Mahaa Daily Exclusive

పేదలు వేసుకున్న గుడిసెలు కాలిపోయినయ్ కుంట్లూర్ భూదాన్ లో 500 గుడిసెలు బూడిద…!

రంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్ పేట్ మున్సిపాలిటీలోని కుంట్లూర్ శివారులోని రావినారాయణ రెడ్డి కాలనీ సమీపంలో ఉన్న గుడిసెలలో శనివారం మధ్యాహ్నం వేళ భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకున్నది.రావినారాయణరెడ్డికాలనీలోని సుమారు 100ఎకరాల భూదాన్ భూమిలో సిపిఐ ఆధ్వర్యంలో

పాకిస్తాన్ తప్పు చేసింది తప్పు చేసిన వారు శిక్ష అనుభవించాలని భగవద్గీత చెబుతోంది ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ …!

జమ్మూకశ్మీర్‌లో జరిగిన పహల్గాం ఉగ్రదాడిపై ఆర్ఎస్ఎస్‌ చీఫ్‌.. మోహన్ భగవత్ స్పందించారు. శనివారం ఢిల్లీలో నిర్వహించిన ఓ పుస్తకావిష్కరణ సభలో ఆయన మాట్లాడారు. ” పొరుగు దేశాలతో తమకు గొడవలు, యుద్ధం అవసరం లేదు.

భారత్-పాకిస్థాన్ యుద్ధం డేట్‌ ఫిక్స్‌…!

జమ్మూకశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్థాన్‌ మధ్య టెన్షన్ వాతావరణ నెలకొంది. ఏ క్షణమైనా యుద్ధం జరగొచ్చనే ప్రచారం నడుస్తోంది. అయితే తాజాగా పాకిస్థాన్ మాజీ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ కీలక వ్యాఖ్యలు

అవును.. కాళేశ్వరం 8వ వింతే కట్టడం.. కూలడం మూడేళ్ళలోనే ప్రపంచ చరిత్రలోనే ఇలాంటి ప్రాజెక్టులేదు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి …!

ఎన్డీఎస్ఏ రిపోర్టు తాము బయట పెట్టలేదని.. వాళ్లే బయట పెట్టారని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. కాళేశ్వరం ఒక నాసిరకం ప్రాజెక్ట్ అని విమర్శించారు. శనివారం హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వేషన్

గులాబీ.. వరం,,గల్ పాతికేళ్ళ పతాక నేడు భారీ సభ.. గులాబీశ్రేణులన్నీ అదే బాట కేసీఆర్ ప్రసంగంపై ఆసక్తి..!

ఓరుగల్లు సభను గులాబీపార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పాతికేళ్ళ పార్టీకి, పోరాటపటిమకు ప్రతీకగా ఓరుగల్లు సభ నిలిపింది. పది లక్షలమందిని ఈ సభకు తరలించాలని బీఆర్ఎస్ లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్ర రాజకీయాల్లో వరంగల్ సభ

ఇప్పటివరకు లెక్క.. వరంగల్ సభ తర్వాత మరో లెక్క బీఆర్ఎస్ శ్రేణుల ధీమా..!

గులాబీ నేతల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. పాతికేళ్ల పండగకు ఊరువాడా కదిలింది అంటున్నారు బీఆర్ఎస్ నేతలు. ఇప్పటివరకు ఒక లెక్క.. వరంగల్ సభ తర్వాత మరోలెక్క అంటున్నారు. సిల్వర్ జూబ్లీ సభతో సత్తా చాటుతామంటున్నారు గులాబీ

వెదర్ రిపోర్ట్.. తెలంగాణలో వర్షాలు..!

తెలంగాణ‌లో ఆదివారం తేలిక‌పాటి నుండి ఓ మోస్త‌రు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం తెలిపింది. క‌రీంన‌గ‌ర్, ములుగు,పెద్ద‌ప‌ల్లి, ఆదిలాబాద్, మంచిర్యాల‌, జ‌గిత్యాల, జ‌య‌శంక‌ర్ భూపాల్ ప‌ల్లి, నిర్మ‌ల్, సిరిసిల్ల‌, నిజామాబాద్

తిరుమలలో వీఐపీ, సిఫార్సు లేఖలపై దర్శనాలు రద్దు: జ్యోతుల నెహ్రూ

వేసవి సెలవుల్లో శ్రీవారిని దర్శించుకునే భక్తుల తాకిడి ఎక్కువగా ఉండనున్న నేపథ్యంలో వీఐపీ, సిఫార్సు లేఖలపై దర్శనాలు రద్దు చేయాలనే నిర్ణయం తీసుకుంటున్నట్లు టీటీడీ బోర్డు సభ్యుడు, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చెప్పారు.

బిచ్చమెత్తుకునే స్థితిలో ఉన్నా పాక్ మారలేదు: బండి సంజయ్

MCRHRDలో నిర్వహించిన ‘రోజ్‌గార్’ మేళా కార్యక్రమంలో కేంద్రమంత్రి బండిసంజయ్ పాల్గొన్నారు. ఉద్యోగాలకు ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేశారు. అనంతరం ఆయన పహల్గామ్ దాడి గురించి మాట్లాడుతూ.. పాకిస్తాన్ బిచ్చమెత్తుకునే పరిస్థితిలో ఉన్నా బుద్ధి

భారతీయులు ఐక్యంగా నిలబడాల్సిన సమయం ఇదే: మంత్రి సత్యకుమార్

వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ విశాఖపట్నంలో శనివారం మీడియాతో మాట్లాడారు. పహల్గామ్ దాడిపై స్పందిస్తూ.. భారతీయులందరు ఐక్యంగా ఉండాల్సిన సమయం ఇదేనంటూ పేర్కొన్నారు. ఉగ్రవాదానికి మద్దతిస్తున్న దేశాలు మూల్యం చెల్లించక తప్పదంటూ