇచ్చిందని, అందుకే అత్యాచారం వంటి క్రూరమైన నేరాల్లో మరణశిక్షను విధించేలా చట్టాలను సవరించామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గుజరాత్‌లోని

కరీంనగర్ టు తిరుపతి ప్రతి రోజూ రైలు నడపండి రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు మంత్రి పొన్నం లేఖ…!

తిరుమలకు వెళ్లే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని కరీంనగర్ నుంచి ప్రతిరోజు తిరుపతికి రైలు నడపాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. ఈ

రాష్ట్రాభివృద్ధిపై మాకు విజన్ ఉంది కాంగ్రెస్ చెబితే నేర్చుకోవాల్సిన అవసరం లేదు – కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

రాష్ట్ర ప్రయోజనాల గురించి కాంగ్రెస్ పార్టీ తమకు చెప్పాల్సిన అవసరం లేదని, కాంగ్రెస్ పార్టీ రాజకీయ స్వలాభం కోసం అనవసర ఆరోపణలు చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణలో