సూర్యాపేట్ జంక్షన్’ సినిమా రివ్యూ..!

‘ సూర్యాపేట్ జంక్షన్” మూవీ పొలిటికల్ కామెడీ డ్రామా. ఈశ్వర్, నైనా సర్వర్ జంటగా నటించిన మూవీ ‘సూర్యాపేట్ జంక్షన్’. యోగాలక్ష్మి ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్పై అనీల్ కుమార్ కాట్రగడ్డ, ఎన్ శ్రీనివాసరావు, నిర్మాణంలో,
అమాయకులను చంపడం దుర్మార్గం: నాదెండ్ల

ఉగ్రదాడిలో అమాయకులైన 26 మంది పర్యాటకులను చంపడం దుర్మార్గమని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఉగ్ర దాడులను నిరసిస్తూ శుక్రవారం జనసేన ఆధ్వర్యంలో విజయవాడలోని పాత బస్టాండ్ సెంటర్లో మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా
వైసీపీ కార్పొరేటర్లను బెదిరిస్తున్నారు: బొత్స

వైసీపీ కార్పొరేటర్ల ఆర్థిక మూలాల మీద దెబ్బ కొడతామని కూటమి నేతలు బెదిరించడం కరెక్ట్ కాదని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. విశాఖలో ఆయన మాట్లాడుతూ.. ‘వైసీపీ కార్పొరేటర్లను కూటమి నేతలు బెదిరిస్తున్నారు. ఇలాంటి
రేపు జమ్మూకశ్మీర్కు రాహుల్ గాంధీ..!

ఉగ్రదాడిలో గాయపడి అనంత్నాగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించేందుకు కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ శుక్రవారం జమ్మూకశ్మీర్లో పర్యటించనున్నారు. అలాగే ఉగ్రదాడి ఘటనకు నిరసనగా ఆ పార్టీ దేశవ్యాప్తంగా కొవ్వొత్తుల ర్యాలీ
రాష్ట్రాల ముఖ్యమంత్రులకు అమిత్ షా ఫోన్ …!

పాకిస్తాన్ పౌరులు ఇకపై భారతదేశాన్ని సందర్శించడానికి అనుమతించబడరని భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (CCS) బుధవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం దేశంలో ఉన్న పాక్ జాతీయులు ఎవరైనా 48 గంటల్లోపు దేశం విడిచి
ఇస్రో మాజీ ఛైర్మన్ కస్తూరి రంగన్ కన్నుమూత..!

PSLV, జీఎస్ఎల్వీ అభివృద్ధిలో ముఖ్యపాత్ర పోషించిన ఇస్రో మాజీ ఛైర్మన్ డాక్టర్ కస్తూరి రంగన్ (84) కన్నుమూశారు. బెంగళూరులోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.1994-2003 వరకు ఇస్రో ఛైర్మన్గా పనిచేశారు. 2003-09 మధ్య రాజ్యసభ
జగన్ని రాజకీయాలలో లేకుండా చేస్తాం: ఎమ్మెల్యే ఆదినారాయణ

మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ని రాజకీయాలలో లేకుండా చేస్తామని జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైసీపీ త్వరలోనే కుప్పకూలిపోతుందని ఆయన జోస్యం చెప్పారు. వచ్చేసారి వైసీపీకి ఈ
కాంగ్రెస్ నీచ రాజకీయాలు చేస్తోంది: ఎంపీ లక్ష్మణ్

బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిని కాంగ్రెస్ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటుందన్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశంలో ప్రభుత్వ భద్రతా వైఫల్యం అంటూ
ఉగ్రవాదాన్ని మట్టుపెట్టడానికి టీడీపీ ఫుల్ సపోర్ట్: MP లావు శ్రీకృష్ణదేవరాయలు

ఉగ్రదాడిని ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలపై జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఇంటలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ దీక్షిత్ వివరణ ఇచ్చారని టీడీపీ నేత శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. ఈ సమావేశంలో తీవ్రవాదం, జాతీయ భద్రత అంశాల్లో
నేడు పిఠాపురంలో పవన్ కల్యాణ్ పర్యటన…!

జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేడు పిఠాపురంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రచ్చబండ కార్యక్రమం నిర్వహించి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించనున్నారు. అలాగే, వంద పడకల ఆసుపత్రి నిర్మాణానికి, టీటీడీ
