Mahaa Daily Exclusive

నల్గొండలో ప్రణయ్‌ హత్య కేసు ఆరేళ్ల తర్వాత కోర్టు సంచలన తీర్పు..!

ప్రణయ్‌ హత్య కేసులో నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఏ 2 అయిన సుభాష్‌ శర్మకు న్యాయస్థానం మరణ శిక్ష విధించింది. మిగిలిన నిందితులకు జీవిత ఖైదు

అవకాశాలు అందిపుచ్చుకున్నవారే ఎదుగుతారు: సీఎం చంద్రబాబు

జీవితంలో ప్రతి ఒక్కరికీ కొన్ని అవకాశాలు వస్తాయని.. మలుపు తిరిగే అవకాశాలు అందిపుచ్చుకున్నవారే ఎదుగుతారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. సోమవారం విజయవాడలో జరిగిన మ్యాన్‌హ్యాటన్ గ్రంథావిష్కరణ సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. “ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల్లో

రాష్ట్రవ్యాప్తంగా 55 యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 55 యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ నిర్మిస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఏడాది కాలంలో స్కూళ్ల నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ఆయన వెల్లడించారు. ఈ స్కూళ్ల కోసం

ఢిల్లీకి వెళ్లనున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి..!

తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మంగళవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీతో కోమటిరెడ్డి భేటీ కానున్నారు. ఈ క్రమంలో తెలంగాణలో పెండింగ్‌ హైవేలు, రీజినల్‌ రింగ్‌రోడ్డుపై నితిన్‌ గడ్కరీతో

‘యువత పోరు’తో ప్రభుత్వాన్ని నిలదీద్దాం: సజ్జల

మార్చి 12వ తేదీన వైసీపీ తలపెట్టిన ‘యువత పోరు’ ద్వారా ప్రభుత్వాన్ని నిలదీద్దామని ఆ పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన వైసీపీ ముఖ్యనేతలు, విద్యార్థి నాయకులతో టెలికన్ఫరెన్స్‌లో

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసింది: విజయశాంతి

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ పాలనపై విజయశాంతి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ హయాంలో రాష్ట్ర ఖజానా పూర్తిగా ఖాళీ అయినట్లు విజయశాంతి ఆరోపించారు. “తెలంగాణ ఖజానాను కేసీఆర్ ఖాళీ చేసి వెళ్లారు. రాష్ట్రం ఇప్పటికే

నేడు ములుగు జిల్లాకు రానున్న గవర్నర్..!

తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మంగళవారం ములుగు జిల్లాలో పర్యటించనున్నారు. కొండపర్తి గ్రామాన్ని గవర్నర్ ఇటీవల దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాడ్వాయి మండలంలోని కొండపర్తి గ్రామంలో పలు అభివృద్ధి పనులకు

రేపు జూనియర్ అధ్యాపకులకు నియామక పత్రాలు…!

ఎన్నికల కోడ్ ముగియడంతో ఎట్టకేలకు జూనియర్ లెక్చరర్లకు నియామక పత్రాలు ఇవ్వనున్నారు. కొత్తగా ఎంపికైన 1,286 మంది JLలకు రేపు సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ లెటర్లు అందజేయనున్నారు. గత నెలలోనే వారికి పోస్టింగ్‌లు

నేడు ‘పాపులేషన్ డైనమిక్స్ అండ్ డెవలప్‌మెంట్’పై సదస్సు…!

ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో అమరావతిలోని ఎస్ఆర్ఎం వర్సిటీలో మంగళవారం ‘పాపులేషన్ డైనమిక్స్ అండ్ డెవలప్‌మెంట్’ అనే అంశంపై సదస్సు జరగనుంది. సా.4 గంటలకు సీఎం చంద్రబాబు ఈ సదస్సుకు హాజరవుతారు. జాతీయ, అంతర్జాతీయ నిపుణుల