Mahaa Daily Exclusive

విజయ్‌కు తప్పిన ప్రమాదం.. ఒక్కసారిగా పైకి దూకిన అభిమాని…!

తమిళ స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆయన రోడ్ షో నిర్వహించారు. ఈ క్రమంలో ఓ అభిమాని చెట్టుపై నుంచి విజయ్ వాహనంపైకి దూకాడు. దీంతో

ఉగ్రదాడిని పాకిస్థాన్‌ ముందుగా తోసిపుచ్చింది: ఒమర్‌ అబ్దుల్లా

పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ పై జమ్మూకశ్మీర్‌ సీఎం ఒమర్ అబ్దుల్లా విమర్శలు గుప్పించారు. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి అనంతరం దీనిపై తటస్థ, పారదర్శక దర్యాప్తునకు తాము రెడీగా ఉన్నామని పాక్ ప్రధాని ప్రకటించగా.. ఆ

ప్రభుత్వ, ప్రైవేటు ఆధ్వర్యంలో RTC డిపోల అభివృద్ధి: మంత్రి రాంప్రసాద్‌ రెడ్డి

ప్రభుత్వ, ప్రయివేటు సంయుక్త ఆధ్వర్యంలో ఆర్‌టిసి డిపోలను అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి రాంప్రసాద్‌రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో రాబోయే ఒకటిన్నర సంవత్సరంలో రెండు వేల ఎలక్ట్రికల్‌ బస్సులు రోడ్లపై తిరగడానికి చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ఆర్‌టిసిని

ఏ ఒక్క హార్బరుకైనా శంకుస్థాపన చేశారా: సీదిరి

ఏపీ సీఎం చంద్రబాబు ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన విషయం తెలిసిందే. అయితే సీఎం పర్యటన తనని నిరుత్సాహానికి గురి చేసిందని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. 44 ఏళ్లలో TDP

జూన్‌లో తల్లికి వందనం: చంద్రబాబు

తల్లికి వందనం పథకం అమలుపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. శ్రీకాకుళంలోని బుడగట్లపాలెంలో ఆయన మాట్లాడుతూ.. జూన్‌లో ఎంత మంది పిల్లలు ఉంటే వారందరికీ తల్లికి వందనం పథకం అమలు చేస్తామని వెల్లడించారు.

మోదీ ఉగ్రదాడిని సిరియస్‌గా తీసుకోవడం లేదు: ఖర్గే

ప్రధాని నరేంద్ర మోదీపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు. వహల్గామ్ ఉగ్రదాడిని మోదీ సిరియస్‌గా తీసుకోవట్లేదంటూ ఆరోపించాడు. ఈ క్రమంలోనే అఖిలపక్ష సమావేశంలో పాల్గొనకుండా ఎన్నికల ప్రచారం కోసం బీహార్‌